సూర్యుడు భూమిని మింగేస్తాడా? భూ గ్రహం అంతమైపోతుందా? ఈ ప్రశ్నలకు శాస్త్రవేత్తలు అవుననే సమాధానాలు చెప్తున్నారు. ఇప్పటికిప్పుడు కాకపోయినా బిలియన్ సంవత్సరాల తర్వాత ఇటువంటి ఘటనే జరగవచ్చని అంటున్నారు.
పట్టపగలు ఏదైనా వస్తువుపై సూర్యుడు వెలుగు పడుతుండగా.. దాని నీడ కనపడకపోవటం ఎప్పుడైనా చూశారా? ‘జీరో షాడో డే’గా పిలుస్తున్న అద్భుతమైన, అరుదైన సంఘటన మంగళవారం బెంగుళూరులో చోటుచేసుకోబోతున్నది.
వేసవి ముదిరేకొద్దీ హిమక్రీముల మహిమ రెట్టింపు అవుతుంది. ఐస్క్రీమ్లకు ప్రత్యేకమైన సీజన్ లేకపోయినా.. ఎండలు మండేకాలం వీటికి ఆదరణ విపరీతంగా పెరుగుతుంది. ఏడాది పొడవునా సాగే ఐస్క్రీమ్ విక్రయాలతో పోలిస్త
రాష్ట్రంలో ఈ నెలలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాబోయే రెండు రోజులపాటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నదని హెచ్చరించింది.
ఈ సృష్టిలో ముందు సూర్యుడు ఏర్పడ్డాడని, సూర్యుడు ఏర్పడుతున్నప్పుడు దాని చుట్టు లక్ష్యం లేకుండా తిరుగుతున్న పదార్థం నుంచే భూమి సహా ప్రతి గ్రహం ఏర్పడిందనేది ఇప్పటివరకు శాస్త్రవేత్తలు చెప్తున్న మాట.
సూర్యుడికీ అంతం ఉన్నదా? అంటే అవునంటున్నారు ఖగోళ శాస్త్రవేత్తలు. ఆకాశంలో భగభగమండుతూ కనిపించే సూర్యుడు ఓ రోజు కొవ్వొత్తిలా మారిపోయి శాశ్వతంగా అస్తమిస్తాడట. నేషనల్ జియోగ్రాఫిక్ ప్రకారం.. సుమారు 450 కోట్ల ఏ
Partial Solar Eclipse | ఇవాళ సాయంత్రం పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుండటంతో.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఆలయాలను మూసివేయనున్నారు. సూర్యగ్రహణం సాయంత్రం 4:29 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5:42 గంటలకు ముగుస్తుంది. అంటే
Partial Solar Eclipse | ఈ నెల 25న ఏర్పడబోయే పాక్షిక సూర్యగ్రహణం కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. ఎందుకంటే ఈ పాక్షిక సూర్యగ్రహణం 27 ఏండ్ల తర్వాత ఏర్పడబోతున్నది. ఇప్పుడు తప్పితే మళ్లీ పాక్షిక సూర్యగ్రహణం 2025 మార్చి 29న చోటు