రాష్ట్రంలో మరోమారు సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేసి ఎన్న�
ఇసుక వేస్తే రాలనంత జనం అనే నానుడు తరుచూ వింటుంటాము, కానీ ఆదివారం నర్సాపూర్ పట్టణంలో ఎమ్మెల్యే మదన్రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ‘ఎన్నికల ప్రచార శంఖారా వం’ కార్యక్రమాన్న�
బీఆర్ఎస్ గెలుపు ఏకపక్షమేనని, మెజార్టీ ఎంత అనేది చూడాలని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి అన్నారు. బుధవారం నర్సాపూర్ నియోజకవర్గంలోని శివ్వంపేట మండలం దంతాన్పల్లి, కొంతాన్పల్లి, గుండ్లపల్ల�
నర్సాపూర్ నియోజకవర్గంలో మరోసారి గులాబీజెండా ఎగరాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పార్టీ క్యాడర్కు పిలుపునిచ్చారు. ఆదివారం నర్సాపూర్లోని చాముండేశ్వరి గార్డెన్లో నియోజకవర్గ �
మణిపూర్లో ఇద్దరు గిరిజన మహిళలను వివస్త్రలను చేసి, ఊరేగించిన దుర్ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి పేర్కొన్నారు.
జడ్పీటీసీ పబ్బ మహేశ్గుప్తా సామా జిక సేవా కార్యక్రమాలకు అంకితమవడం అభినందనీయమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు.
ప్రేమ పేరుతో మహిళలను, విద్యార్థినులను ట్రాప్చేసి, వారి నగ్న చిత్రాలను తీసి వారిని మానసికంగా, శారీరకంగా చిత్రహింసలకు గురిచేసిన ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తంచేసింది.
మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాకిటి సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. రంజాన్ను పురసరించుకొని మహిళా కమిషన్ సభ్యురాలు షాహిన్ అఫ్రోజ�