బషీరాబాద్ : రైలు కింద పడి ఇద్దరు మృతి చెందిన రెండు ఘటనలు నవాంద్గి రైల్వే స్టేషన్లో పరిధిలో జరిగాయి. గురువారం రైల్వే కానిస్టేబుల్ తెలిపిన వివరాల ప్రకారం…మండల పరిధిలోని జీవన్గి గ్రామానికి చెందిన బీమప్�
బండ్లగూడ : భార్య, బామ్మర్ధుల వెధింపులు భరించ లేక ఓ వ్యక్తి సెల్ఫి వీడియో తీసుకుని ఉరి వేసుకుని అత్మహత్య చేసుకున్న సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.ఇన్స్పెక్టర్ కనకయ్య తెలి�
ఎడపల్లి(శక్కర్నగర్) : ఎడపల్లి మండల కేంద్రానికి చెందిన గోవర్దన్ హర్షిణీ(30) అనే వైద్యురాలు సొంత ఇంట్లొ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని ఎడపల్లి ఎస్ఐ ఎల్లాగౌడ్ తెలిపారు. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా
లక్నో: పోలీసులు తన ఫిర్యాదును పట్టించుకోకపోవడంతో మనస్తాపం చెందిన అత్యాచార బాధితురాలు పోలీస్ స్టేషన్ ఎదుట విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో నిర్లక్ష్యం వహించిన పోలీస్ అధికారిని సస్పెండ్ చే�
నిజాంసాగర్ : నిజాంసాగర్ మండలంలోని సుల్తాన్నగర్ గ్రామంలో హెచ్పీ గ్యాస్ డీలర్ బచ్చు నాగరఘు మహావీర్(38) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై సయ్యద్ హైమద్ తెలిపారు. నిజామాబాద్ పట్టణానికి చెందిన
కోట్పల్లి : పురుగుల మందు తాగి వివాహిత మృతి చెందిన సంఘటన కోట్పల్లి పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మంగళవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని నాగసాన్పల్లి గ్రామానికి చెందిన ప్రేమలత (45), జి�
భీమారం : మంచిర్యాల జిల్లా భీమారం మండలం ఆరెపల్లి గ్రామంలో మంగళవారం ఓ యువతి అనుమానాస్పదంగా వ్యవసాయ బావిలో పడి మృతి చెందిన సంఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులు , స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. �
ఎదులాపురం : భార్య , అత్తింటివారి వేధింపులు భరించలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇది. ఆదిలాబాద్ వన్టౌన్ సీఐ ఎస్. రామకృష్ణ కథనం ప్రకారం ఆదిలాబాద్ శాంతినగర్కు చెందిన బండరివార్ రాహుల్ గౌడ్ ( 27) రి�
చెన్నై: వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించే జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) దేశవ్యాప్తంగా ఆదివారం జరిగింది. అయితే ఈ పరీక్షకు హాజరు కావాల్సిన విద్యార్థి ఆదివారం తెల్లవారుజామున
కొడంగల్ : కుటంబ గొడవలో క్రిమిసంహారక మందు సేవించి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని చిట్లపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్ఐ సమ్యానాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. చిట్లపల్లి గ్రామానికి చ�
విశాఖ జిల్లాలో పెండ్లి ఇంట తీవ్ర విషాదం హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): కల్యాణమంటపంలో పెండ్లి బాజాలు మోగుతున్నాయి.. పిల్లల కేరింతలు, పెద్దల రాకపోకలతో ఆ ప్రదేశమంతా హడావిడిగా ఉన్నది. బంధుమిత్రులంతా సం
షాబాద్ : తలనొప్పి బాధ భరించలేక ఓ యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన షాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ ఆశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. షాబాద్ గ్రామానికి చెందిన మల్లగళ్ల బాలకృష్ణ�
ఇల్లెందులో కానిస్టేబుల్ ఆత్మహత్య | ఇల్లెందులో టీఎస్పీఎస్సీ కానిస్టేబుల్ రాంబాబు గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. రాంబాబు ప్రస్తుతం కొత్తగూడెంలో విధులు ని
తిరువనంతపురం: కేరళలోని కొచ్చిలో తొలి ట్రాన్స్జెండర్ రేడియో జాకీ (ఆర్జే) అనన్య కుమారి అలెక్స్ చనిపోయిన రెండు రోజులకు ఆమె భాగస్వామి జిజు రాజ్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అనన్య మంగళవారం అపార్ట్మ�