ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. భానుడు ఉగ్రరూపందాల్చడంతో రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉదయం ఎనిమిదింటి నుంచే సూర్యుడు నిప్పులు కురిపిస్తుండగా, సాయంత్రం ఏడింటిదాకా వేడిమి
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. ప్రజలు ఇండ్ల నుంచి బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం జనగాంలో అత్యధికంగా 42.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలో కొద్ది రోజులుగా భిన్న వాతావరణం నెలకొంటుంది. పగలు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, రాత్రుల్లో చల్లని గాలులు వీస్తున్నాయి. ఈ మారిన వాతావరణం కారణంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు.
వేసవి ప్రారంభం కాకముందే భానుడు భగభగమంటున్నాడు. రోజు రోజుకూ ఎం డలు పెరుగుతుండడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. రెండు రోజుల క్రితం వరకు వణికించిన చలి మారిన వాతావరణంతో ఒక్కసారిగా మాయమైంది. దీంతో కాస్త ఊపిర�
ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్న కిందిస్థాయి గాలుల ప్రభావంతో గ్రేటర్లో రాత్రి ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. కాని పగటి ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణ స్థాయి కంటే తగ్గాయి. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గర
ధనుర్మాస సంతసాన్ని రెట్టింపు చేసే పర్వం వైకుంఠ ఏకాదశి. దక్షిణాయనంలో యోగనిద్రలో ఉన్న మహావిష్ణువు ఈ రోజే మేల్కొంటాడని శాస్త్రం చెబుతున్నది. స్థితికారుడైన శ్రీహరిని మేల్కొల్పడానికీ, ఆ స్వామిని దర్శించుక�
Parkar Solar Probe | మానవ రోదసి ప్రయోగాల్లో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. భగభగ మండే సూర్యుడికి అత్యంత దగ్గరగా వెళ్లిన మొట్టమొదటి వ్యోమనౌకగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయోగించిన పార్కర్ సోలార్ ప్రోబ్�
Parker Solar Probe: పార్కర్ సోలార్ ప్రోబ్ చరిత్ర సృష్టించనున్నది. సూర్యుడిలోని కరోనా భాగానికి అత్యంత చేరువగా ఇవాళ ఆ స్పేస్క్రాఫ్ట్ వెళ్లనున్నది. డిసెంబర్ 27వ తేదీన మళ్లీ ఆ ప్రోబ్ నుంచి సిగ్నల్ వచ్చే అవ�
Solar Activity | సోలార్ యాక్టివిటీ అధికమవుతున్నదని, ఫలితంగా దిగువ భూకక్ష్యలోని ఉపగ్రహాలకు ముప్పు పెరుగుతున్నదని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు.
భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ విశ్వాంతరాళంలో ఓ ప్రవాహం మాదిరి ముందుకు కదులుతుందన్న విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం భూమి ఓ అంతుచిక్కని కృష్ణ పదార్థాన్ని దాటుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు.
గత వేసవి చాలా హాట్ గురూ అని పరిశోధకులు తేల్చారు. 2 వేల ఏండ్లలో ఎన్నడూ లేనంతగా 2023 వేసవిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు నిర్వహించిన తాజా అధ్యయనం వెల్లడించింది.
Solar Storms: సూర్య గోళం భీకరంగా మండుతోంది. గత కొన్ని రోజుల నుంచి సౌర తుఫాన్లు రిలీజ్ అయ్యాయి. భూమిపై సాధారణ జనజీవనాన్ని స్తంభింపచేసే రీతిలో సౌర తుఫాన్లు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు