సిరిసిల్ల జిల్లా కోనరావుపేట (Konaraopet) మండలంలోని బావుసాయిపేటలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. బావుసాయిపేట పరిధిలోని రామన్న పల్లెకు చెందిన గుంటి భూమయ్య (62) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.
రైతుబంధు రాలేదు.. రుణమాఫీ కాలేదు.. చదువున్న కొడుకుకు కొలువు దక్కుతుందన్న ఆశ లు అడియాసలవుతున్నాయి. దీంతో మనస్తాపం చెందిన ఓ రైతు బలవన్మరణానికి పా ల్పడ్డాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుర్జాల్లో
Nepali Students Protest | ఒడిశా రాజధాని భువనేశ్వర్లోని కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (కేఐఐటీ) క్యాంపస్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న 20 ఏళ్ల నేపాల్ విద్యార్థిని ఆ
Hyderabad | ఆన్లైన్లో గేమ్లు ఆడుతూ డబ్బులు పోగొట్టుకోవడంతో ఓ యువకుడు ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆదివారం మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
Mysuru | కర్ణాటక ( Karnataka) రాష్ట్రం మైసూరు (Mysuru)లో విషాద ఘటన చోటు చేసుకుంది. అపార్ట్మెంట్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.
సాగు కలిసి రాక.. అప్పుల భారం మోయలేక మనస్తాపంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం చిలుక్కోయల పాడు గ్రామంలో బుధవారం చోటుచేసుకున్నది.
సాగు కలిసి రాక.. చేసిన అప్పులు తీర్చలేక మనస్తాపంతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలు నాగర్కర్నూల్, మెదక్ జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్ల�
ఆ దంపతులకు వివాహం జరిగి తొమ్మిదేళ్లు కావస్తున్నది. ఈ క్రమంలో వారికి మొదటి సంతానమైన పసిపాప పుట్టిన నెలరోజుల్లోనే అనారోగ్యంతో మృతి చెందింది. ఆ తర్వాత పుట్టిన రెండో పసిబిడ్డ కూడా పుట్టిన వెంటనే స్వల్ప కాలం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం విలాసాగర్ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ సీనియర్ నేత అందె సత్యనారాయణ ఆత్మహత్యకు యత్నించాడు. పార్టీలో కొత్తవారికి అధిక ప్రాధాన్యతనిస్తూ పాతవారిని అవమానపరుస్తున్నా
Tragedy | లేకలేక పిల్లలు పుడితే.. పుట్టిన వాళ్లు.. పుట్టినట్టే చనిపోతే ఎలా ఉంటుంది.. అలాంటి పరిస్థితే హైదరాబాద్లోని ఓ దంపతులకు ఎదురైంది. దీంతో దంపతులిద్దరూ తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఆ విరక్తితోనే భర్త తాగుడుక�
Hyderabad | ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ ట్రావెల్ నిర్వహాకుడు ఐదంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆదివారం సాయంత్రం చిక్కడపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.
ఆర్థిక ఇబ్బందులతో రియల్టర్ వేణుగోపాల్రెడ్డి ఆత్మహత్య చేసుకున్న ఉదంతాన్ని మరువకముందే మరో రియల్ఎస్టేట్ వ్యాపారి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలో రియల్టర్ కీలుకత్తి నర్సిం