Bangladesh Protests | సంక్షోభిత బంగ్లాదేశ్లో మరోసారి అల్లర్లు చెలరేగాయి. ఈసారి నిరసనకారులు సుప్రీంకోర్టును లక్ష్యంగా చేసుకున్నారు. ప్రధాన న్యాయమూర్తి వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇతర న్యాయమూర్తుల�
ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోడియాకు శుక్రవారం బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు.. ఈ కేసు విషయమై ఈడీ, సీబీఐ వైఖరిని తప్పుబట్టింది. ఏదైనా కేసు విషయమై ఏ నిందితుడినీ ఎల్లకాలం జై
రాజ్యాంగంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లో క్రిమీలేయర్ నియమం లేదని కేంద్ర మంత్రివర్గం శుక్రవారం స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో క్రిమీలేయర్ విధానం ఉండాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పులో చేసి�
కాలేజీ క్యాంపస్లో విద్యార్థినులు హిజాబ్, బురఖా, టోపీ, నఖాబ్ వంటి వాటిని ధరించడంపై నిషేధం విధిస్తూ ముంబైలోని ఓ కళాశాల ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే విధించింది. విద్యాసంస్థలు నిబంధన�
Supreme Court | ఈ నెల 11న జరుగనున్న నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ పరీక్ష (NEET PG 2024) వాయిదా వేయాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టి
BJP MPs: ఎస్సీ, ఎస్టీల ఉపవర్గీకరణతో పాటు క్రిమీలేయర్ అంశంపై ఇటీవల సుప్రీంకోర్టు కీలక తీర్పును ఇచ్చింది. అయితే ఆ తీర్పుపై వంద మంది బీజేపీ ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ సికందర్ కుమార్ నే�
Raghav Chadha | ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత (AAP leader) మనీశ్ సిసోడియా (Manish Sisodia)కు బెయిల్ రావడంపై ఆప్ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా (Raghav Chadha) స్పందించారు. ఢిల్లీ విద్యా విప్లవ వీరుడు మనీశ్ సిసోడి�
Laapataa Ladies | కేసుల విచారణకు వేదికగా ఉన్న దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) ఇప్పుడు ఓ అరుదైన సందర్భానికి వేదికగా మారబోతోంది. బాలీవుడ్ చిత్రం ‘లాపతా లేడీస్’ (Laapataa Ladies)ను ప్రదర్శించనున్నట్లు అధికారుల�
Manish Sisodia | ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై జైల్లో ఉన్న ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత (AAP leader) మనీశ్ సిసోడియా (Manish Sisodia)కు ఎట్టకేలకు భారీ ఊరట లభించింది.
దేశంలో మధుమేహం, దాని అనుబంధ రోగాలు ఆందోళకర స్థాయిలో పెరగడంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) ఈ నెల 27న విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. తక్కువ పోషకాలు, పరిమితికి మించిన చక్కెర, ఉప్పు, న�
‘మేము ఢిల్లీకి వస్తే మా పార్టీని బీజేపీలో విలీనం చేసినట్టా? ఢిల్లీకి మేం రాకూడదా?’ అంటూ బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు. ఢిల్లీలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల�
దేశ ప్రజలకు సంబంధించిన అనేక అంశాలపై తమకు మాత్రమే స్పష్టమైన దృక్పథం ఉంటుందని, కొన్ని రాష్ర్టాలకే పరిమితమైన ప్రాంతీయ పక్షాలకు వాటిపై అవగాహన ఉండదని పదే పదే చెప్పుకొనే జాతీయపక్షాలు తమ అవకాశవాద వైఖరిని మరో�