నిండు శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క మహిళల పట్ల అత్యంత అవమానకరంగా ప్రవర్తించారని, వారి ప్రవర్తన తనను ఆశ్చర్యానికి గురిచేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (
జీవితంలో చివరి అంకం వరకు తాము బీఆర్ఎస్లోనే ఉంటామని, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని ఆ పార్టీ ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్రెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి, గూడెం మహిపాల్రెడ్డి, మాణిక్రావు స్పష్టంచ
Kotha Prabhakar Reddy | సీఎం రేవంత్ రెడ్డిని కలవడంలో వస్తున్న వదంతులపై దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డిని కలవడంతో తప్పేముంది అని ఆయన ప్రశ్నించారు. తనపై హత్యాయత్నం జరిగిన తర్వ
BRS | హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు మంగళవారం కలిశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలు అంశాలపై చర్చించేందుకు రేవంత్ రెడ్డితో దుబ్బాక ఎమ్మెల్యే కొ
కీలకమైన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం జరగనున్నది. దీనికి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 7నుంచి సాయంత్రం 5వరకు ఓటింగ్ జరగనున్నది. జిల్లాలో మెదక్, నర్సాపూర్ రెండు అసెంబ్లీ స్థానాలు �
పోరాటాలు చేసి సాధించిన తెలంగాణలో సంక్షేమం, అభివృద్ధి కొనసాగాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలని నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి, ఎ�
ఆడబిడ్డ సునీతమ్మను నిండు మనుసుతో ఆశీర్వదించి, గెలిపించాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు కోరారు. నర్సాపూర్ పట్టణంలో నేడు (గురువారం) నిర్వహించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్�
Mahmood Ali | బీఆర్ఎస్ నర్సాపూర్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డికి ముస్లింలు మద్దతు ఇవ్వాలని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ పిలుపునిచ్చారు. నర్సాపూర్లో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవికి వాకిటి సునీతా లక్ష్మారెడ్డి రాజీనామా చేశారు. దీంతో ఆమె రాజీనామాను ఆమోదిస్తూ గురువారం సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
బీఆర్ఎస్ పార్టీ నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీతా లక్ష్మిరెడ్డిని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు బుధవారం ఎమ్మెల్యే మదన్రెడ్డితో కలిసి ఆమెకు బీఫామ్ అందజేశారు.