కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు, రైతులు నమ్మేటట్లు లేరని, అందుకే అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి (Sunitha Lakshma Reddy) అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం అందాల పోటీల పేరిట ఆర్భాటం చేస్తూ, హడావుడి సృష్టిస్తున్నది. ఇందులో భాగంగా మన ఆడబిడ్డల ఆత్మాభిమానం, స్వాభిమానంతో ఆటలాడుతున్నది. బుధవారం నాడు రేవంత్రెడ్డి సర్కార్ మన ఆడబిడ్డలతో ప్రపంచ �
స్పీకర్ ప్రసాద్కుమార్ వ్యాఖ్యలు తనకు బాధ కలిగించాయని నారాయణఖేడ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి (Sunitha Lakshma Reddy) అన్నారు. స్పీకర్ స్థానంలో ఉన్న మీరు అలా మాట్లాడటం బాధకరమన్నారు. తాను ఏం తప్పు చే�
పసుపుబోర్డు ఏర్పాటైనప్పటికీ రాష్ట్రంలోని పసుపు రైతులకు అన్యాయమే జరుగుతున్నదని బీఆర్ఎస్ బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. బోర్డు రాకముందు క్వింటా పసుపు రూ.16 వేల వరకు ధర ఉ�
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ప్యారానగర్లో ప్రభుత్వం డంపింగ్ యార్డు పనులను నిలిపివేసే వరకు పోరాటం ఆగదని సమీప గ్రామాల ప్రజలు, బీఆర్ఎస్ నేతలు తేల్చిచెప్పారు. ప్రభుత్వం ఏకపక్షంగా డంపింగ్ యార్డు
స్థానికుల ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలతో మంగళవారం అర్థరాత్రి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అట్టుడికింది. రేవంత్ ప్రభుత్వ నిరంకుశ విధానాన్ని నిరసిస్తూ నల్లవల్లి, ప్యారానగర్ గ్రామాల ప్రజలు కదం త
ప్రజలకు రక్షణ కల్పించాల్సిన రక్షకభటులే రోడ్డెక్కాల్సిన దుస్థితి రాష్ట్రంలో తలెత్తిందని బీఆర్ఎస్ మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. క్రమశిక్షణకు మారుపేరైన పోలీసు సిబ్బంది
పోలీసు తాము శాశ్వతమని అనుకోవద్దని, పొరుగు రాష్ట్రం ఏపీని చూసైనా నేర్చుకోవాలని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు హితవు పలికారు. చట్టాన్ని ఉల్లంఘించిన ఆంధ్రప్రదేశ్లోని అడిషనల్ ఐజీలు, డీజీలు స