Bilkis Bano Case | బిల్కిస్ బానోపై లైంగికదాడి కేసుపై ఇచ్చిన తీర్పును సమీక్షించాలని గుజరాత్ ప్రభుత్వం దాఖలు చేసిన సమీక్షా పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
Domestic Violence Act | మతం, సామాజిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి మహిళకూ గృహహింస చట్టం వర్తిస్తుందని సర్వోన్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ నేతృత్వంలోని ధర్మా�
న్యాయాన్ని నిర్ణయించి చెప్పేవారి హృదయం, ఆత్మ నిష్పాక్షికంగా, న్యాయంగా ఉండాలని సుప్రీంకోర్టు బుధవారం స్పష్టం చేసింది. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీషానంద ఇటీవల చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై స�
Supreme Court: భారత భూభాగంలోని ఏ ప్రాంతాన్ని కూడా పాకిస్థాన్ పేరుతో పిలవడం సరికాదు అని సుప్రీంకోర్టు తెలిపింది. కర్నాటక హైకోర్టు జడ్జి జస్టిస్ శ్రీశానందపై నమోదు అయిన సుమోటో కేసును సుప్రీం క్లోజ్ చేసి
అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్, డెంటల్ అడ్మిషన్లలో ఎన్నారై కోటా పరిధిని విస్తరిస్తూ తీసుకున్న నిర్ణయంపై పంజాబ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులోనూ చుక్కెదురైంది. ఈ మోసానికి ముగింపు పలకాల్సిందేనని సుప్�
‘అరవై రోజుల్లో ఇస్తామన్న క్యాబినెట్ సబ్కమిటీ రిపోర్టు ఆరు నెలలైనా రాలేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో నం.46ను రద్దు చేస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ నేతలు హోరెత్తించారు.
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ వెనుకబడిన తరగతులకు స్థానిక సంస్థలైన గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీలు, గ్రేటర్ మున్సిపాలిటీల్లో 42 శాతం రిజర్వేషన్లను ఐదు గ్రూప�
పిల్లల అశ్లీలత, వారిపై లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియోలను చూడటం ముమ్మాటికీ నేరమేనని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. చైల్డ్ పోర్నోగ్రఫీ చూడటంతో పాటు ఆ వీడియోలను
నీట్ యూజీ కౌన్సెలింగ్లో ‘స్థానికత’ వివాదానికి సంబంధించి ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. కోర్టును ఆశ్రయించినవారికి నీట్ యూజీ కౌన్సెలింగ్లో అవకాశం ఇస్తామని సుప్రీం కోర్టుకు ప్రభుత్వం తెలిప
Tirupati Laddu Controversy | తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వ్యవహారంలో సోమవారం కీలక పరిణామం చోటు చేసుకున్నది. మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో ఏపీ సీఎం చంద్రబాబ�
భూ సేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నష్ట పరిహారం చెల్లింపు వీలైనంత తొందరగా పూర్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల పైనే ఉంటుందని, ఇది రాష్ర్టాల ర�
Supreme Court | తిరుమల లడ్డూ ప్రసాదం వ్యవహారంలో సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. గత వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి ఉపయోగించారని.. ఇందులో జంతువుల కొవ్వులతో చేసిన నెయ్యిని వాడినట్లు ప్రభుత్వం