ఓ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి అమెజాన్కు చెందిన ఈ-రీడింగ్ వేదిక ‘కిండల్', పాపులర్ డేటింగ్ యాప్ ‘టిండర్' పదాల మధ్య కొంత గందరగోళానికి గురి కావడం కోర్టు రూమ్లో నవ్వులు పూయించింది
Supreme Court | దాదాపు ఆరేళ్ల కిందట జరిగిన మరణాల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 2018లో తమిళనాడులోని కురంగణి కొండల్లో 13 మంది మృతికి సంబంధించి బెల్జియం జాతీయుడు పీటర్ వాన్ గీత్పై తమిళనాడు పోలీసులు ఎఫ
Hemant Soren | ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేయకుండా బెయిల్ మంజూరు చేయాలని హేమంత్ సొరెన్ దాఖలు చేసిన పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
జార్ఖండ్లో రాజకీయ హైడ్రామాకు తెరపడింది. అధికార జేఎంఎం కూటమి శాసనసభాపక్ష నేత చంపై సొరేన్ను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఎట్టకేలకు ఆహ్వానించారు. దీంతో రాష్ట్ర నూతన ముఖ్య�
సినీ పరిశ్రమలో సూపర్ హిట్ సినిమాలు కాపీరైట్స్ తంటాలు ఎదుర్కోవడం కొత్త కాదు. తెలుగు ఇండస్ట్రీలోనూ ఇలా వివాదాలు బోలెడున్నాయి. సినిమా హిట్ అయ్యిందన్న ఆనందంతో ఉండే చిత్రబృందానికి ఇలాంటి వివాదాలు తలనొప
ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంపై ఫిబ్రవరి 15లోగా నిర్ణయం తీసుకోవాలని మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్కు సుప్రీంకోర్టు గడువు విధించింది.
Supreme Court | జ్ఞానవాపి కేసులో హిందూ పక్షం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గతేడాది మే 19న ఇచ్చిన ఉత్తర్వులను మార్చాలని కోర్టును కోరింది. దాంతో శివలింగం ఉన్నట్లుగా భావిస్తున్నట్లు ప్రదేశంలో సర్వేపై నిషే�
Koratala Siva | టాలీవుడ్ దర్శకుడు కొరటాల శివకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. కొరటాల శివ క్రిమినల్ కేసును ఎదుర్కోవాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నాంపల్లి కోర్టు ఉత్తర్వుల ప్రకారం కేసును �
Supreme Court | మహారాష్ట్రలోని ఎన్సీపీ రెబల్ నేత అజిత్ పవార్ వర్గం ఎమ్మెల్యేలకు సర్వోన్నత న్యాయస్థానం ఊరటనిచ్చింది. ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకునేందుకు గడువును సోమవారం పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేస
Vikarabad | వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని దామగుండం రిజర్వ్ ఫారెస్ట్లో వీఎల్ఎఫ్ రాడార్ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉద్యమం కదిలింది. నాలుగు నదులకు పుట్టినిల్లు అయిన దామగుండంలో రాడార్ కేంద్రాన్ని ఏర్పాట�
న్యాయ వ్యవస్థలో వాయిదాల సంస్కృతి పోయి.. వృత్తి నైపుణ్యంతో (ప్రొఫెషనలిజం) కూడిన సంస్కృతి రావాల్సిన అవసరముందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ అన్నారు. సంస్థాగత మార్పులపై చర్చలు జరగాల్స�
యూనియన్ ఆఫ్ ఇండియాకు బదులు ‘యూనియన్ ఆఫ్ భారత్'గా పేర్కొంటూ సుప్రీంకోర్టు ఓ సర్క్యులర్ జారీచేయటం వార్తల్లో నిలిచింది. ఏయే అంశాల్లో వాయిదాలను కోరరాదో తెలియజేస్తూ దేశవ్యాప్తంగా ఉన్న కోర్టులన్నింట�