కుటుంబ కలహాలతో ఓ కానిస్టేబుల్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ ఫిలింనగర్ పోలీస్స్టేషన్లో విధులు నిర్వర్తించే కానిస్టేబుల్ జటావత్ కిరణ్(36) ఆస్మాన్గ�
Residential Schools | ఖమ్మం జిల్లాలో ఇద్దరు గురుకుల విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఒకరు కళాశాలలోనే ఉరి వేసుకోగా, మరోచోట ఎలుకల మందుతాగి ప్రాణాలు విడిచాడు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా.. ఖమ్మం జిల్లా ముదిగొండక�
Hyderabad | కానిస్టేబుల్ వేధింపులు భరించలేక పీహెచ్డీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటనకు సంబంధించి దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసులో ముగ్గురు నిందితులు సంగీతరావు, అనిత, ఆమె తండ్రి సోమయ్యను నాచారం పోలీసులు అ
పోటీ పరీక్షకు సన్నద్ధమవుతున్న యువతి ఆత్మహత్య చేసుకోవడంతో కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో విషాదం నెలకొంది. మండలంలోని ఆవులకుంట తండాకు చెందిన గుగ్లోత్ బావుసింగ్, లాడుబాయి దంపతులకు ఇద్దరు కుమార్తెలు,
man plays rummy | క్యాన్సర్ చికిత్స కోసం తల్లి ఉంచిన డబ్బుతో ఒక వ్యక్తి రమ్మీ గేమ్ ఆడాడు. ఇది తెలిసి తల్లి, సోదరుడు అతడ్ని మందలించారు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Crime news | ఆ ఇద్దరు యువతులు ప్రాణ స్నేహితులు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. నిత్యం ఒకరినొకరు కలుసుకుంటారు. ఒకరి పేరును మరొకరు చేతులపై పచ్చబొట్లుగా కూడా పొడిపించుకున్నారు. కలిసి స్నేహం చేసిన వాళ్లిద్దరూ చివరికి �
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మరో నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లా కేంద్రంలోని గాంధీనగర్కు చెందిన దూస గణేశ్(50) మరమగ్గాల పనిచేసేవాడు.
జిల్లాలో ఆన్లైన్ బెట్టింగ్ సంస్కృతి రోజురోజుకూ పెరుగుతున్నది. ఈ వ్యసనానికి యువత బానిసగా మారి అప్పులు తీసుకొచ్చి ఆటలాడి.. వాటిని తేర్చే మార్గం లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నది. జిల్లాలో పేకాటపై పోలీసు�