ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచితాలను లంచంగా పరిగణించాలన్న పిటిషన్పై స్పందన తెలియజేయాలని కేంద్రం, ఎన్నికల కమిషన్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది.
Revanth Reddy | ఓటుకు నోటు కేసులో ఏ 1 ముద్దాయిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాంపల్లిలోని ఈడీ కోర్టులో బుధవారం జరిగే విచారణకు హాజరు కావాల్సిందేనని ఇదే కేసులో ఏ 4 ముద్దాయి జెరూసలేం మత్తయ్య డిమాండ్ చేశారు.
కేవలం 40 శాతం వైకల్యం ఒక వ్యక్తిని వైద్య విద్య చదవకుండా నిరోధించలేదని సుప్రీం కోర్టు మంగళవారం స్పష్టం చేసింది. ఎంబీబీఎస్ చదవడానికి అతడు అసమర్థుడని నిపుణులు నివేదిక ఇస్తే తప్ప, వైకల్యం అతడి చదువుకు అడ్డం�
మనీలాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) నిబంధనలు ఎంత కఠినంగా ఉన్నప్పటికీ అనారోగ్యంతో ఉన్న వారికి బెయిల్ మంజూరు చేయాల్సిన అవసరం ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొన్నది.
Supreme Court | కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. పరువు నష్టం కేసులో దిగువ కోర్టు విచారణపై స్టేను మరో నాలుగువారాలు పొడిగించింది. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి చేసిన వివాదాస్పద వ్యాఖ
Professor Saibaba | ప్రొఫెసర్ సాయిబాబా జీవిత ఖైదును రద్దు చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును 2022 అక్టోబర్లో సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది. 'తీవ్రవాద, మావోయిస్టు కార్యకలాపాలకు సంబంధించి మెదడే ఎక్కువ ప్రమాదకరమై�
తెలంగాణ రాష్ట్రంలో దళితుల జనాభాలో సింహభాగంగా ఉన్న మాదిగ సామాజికవర్గంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉక్కుపాదం మోపుతుండటం ఆందోళనకరం. ‘నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్టుగా’ ఆయన వ్యవహరిస్తున్నట్టు మర�
సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఎస్సీ కులాల వర్గీకరణ అమలుకు నియమించిన ఏకసభ్య కమిషన్ 60 రోజుల్లోనే నివేదిక ఇవ్వాలని, ఆ తర్వాతే ఉద్యోగ నియామకాలకు సంబంధించి కొత్త నోటిఫికేషన్లు వేయాలని అధికారులను ముఖ్�
జనాభా ఆధారంగా తక్షణమే ఆర్డినెన్స్ తీసుకొచ్చి నియామకాలు చేపట్టాలని దక్షిణ భారత రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ గాలి వినోద్కుమార్ డిమాండ్ చేశారు. సుప్రీంతీర్పు అనంతరం అన్ని నియామక నోటిఫికేషన్లలో �
ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని, సుప్రీం కోర్టు తీర్పును రాష్ట ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. కరీంనగర్ జిల్లా కేంద్ర�
బీసీ రిజర్వేషన్ల చుట్టే తెలంగాణ రాజకీయాలు తిరుగుతున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని బీసీలను కాంగ్రెస్ పార్టీ తమ �
మరికొద్ది గంటల్లో జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలు చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్ర అసెంబ్లీకి ఐదుగురు సభ్యుల్ని నామినేట్ చేసే అధ
వలస కార్మికులకు రేషన్ కార్డులు మంజూరు చేయడంలో జాప్యం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల యంత్రాంగంపై సుప్రీంకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది.ఈ-శ్రామ్ పోర్టల్లో నమోదైన వలస