న్యూఢిల్లీ: మహిళా హక్కుల కార్యకర్త శోమా కాంతి సేన్కు ఎల్గార్ పరిష ద్ కేసులో సుప్రీంకోర్టు శుక్రవారం బె యిల్ మంజూరు చేసింది. బెయిల్ స మయంలో ఆమె మహారాష్ట్ర విడిచి వెళ్లరాదని చెప్పింది.
కేవలం ఒక మొబైల్ ఫోన్ మాత్రమే వాడాలని..ఫోన్ నంబ ర్ దర్యాప్తు అధికారికి ఇవ్వాలని సేన్ను కోర్టు ఆదేశించింది. ఫోన్లో జీపీఎస్ను ఎప్పడూ ఆన్ చేసి ఉంచాలని సూచించింది. సేన్ ఎల్గార్ పరిషద్ కేసులో 2018 జూన్ 6న అరెస్ట్ అయ్యారు.