నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిద్దామని సునీతారెడ్డి కుమారుడు శ్రీనివాస్రెడ్డి ప్రజలను కోరారు. ఈమేరకు మంగళవారం వెల్దుర్తి, మాసాయిపేట మండలాల పరిధిలో బీఆర�
కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి రైతుబంధు, పంట రుణమాఫీని అడ్డుకుని రైతుల కడుపు కొట్టారని ఎమ్మెల్యే మదన్రెడ్డి, నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి విమర్శించ�
ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అభివృద్ధికి కట్టుబడి పని చేస్తున్న బీఆర్ఎస్ పార్టీనే ప్రజలు గెలిపించాలని నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి వాకిటి సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే చిలుముల మదన్రె�
ఆచరణ సాధ్యం కాని గ్యారెంటీలతో అబద్ధపు హామీలిస్తూ ప్రజలను మభ్య పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక వాగ్దానాలు చేస్తున్నారని, అభివృద్ధి, సంక్షేమం కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ నాయకత్వంలోన�
‘నర్సాపూర్ నియోజకవర్గంలో మీరంతా కష్టపడేటోళ్లు ఉన్నరు. రైతులు మంచి పంటలు పండించేటోళ్లు ఉన్నరు. ఈ నియోజకవర్గాన్ని వజ్రపు తునకలెక్క తయారుజేస్తా. పిల్లుట్ల కాల్వ పూర్తయితే నేనే వచ్చి కొబ్బరికాయ కొట్టి, స�
నర్సాపూర్ గులాబీవనంగా మారింది. తండాలు, పల్లెలు, పట్టణాల తోవలన్నీ నర్సాపూర్కే దారితీశాయి. మహిళలు, రైతులు, యువకులు, పండుటాకులు ఉత్సాహంగా తరలిరావడంతో గులాబీ జాతర సాగింది. మెదక్ జిల్లా నర్సాపూర్లో గురువ�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని ఏవిధంగా అభివృద్ధి చెందాలి.. ఏ విధంగా రైతును, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలి అని ప్రతి వర్గానికి, ప్రతి రంగానికి ఎలాంటి సంక్షేమం అందించాలన్న ల�
తెలంగాణలో సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కండ్లలా చూస్తూ పరిపాలన సాగిస్తున్నారని, బీఆర్ఎస్ అధికారంలో వస్తే తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి ఇంటికీ కేసీఆర్ బీమా పథకాన్ని అమలు చేయనున్నట్లు న
సాధ్యమని, కాంగ్రెస్ చెప్పే మాటలు నమ్మొద్దని ఎమ్మెల్యే మదన్రెడ్డి, నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. శనివారం నర్సాపూర్ మండలంలోని ఆద్మాపూర్, జక్కపల్లి, చిప్పల్తుర్తి గ్ర�
ఈ నెల 16వ తేదీన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రజా ఆశీర్వాద సభ ఉన్నందున శుక్రవారం రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు, ఎమ్మెల్యే మదన్రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాల
నర్సాపూర్ నియోజకవర్గం దట్టమైన అడవి గల ప్రాంతంగా పేరు గడించింది. ఒకప్పుడు నక్సలైట్ల ప్రభావిత ప్రాంతంగా ఉండేది. కమ్యూనిస్టులు, కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంగా పదేండ్లుగా బీఆర్ఎస్కు కంచుక�
అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. మెదక్ జిల్లాలోని మెదక్, నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి మె�
తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్, బీజేపీలు చేసిందేమీ లేదని, చేయాల్సింది కూడా ఏమి లేదని బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని నాగులపల్లి, మూసాపేట్, పెద్దచింతకుంట, చిన్నచింతకుంట �
నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డికి ముస్లిం మైనార్టీలు మద్దతుగా నిలిచి భారీ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ పిలుపునిచ్చారు.