రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతుంటే మహిళా కమిషన్ ఎందుకు స్పందించలేదని మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. మహిళా ఎమ్మెల్యేలను అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అవమానపర్చినప్పుడు ఎ
ముఖ్యమంత్రి సమాధానం లేకుండానే ద్రవ్య వినిమయ బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. సీఎం సమాధానం లేకుండా ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించడం ఇదే మొదటిసారి అని చెప్తున్నారు.
గవర్నర్ ప్రసంగం పూర్తిగా కాంగ్రెస్ మ్యానిఫెస్టో చదివినట్టుగా ఉన్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. ఉభయ సభలను ఉద్దేశించిన గవర్నర్ చేసిన ప్రసంగంలో కొత్తదనమేదీ లేదని పేర్కొన్నారు.
మెదక్ జిల్లాలో మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి వాకిటి సునీతాలక్ష్మారెడ్డి ఘన విజయం సాధించారు. మెదక్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్
నర్సాపూర్ నియోకవర్గంలో సార్వత్రిక ఎన్నిక పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. నర్సాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా 8 మండలాలు కలిపి 88.04 పోలింగ్ శాతం నమోదైంది. ఉదయం నుండి సాయంత్రం వరకు పోలింగ్ కేంద్రా ల �
జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎం బాక్సుల్లో భద్రంగా ఉంది. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు తమ ఓటు హకును వినియోగించుకోవడానికి పోటెత్తారు.
నర్సాపూర్ ఎమ్మెల్యేగా సునీతారెడ్డి గెలుపు పక్కా అని, ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారని కొల్చారం మండల బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇన్చార్జి గాలి అనిల్కుమార్ ధీమా వ్యక్తం చేశారు. కొల్చారం మండలం
‘ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్, బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తున్నాయి. వారి విష ప్రచారాలను నమ్మొద్దు. రైతులకు నేనున్నానని సీఎం కేసీఆర్ పంట పెట్టుబడి సాయం కింద అందజేసే రైతుబంధును కాంగ్రెస్ నా�
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే సుపరిపాలన సాధ్యమని, కాంగ్రెస్ బీజేపీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి వాకిటి సునీతాలక్ష్మారెడ్డి అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే నర్సాపూర్ నియోజకవర్గంలో ఐటీహబ్, పరిశ్రమలను స్థాపిస్తామని ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు హామీ ఇచ్చారు. అధిక�
బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే నర్సాపూర్ నియోజకవర్గంలో ఐటీహబ్, పరిశ్రమలను స్థాపిస్తామని, నర్సాపూర్ ప్రాంతాన్ని రాజన్న సిరిసిల్ల జోన్ నుంచి చార్మినార్ జోన్కు మారుస్తామని ఐటీ, మున్సిపల్శా
ఆదివారం మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి ప్రచారానికి మద్దతుగా మంత్రి కే తారకరామారావు నిర్వహించిన రోడ్షోకు పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజలు.
కాంగ్రెస్, బీజేపీలను నమ్మవద్దని, ఎన్నికలప్పుడే వచ్చి కల్లిబొల్లి మాటలు చెబుతారని బీఆర్ఎస్ పార్టీ కొల్చారం మండల ఇన్చార్జి గాలి అనిల్కుమార్ అన్నారు. కొల్చారం మండల వ్యాప్తంగా శనివారం బీఆర్ఎస్ పా�
అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలని నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి తెలిపారు. శుక్రవారం హత్నూర మండలం రొయ్యపల్లి, శేర్కాన్పల్లి, నాగారం, కొత్తగూడెం, రెయింన్లగూడ, వ
మీ ఆడబిడ్డగా తనను ఆశీర్వదిస్తే, ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్న సహకారంతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికార�