దిగుబడులు సరిగా రాక.. పంట కోసం చేసి అప్పులు తీర్చలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా వేలేరు మండలంలో చోటుచేసుకున్నది. వేలేరు ఎస్సై అజ్మీరా సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రబెల్లి గ్ర�
సాగు కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక ఓ రైతు గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం పోలేపల్లికి చెంది న పందుల వెంకటేశ్వర్లు(55)�
కాపీ కొట్టి పరీక్ష రాసినందుకు హెచ్ఎం మందలించడంతో మనస్తాపం చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శనివారం సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలో చోటుచేసుకుంది
చేయని తప్పునకు ఓ రాజకీయ నాయకుడు నింద మోపడంతో అవమానం భరించలేక బాలిక ఆత్మహత్య చేసుకొంది. అప్రమత్తమైన సదరు నాయకుడు బాలిక ప్రాణానికి ఖరీదు కట్టాడు. వివరాలిలా.. మల్దకల్ మండలం బిజ్వారం గ్రామానికి చెందిన వడ్డ�
AP News | ఛస్తే చావు గానీ.. నా పెళ్లికి అడ్డురావద్దని కరాఖండీగా చెప్పేశాడు. యువతికి పురుగుల మందు కూడా కొనిచ్చాడు.. ఇన్నాళ్లూ తన వాడు అనుకునే వాడే చావమనడంతో ఆ బాధతోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ హృదయ వ�
Man Attempts Suicide | ఎత్తైన బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. 12వ అంతస్తు నుంచి ప్రమాదకరంగా వేలాడాడు. అయితే ఆ భవనంలోని కొందరు నివాసితులు వెంటనే స్పందించారు. అతడ్ని పట్టుకుని కా�
హైదరాబాద్ బాచుపల్లిలోని నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థిని (Inter Student) ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన దంపతులకు ముగ్గురు కుమార్త
ఓ హెడ్కానిస్టేబుల్ మంత్రి పేరు చెప్పి వేధించడంతో వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హనుమకొండలోని సుబేదారి పోలీసు స్టేషన్ పరిధిలోని గోకుల్నగర్లో ఆదివారం చోటుచేసుకున్నది.
Military Officers couple suicide | ఇండియన్ ఎయిర్ఫోర్స్ (ఐఏఎఫ్), ఆర్మీ అధికారులైన భార్యాభర్తలు ఒకే రోజున వేర్వేరు ప్రాంతాల్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన భర్తతోపాటు తన మృతదేహానికి కలిసి అంత్యక్రియలు నిర్వహించాలని ఆర్మీ అ�
Crime news | మహారాష్ట్రలో డీసీపీ షిల్వంత్ నాందేడ్కర్ ఏకైక కుమారుడు సాహిల్ శిల్వంత్ (17) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఛత్రపతి సంభాజీనగర్లోని తమ ఇంట్లోనే పడకగదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం సాయంత్రం వ
భర్తను కడతేర్చిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పెనుగొండలో ఆదివారం చోటుచేసుకున్నది. గూడూరు సీఐ బాబురావు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని కడప జిల్లా సింహాద్రిపురం మండలానికి చెందిన లక్క ప్రశాంత్�
Kamareddy | మారెడ్డి జిల్లాలో(Kamareddy district) విషాదం(Tragedy) నెలకొంది. ఇద్దరు పిల్లలను బావిలో (well )తోసివేసి ఓ తండ్రి ఆత్మహత్య (Father and children died)చేసుకున్న విషాదకర సంఘటన తాడ్వాయి మండలం నందివాడ గ్రామంలో చోటు చేసుకుంది.