రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు (Farmer Suicide) కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ హామీలను నమ్మి మోసపోయిన రైతు ఉరికొయ్యలను ఎక్కుతున్నారు. ఆదిలాబాద్లో మరో రైతు బలవన్మరణం చెందారు. జిల్లాలోని బజార్హత్నూర్ మండలం వర్
ఓ కేసు విషయంలో తన భర్తను పోలీసులు తీసుకెళ్లడంతో మనస్తాపం చెందిన భార్య తన ఇద్దరు చిన్నారి కూతుళ్లకు ఉరివేసి, ఆపై తానూ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లా మధిర మండలం నిధానపురంలో చోటుచేసుకుంద�
కొల్లాపూర్ నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల ఆగడాలు మితిమీరిపోతున్నాయని, ఇందుకు అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు డబ్బు లు తీసుకొని ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయకపోవడం తో మనస్తాపానికి గురైన బాధితుడు రే�
Telangana | వైద్యం కోసం వెళ్లిన ఓ మహిళపై ఓ నర్సు దాష్టీకం ప్రదర్శించింది. ఇష్టమొచ్చినట్లు తిడుతూ చేయి కూడా చేసుకుంది. ఊహించని ఈ పరిణామంతో తీవ్ర మనస్తాపం చెందిన సదరు మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. మహబూబ్నగర్ జిల్
రాష్ట్రంలో రోజురోజుకు రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతుండటంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శలు గుప్పించారు. ఇది రైతు రాజ్యం కాదని, రైతు వంచన కొనసాగిస్తున్న రాజ్
Son Suicide, Mother Dies OF Heart Attack | ఉద్యోగం రాలేదన్న మనస్తాపంతో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలిసి అతడి తల్లి గుండెపోటుతో మరణించింది. తల్లి, కుమారుడు మరణించిన సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్య�
ఆదిలాబాద్ జిల్లాలో రైతన్నలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. రెండు నెలల వ్యవధిలో ఐదుగురు.. ఈ రెండు రోజుల్లో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రధానంగా సాగు కలిసిరాకపోవడం, దిగుబడి తగ్గడం, ప్రకృతి వైపరీత్యాలత�
ఉచిత బస్సు పథకం మరో ఉసురు తీసినట్లయింది. 15 ఏళ్లుగా కలలుగన్న ఓ యువకుడు ఏడాది క్రితమే ఫైనాన్స్లో కొత్త ఆటోను కొన్నాడు. సరిగ్గా అదే సమయంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథక�
ఉచిత బస్సు పథకం మరో ఉసురు తీసినట్లయింది. 15 ఏండ్లుగా కలలుగన్న ఓ యువకుడు ఏడాది క్రితమే ఫైనాన్స్లో కొత్త ఆటో కొన్నాడు. సరిగ్గా అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం పేరిట ఆర్టీసీ బస్సుల్లో మహిళలక
Couple Sucide Faraway | భార్యతో గొడవ వల్ల భర్త ఇంటి నుంచి వెళ్లిపోయాడు. వేరే ప్రాంతంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలిసి భార్య కూడా సూసైడ్ చేసుకున్నది. ఈ నేపథ్యంలో ఏడాదిన్నర కూతురు అనాథ అయ్యింది.
గతంలో తనకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి బిల్లు స్వాహా చేసిన వారిపై చర్య తీసుకోవాలని, ఇప్పుడు తనకు ఇల్లు మంజూరు చేయాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. �
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకంతో గిరాకీ లేక అప్పులపాలైన ఓ టాటా మ్యాజిక్ యాజమాని ఆత్మహత్య చేసుకున్న ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారంలో చోటు చేసుకుంది.