ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో భాగంగా యోగా గురువు రాందేవ్ బాబా, పతంజలి ఆయుర్వేద సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణ మంగళవారం సుప్రీం కోర్టు ఎదుట హాజరయ్యారు. తమ ఆదేశాలను పాటించకపోవడంపై కోర్టు తీవ్ర అసహ
excise policy case | మద్యం పాలసీ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)ని ఉద్దేశించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రూ.2 కోట్ల ముడుపులు తీసుకున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ నేత
Supreme Court | తమిళనాడులోని ఐదు జిల్లా కలెక్టర్లను సుప్రీంకోర్టు మందలించింది. అక్రమ మైనింగ్ కేసులో ఐదుగురు జిల్లా మెజిస్ట్రేట్లు ఈడీ ఎదుట హాజరుకాలేదు. దాంతో సుప్రీంకోర్టు మందలించింది. ఐదుగురు అధికారులు ఈ నెల 25
Baba Ramdev: యోగా గురువు బాబా రాందేవ్ ఇవాళ సుప్రీంకోర్టు ముందు క్షమాపణలు చెప్పారు. పతంజలి ఉత్పత్తుల గురించి తప్పుడు యాడ్స్ ఇచ్చిన కేసులో ఆయన కోర్టు ముందు హాజరయ్యారు. ఈ కేసులో గతంలోనే పతంజలి ఎండీ ఆచ
కేంద్ర దర్యాప్తు సంస్థలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ కీలక సూచనలు చేశారు. గత కొన్నేండ్లుగా సీబీఐ వంటి కేంద్ర ఏజెన్సీలు అనేక రకాల కేసుల్లో భాగమవుతుండటాన్ని ప్రస్తా�
ఎన్నికల్లో వందశాతం వీవీప్యాట్ల లెక్కింపును తప్పనిసరి చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై స్పందన తెలియజేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది.
Congress Party: కాంగ్రెస్ పార్టీకి సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. 3500 కోట్లు పన్ను చెల్లింపులు ఐటీశాఖ ఆ పార్టీకి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ సుప్రీం తన తీర్పులో కాంగ్రెస్కు ఛాన్స్ ఇచ్చింది. ఎన�
Supreme Court | సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సుమారు 500 మందికిపైగా న్యాయవాదులు లేఖ రాశారు. న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ లేఖ రాశారు. న్యాయస్థానాల కోసం నిలబడాల్సిన సమయం �
పౌరసత్వ చట్టం (1955)లో సవరణలను చేస్తూ కేంద్రం శరవేగంగా రూపొందించిన పౌరసత్వ సవరణ బిల్లు (సిటిజెన్షిప్ అమెండ్మెంట్ బిల్), 2019 డిసెంబర్ 9న లోకసభ ఆమోదం పొందింది. అనుకూలంగా 311 ఓట్లు వస్తే 80 మంది వ్యతిరేకించారు.
Supreme Court | కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నీటి కొరతతో అల్లాడుతున్న రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావడంలేదని పేర్కొన్నారు. కేంద్రం నుంచి నేషనల్ డిజాస్టర్ రెస్పాన