కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణను సమర్థిస్తూ తక్షణమే సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి డిమాండ్ చేశారు.
ఉత్తరప్రదేశ్లోని మథురలో శ్రీకృష్ణుడి జన్మభూమి వివాదంపై సుప్రీం కోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. మథుర ఆలయ సమీపంలోనే ఉన్న షాహీ ఈద్గా మసీదులో శాస్త్రీయ సర్వేకు అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన అనుమత�
Wazukhana: జ్ఞానవాపీ మసీదులోని వాజూఖానాలో ఉన్న శివలింగాన్ని శుభ్రం చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. సీజేఐ చంద్రచూడ్, జేబీ పర్దివాలాతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. వారణాసి జిల్లా అధ�
Supreme Court | స్కిల్ డెవలప్మెంట్ కేసు (Skill Development scam case) అక్రమమని, తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలంటూ తెదేపా అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) దాఖలు చేసిన క్యాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు (Supreme Court) �
Ayodhya | హిందువులు ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న మహోత్తర ఘట్టం సాక్షాత్కారం కాబోతున్నది. జనవరి 22వ తేదీన రామాలయంలో రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ క్రమంలో బాబ్రీ మసీదు నిర్మాణం నుంచి రామాలయ �
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కీలక దశకు చేరుకున్న ప్రస్తుత తరుణంలో టీఎస్పీఎస్సీ ద్వారా జరిగే ఉద్యోగ భర్తీ ప్రక్రియను నిలిపివేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకానికి కేంద్రం ఇటీవల తెచ్చిన కొత్త చట్టం అమలుపై స్టే విధించడానికి సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది. దీనిపై దాఖలైన పలు పిటిషన్లను విచారించడానిక�
కృష్ణా జలాల పంపిణీలో తెలంగాణ, ఏపీ మధ్య వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో నే కొత్త మార్గదర్శకాలను జారీచేశామని, ఆ అధికారం తమకు ఉన్నదని కేంద్రం స్పష్టంచేసింది.
Supreme Court : ఎన్నికల అధికారుల నియామకంపై రూపొందించిన కొత్త చట్టం అమలుపై స్టే ఇవ్వడం లేదని సుప్రీంకోర్టు తెలిపింది. ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటీషన్పై ఇవాళ కోర్టు విచారణ చేపట్టింది. ఎన్ని
Nawab Malik | మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర మాజీ మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) నవాబ్ మాలిక్కు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. ఈ కేసులో మధ్యంతర బెయిల్ను కోర్టు మరో ఆరు నెలలు పొడిగించింది.