కాచిగూడ : అనుమానాస్పదస్థితిలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఏఎస్సై సఫ్దార్అలీ కథనం ప్రకారం.. నల్లకుంట డివిజన్ గోల్నాకలోని హనుమాన్నగర్ ప్రాంతానికి చెంద�
బండ్లగూడ : భర్త తన కొడుకుని చూపించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని మనస్తాపానికి గురైన మహిళ ఇంట్లో ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. ఎస్సై శ్ర
శంషాబాద్ రూరల్ : అనుమానస్పదస్థితిలో వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం శంషాబాద్ మండలంలోని తొండుపల్లి వద్ద జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇబ్రహింపట్నం మండలం పోచార
బంజారాహిల్స్ : పెళ్లి సంబంధాలు కుదరడం లేదని మనస్థాపానికి గురైన యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స�
అమరావతి : చదువుపై ఒత్తిడి తట్టుకోలేక ఓ బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు . పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంకు చెందిన ప్రమోద్ అనే బీటెక్ విద్యార్థి వరంగల్ నీట్లో థర్డ్ ఇయర్ చదువుతున్న�
అమరావతి: గుంటూరు జిల్లా తెనాలి కోర్టు సమీపంలో ఓ లెక్చరర్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అంబేద్కర్ కాలేజీలో లెక్చరర్గా పని చేస్తున్న తాళ్లూరి జక్కరయ్య (50) అప్పుల బాధ�
మెహిదీపట్నం : అనుమానాస్పద స్థితిలో గృహిణి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన లంగర్హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…..లంగర్హౌస్ హరిదాస్ పురాలో ని�
బషీరాబాద్ : కుటుంబ కలహాలతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన గొట్టిగఖుర్ధు గ్రామంలో చోటు చేసుకుంది. ఆదివారం ఎస్సై విద్యాచరణ్రెడ్డి తెలిపిన వివరాలు ప్రకారం.. మండల పరిధిలోని గొట్టిగఖుర్ధు గ్రామానికి చెంద�
అమరావతి : పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్లలేక ఓ నవ వధువు ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన అనంతపురం జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. తల్లిదండ్రుల మమకారం, తోబుట్టువుల సాంగత్యాన్ని వీడలేక ఆమె ఉరివేసుకుని ఆత్
గణపురం : గణపురం మండలంలోని బంగ్లాపల్లి గ్రామానికి చెందిన ధరంసోత్ రూప్ సింగ్ (30) అప్పుల బాధతో సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం పరకాల ఆసుపత్రికి �
చిట్యాల : మండలంలోని బావుసింగ్పల్లి గ్రామానికి చెందిన గొడుగు కుమార్ (30) పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఐదు సంవత్సరాల క్రితం నైన్పాక గ్రామ నుంచి వలస వచ్చిన కుమార్ భావుసి�
కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవి విహార్ కాలనీలో నివాసముంటున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ తూర్పు కార్తిక అలియాస్ శిరీష (31) అనే వివాహిత ఆదివారం అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. భర్త, అత్తింటి
కామారెడ్డి టౌన్ : కుటుంబ కలహాలు, ఆర్థిక గోడవలతో భార్య,భర్తలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. పట్టణ సీఐ మధుసూదన్ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని గోసంగి కాలనికి చెందిన పో
భైంసా : అప్పుల బాధతో మనస్తాపం చెందిన ఒకరు గడ్డెన్న వాగు ప్రాజెక్ట్లో ఆత్మహత్య చేసుకున్న సంఘటన భైంసాలో జరిగింది . పోలీసుల కథనం ప్రకారం.. భైంసా మండలం మిర్జాపూర్ గ్రామానికి చెందిన అన్నసరం గంగాధర్ (45) భైంసా �