టీచర్ రిక్రూట్మెంట్ స్కాం కేసులో బెంగాల్ ప్రభుత్వ ఉద్యోగుల పాత్రపై సీబీఐ విచారణ చేపట్టాలంటూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది. కేసు విచారణను మే 6కి వాయిదా వ�
Supreme Court | న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన కొలీజియం వ్యవస్థపై దాఖలైన పిటిషన్ను జాబితా చేసేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. కొలీజియం వ్యవస్థను రద్దు చేయాలని కోరుతూ న్యాయవాది మాథ్యూస్ జే నెడ
Supreme Court | మద్యం పాలసీ కేసులో తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం సోమవారం విచారించింది. అయితే, సబార్డినేట్ కోర్టులో బె
Hemanth Soren | జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్పై సోమవారం సుప్రీకోర్టు విచారణ చేపట్టింది. పిటిషన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ (ED) స్పందన కోరింది.
లోక్సభ ఎన్నికలు జరుగుతున్న వేళ ‘ఈవీఎం-వీవీప్యాట్ల లెక్కింపు’నకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)లలో పోలైన అన్ని ఓట్లను మొత్తం వీవీప్యాట్ల స్లి�
Supreme Court | గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానం ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంబానీ నామినేషన్ తిరస్కరణకు గురైంది. మిగతా అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో బీజేపీ అభ్యర�
Supreme Court: నోటా ఆప్షన్కు ఎక్కువ ఓట్లు పోలైతే ఏం చేయాలి. దానికి సంబంధించిన రూల్స్ను ఫ్రేమ్ చేయాలని సుప్రీంలో పిటీషన్ దాఖలు చేశారు. ఆ పిటీషన్పై సుప్రీం కోర్టు స్పందించింది. కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ న�
Supreme Court: మళ్లీ పేపర్ బ్యాలెట్ కుదరదని సుప్రీంకోర్టు చెప్పింది. ఈవీఎంలతో వీవీప్యాట్ స్లిప్పులను సరిచూడడం కూడా కుదరదు అని కోర్టు తెలిపింది.
పెళ్లి సందర్భంగా వధువుకు పుట్టింటి వారు బహుమతిగా ఇచ్చే స్త్రీ ధనంపై సుప్రీం కోర్టు కీలకమైన తీర్పును వెలువరించింది. స్త్రీ ధనంపై భర్తకు ఎలాంటి నియంత్రణ ఉండదని, అయితే కుటుంబం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దాన్�
ప్రైవేటు ఆస్తిలో ప్రభుత్వ జోక్యం చేసుకోవద్దని చెప్పడం సరికాదని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సమాజ వనరులు అంటే కేవలం ప్రభుత్వ ఆస్తులు మాత్రమేనని, ప్రైవేటు ఆస్తులను సమాజ వనరులుగా చూడొద్దని చెప్ప
ఈవీఎంల పనితీరుపై గందరగోళాన్ని తొలగించేందుకు మరింత స్పష్టత ఇవ్వాలని ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు సూచించింది. ఈవీఎంలు, వీవీప్యాట్లు, మైక్రోకంట్రోలర్కు సంబంధించి ఐదు సందేహాలను ధర్మాసనం లేవనెత్తింది.