భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. చంద్రయాన్-3తో జాబిల్లి దక్షిణ ధ్రువ ప్రాంతంపై అడుగుపెట్టి చరిత్ర సృష్టించిన ఇస్రో.. ఇక భానుడిపై దృష్టిసారించింది.
అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో (ISRO) దూసుకుపోతున్నది. చంద్రయాన్-3 (Chandrayaan-3) ఇచ్చిన ఊపులో మరో ప్రయోగానికి రంగం సిద్ధంచేసింది. సూర్యుని రహస్యాలను ఛేదించడమే లక్ష్యంగా ఆదిత్య ఎల్-1 (Aditya-L1) ప్రయోగాన్ని చేపట్టింది.
చంద్రయాన్-3 మిషన్ను విజయవంతంగా నిర్వహించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు సిద్ధమైంది. సూర్యుడి గుట్టు విప్పేందుకు సమాయత్తమైంది. తాజాగా ఆదిత్య ఎల్-1 ప్రయోగానికి ముహ�
కెనడాలో అత్యధిక మరణాలు ఎండలద్వారానే సంభవిస్తున్నాయి. యూనివర్సిటీ ఆఫ్ వాటర్లూ, టొరంటో మెట్రోపాలిటన్ సంయుక్తంగా దీనిపై ఇటీవల పరిశోధనలు చేశాయి. ఎండలు అధికంగా ఉన్నరోజు గాలి నాణ్యత కూడా తక్కువగా ఉంటే అధి�
న్యూఢిల్లీ: సౌర తుఫానులు భూమిని తాకడం తరచూ జరిగేదే. అయితే పలు సౌర తుఫానుల ఫలితంగా ఏర్పడిన రాకాసి సీఎంఈ (Cannibal CME- కరోనల్ మాస్ ఎజెక్షన్) నేడు భూమిని తాకబోతున్నది. అదే జరిగితే భూ అయస్కాంత క్షేత్రంపై ప్రభావం ప�
దేశవ్యాప్తంగా పలు రాష్ర్టాల్లో అధిక ఉష్ణోగ్రత, వడగాలులకు ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్..తదితర రాష్ర్టాల్లో వడగాలులకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. గత మూడు రోజుల్ల
రోహిని కార్తేలో రోకల్లు పగిలే ఎండలు కొడుతున్నాయి. శనివారం ఈ ఏడాది వేసవి ఉష్ణోగ్రత ఆల్టైం రికార్డ్ నమోదైంది. హుజూర్నగర్ మండలం లక్కవరం రోడ్డులో 46.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా జిల్లా సగటు కనిష్ట ఉష్ణో�
ఎండలు మండుతుండడంతో ప్రజలు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేందుకు పచ్చని చెట్ల కింద సేదతీరుతున్నారు. ఈ క్రమంలో పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో రెండు చెట్ల మధ్య కట్టిన ఊయలలో ఓ బాలుడు మిట్టమధ్యాహ్నం సరదాగా
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచే ఉగ్రభానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. కొన్ని రోజులుగా అకాల వర్షాలతో వాతావరణం చల్లబడింది.
ఎండలు మండిపోతున్నాయి. నాలుగు రోజులుగా పెరుగుతూనే ఉన్నాయి. సగటున 40 డిగ్రీలు నమోదవుతుండగా వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉన్నది.
సూర్యుడు భూమిని మింగేస్తాడా? భూ గ్రహం అంతమైపోతుందా? ఈ ప్రశ్నలకు శాస్త్రవేత్తలు అవుననే సమాధానాలు చెప్తున్నారు. ఇప్పటికిప్పుడు కాకపోయినా బిలియన్ సంవత్సరాల తర్వాత ఇటువంటి ఘటనే జరగవచ్చని అంటున్నారు.
పట్టపగలు ఏదైనా వస్తువుపై సూర్యుడు వెలుగు పడుతుండగా.. దాని నీడ కనపడకపోవటం ఎప్పుడైనా చూశారా? ‘జీరో షాడో డే’గా పిలుస్తున్న అద్భుతమైన, అరుదైన సంఘటన మంగళవారం బెంగుళూరులో చోటుచేసుకోబోతున్నది.