Electoral Bonds: ఎన్నికల బాండ్ల స్కీమ్ రాజ్యాంగ విరుద్దం అని సుప్రీం తెలిపింది. ఇప్పటి వరకు రాజకీయ పార్టీలకు వచ్చిన బాండ్ల వివరాలను ఎస్బీఐ వెల్లడించాలని కోర్టు ఆదేశించింది. బ్లాక్ మనీని ఆ బాండ్ల అడ్డ
రాజకీయ పార్టీలకు విరాళాల్లో పారదర్శకత తీసుకొచ్చే పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం తీర్పు వెలువరించనున్నది.
అదానీ-హిండెన్బర్గ్ వివాదానికి సంబంధించిన కేసులో క్లీన్చిట్ ఇస్తూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించాలంటూ సర్వోన్నత న్యాయస్థానంలో ఒక పిటిషన్ దాఖలైంది.
కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామక ప్యానెల్ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తప్పిస్తూ కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన చట్టంపై స్టే విధించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరి
రాష్ట్ర ప్రభుత్వాలు ఉప ముఖ్యమంత్రులను నియమించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ప్రభుత్వాలు తమ వెసులుబాటు కోసం డిప్యూటీ సీఎంలను నియమించుకోవడం రాజ్యాంగ ఉల్లంఘన కాదని సీజ
Deputy Chief Ministers: డిప్యూటీ సీఎంల నియామకం రాజ్యాంగ వ్యతిరేకం కాదు అని సుప్రీంకోర్టు తెలిపింది. ఇప్పటికి పలు రాష్ట్రాలు డిప్యూటీ సీఎంలను నియమిస్తున్న విషయం తెలిసిందే. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్�
గ్రూప్-1 పరీక్ష కొత్తగా నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీకి లైన్ క్లియర్ అయింది. సుప్రీంకోర్టులో ఉన్న కేసును టీఎస్పీఎస్సీ ఉపసంహరించుకున్నట్టు తెలిసింది.
Supreme Court | ట్రయల్ కోర్టులను ‘ఇన్ఫీరియర్ కోర్టులు’ అని పిలవడం మానాలని సుప్రీంకోర్టు తన రిజిస్ట్రీ విభాగాన్ని ఆదేశించింది. అలాగే, ట్రయల్ కోర్టు రికార్డులను దిగువ కోర్టు రికార్డులు పిలువొద్దని చెప్పింది.
యావజ్జీవ శిక్షకు సరైన నిర్వచనం కోరుతూ దాఖలైన పిటిషన్ పరిశీలనకు సుప్రీంకోర్టు అంగీకరించింది. యావజ్జీవం అంటే జీవితాంతం శిక్షనా? లేక సీఆర్పీసీ సెక్షన్ 432 కింద దాన్ని తగ్గించడం కానీ, రద్దు చేయడం కానీ చేయవచ
ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. నిందితుడు ప్రస్తుతం సీఎంగా శక్తిమంతమైన పదవిలో ఉన్నందున విచారణను ప్రభావితం చేసే ప్రమాదం ఉన్నదని, అందువల్ల ఈ కేసు విచార�
రాజ్యాంగాన్ని ఆమోదించిన 1949, నవంబర్ 26వ తేదీని మార్చకుండా రాజ్యాంగ పీఠికను సవరించొచ్చా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రాజ్యాంగ పీఠిక నుంచి సెక్యులర్, సోషలిస్ట్ పదాలను తొలగించాలని కోరుతూ మాజీ ఎంపీ సు�
Revanth Reddy | ఓటుకు నోటు కేసులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. కేసు విచారణను మధ్యప్రదేశ్కు మార్చాలంటూ బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి గతంలో సుప్రీంలో పిటిష�