Heat wave | ఈ ఏడాది ఏప్రిల్ నెలలో మునుపెన్నడూ లేనంతగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 103 ఏండ్లలో ఎన్నడూలేని అత్యధిక ఉష్ణోగ్రతలు ఈసారే నమోదయ్యాయి.
ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. సంపూర్ణ సూర్యగ్రహణం కనువిందు చేసింది. అమెరికా, కెనడా, మెక్సికోతోపాటు ఉత్తరఅమెరికాలోని పలు ప్రాంతాల్లో ఈ సంపూర్ణ సూర్యగ్రహణం దర్శనమిచ్చింది.
ఈ ఏడాది వేసవిలో ఎండలు మండిపోనున్నాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరిస్తున్నది. సార్వత్రిక ఎన్నికల వేడికి భానుడి సెగలు కూడా తోడవ్వటంతో జనం ఉక్కిరిబిక్కిరి కాక తప్పదు.
రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతున్నాయి. మార్చిలో మధ్యనే మాడ పగిలేలా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రెండు మూడు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు మరింత అధికమయ్యాయి. ప్రస్తుతం మధ్యాహ్నం నుంచి తీవ్ర వడగాల్పులు వీస్తున్నాయ
రాష్ట్రవ్యాప్తంగా 16 నుంచి ఉష్ణోగ్రతలు మళ్లీ పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ నిపుణులు తెలిపారు.
Ram Mandir Flag | అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవానికి సిద్ధమవుతున్నది.
సోమవారం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగనున్నది. ఈ క్రమంలో మధ్యప్రదేశ్లో రామ మందిరంపై ఎగుర
వేసేందుకు ప్రత్యేకంగా జెండాను సిద్ధం చే�
అత్యంత వేడిమి సంవత్సరంగా 2023 రికార్డులకెక్కింది. అయితే దానిని మించి ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రమాదం ఉందని, ఎలినినో కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడుతుందని ఐక్యరాజ్య సమితి శుక్రవారం హెచ్చరించింది.
Aditya L1 | సూర్యుడిపై అధ్యయనం నిర్వహించేందుకు భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ తొలిసారిగా ఆదిత్య ఎల్-1 మిషన్ చేపట్టింది. ఆదిత్య ఎల్-1 త్వరలోనే లక్ష్యాన్ని చేరనున్నది. ఈ విషయాన్ని ఇస్రో చీఫ్ సోమ్నాథ్ వెల్లడ
సూర్యుడి రహస్యాలను శోధించేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) చేపట్టిన మిషన్ ఆదిత్య-ఎల్1 (Aditya-L1) ప్రయోగంలో మరో కీలక ఘట్టం చోటుచేసుకున్నది. భూమికి (Earth) గుడ్బై చెప్పిన ఆదిత్య-ఎల్1 సూర్యుని (Sun) దిశగా ప్�
Aditya L1 | సూర్యుడిపై పరిశోధనలు చేసేందుకు భారత్ ప్రయోగించిన మొదటి శాటిలైట్ ఆదిత్య-ఎల్1ను భూమికి 15 లక్షల కి.మీ దూరంలోని ఎల్-1 పాయింట్ వద్దనున్న సుదీర్ఘమైన కక్ష్యలోకి ప్రవేశపెడతారు. తద్వారా సౌర మంటలు, కొరొనల