గడ్డి మందుతాగి ఆత్మహత్యాయత్నం చేసి ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్న కిష్టారావుపల్లి కార్యదర్శిని పరామర్శించేందుకు వచ్చిన డీపీవో వీరబుచ్చయ్యను శ్రీనివాస్ కుటుంబసభ్యులు న�
మద్యానికి డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ఓ వ్యక్తి తల్లి గొంతు కోసి ఆపై తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా నిడమనూరులో ఆదివారం వెలుగుచూసింది. పో లీసులు కథనం ప్రకారం..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తంగళ్లపల్లి మండలం మండెపల్లిలోని కేసీఆర్నగర్కు చెందిన గోవింది సదానందం (38) నేత కార్మికుడి గా పని చేస్తున్నాడు.
మూడు నెలలుగా వేతనాలు రాక తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాన్ని పోషించే దారిలేక ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో శనివారం రాత్రి జరిగిన ఈ సంఘటనపై స్థానికులు తెలిపి
మూడు నెలలుగా ప్రభుత్వం జీతాలు చెల్లించకపోవడంతో ఆర్థిక సమస్యలతో సూర్యాపేట జిల్లా దవాఖానలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగి వసీం ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబం గడవక, భార్యా పిల్లలను ఎలా పోషించాలో తె�
రెండు రోజుల్లో పెండ్లి చేసుకోవాల్సిన యువకుడు ఉద్యోగం లేదని మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలో చోటుచేసుకుంది.
Female Cop Kills Kids | ఒక మహిళా కానిస్టేబుల్ దారుణానికి పాల్పడింది. తన ఇద్దరు పిల్లలు, అత్త గొంతు కోసి చంపింది. ఆగ్రహం చెందిన భర్త ఆమె గొంతు కోసి హత్య చేశాడు. ఆ తర్వాత సీలింగ్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఇటీవలే మరణించిన ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ గ్రాహం థోర్ప్ది సహజ మరణం కాదని, బలవన్మరణానికి పాల్పడ్డాడని ఆయన భార్య అమంద వెల్లడించింది.అమంద మాట్లాడుతూ..‘గత కొన్నేండ్లుగా గ్రాహం తీవ్ర ఒత్తి డి, ఆందోళనతో బాధప
అప్పుల బాధలు భరించలేక రాష్ట్రంలో సోమవారం ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. అందులో ఒకరు నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం చింతపల్లి తండాకు, మరొకరు హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేటకు చెందిన వారు ఉన్నారు.
HD Kumaraswamy : కేఫ్ కాఫీ డే వ్యవస్ధాపకులు వీజీ సిద్ధార్ధ ఆత్మహత్యకు సంబంధించి కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్కు అన్ని విషయాలూ తెలుసని కేంద్ర మంత్రి, కర్నాటక మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి అన్నారు.
నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం అర్గుల్కు చెందిన రైతు కుంట రాజేశ్ (30)కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వ్యవసాయాన్ని నమ్ముకుని జీవిస్తున్నాడు. పంట దిగుబడి సరిగా రాక.. పెట్టుబడి డబ్బులు మీదపడి రాజే�