నాట్యం శివస్వరూపం. అందులోని ప్రతి అడుగులోనూ నటరాజ స్వామి కొలువై ఉంటాడు. అయితే తాను నేర్చిన కూచిపూడిలో శివుడు ఏ రూపంలో కొలువయ్యాడు, దాని వెనుక సైన్స్ కోణమేంటి అని ఆలోచించింది హైదరాబాద్కు చెందిన ఐటీ ఉద్�
2022 డిసెంబర్ 24న మొదటి కథాసంపుటి ‘ఇసుక అద్దం’ ప్రచురించిన నాలుగేండ్ల్లు గడవకముందే మరొక రెండు సంకలనాలు ప్రచురించి తెలుగు సాహిత్యలోకాన్ని ఆశ్చర్యపరిచారు. వృత్తిలో భాగంగా, ప్రవృత్తిలో భాగంగా ఆమె ఎక్కువ ప్ర
‘ఎందుకో తెలంగాణ తల్లడిల్లుతున్నది... ఎందుకో ఈ నేల గోసరిల్లుతున్నది... ఎందుకో నా పల్లెలు మోసపోత ఉన్నవి’ అంటూ ఓ గొంతుక తెలంగాణ కష్టాన్ని ఆలపిస్తున్నది. ఈ గొంతు తెలంగాణ ఉద్యమంలో పాటై ఊరూరూ తిరిగింది. రాష్ట్రం
అమ్మ నేర్పిన పాటలను పదిలంగా దాచుకుందామె. కష్టమొచ్చినా, కన్నీళ్లొచ్చినా పాటతోనే సాగింది. కూలీ పనుల్లో కూని రాగాలు తీస్తూ పాటతో దోస్తానా పెంచుకుంది. పెద్దగా చదుకుంది లేదు. జానపదాలే ఆమె విజ్ఞాన సర్వస్వం. ఆ ప
‘ఒక చెయ్యిని కోల్పోయినా నేల మాత్రం నన్ను వదల్లేదు’ అన్నాడు పులి మడుగులో కుండతో నీళ్లు తోడుతూ బానోతు రాజు. ఆ మాటల్లోనే అతని బతుకు మొత్తం కనిపిస్తుంది. ఒకప్పుడు పులులు సంచరించిన పులిమడుగు అడవుల అంచుల్లో, ర�
Success Story | మార్కులే జీవితాన్ని నిర్ణయిస్తాయని చాలామంది అపోహ పడుతుంటారు. ఒకసారి చదువులో వెనుకబడితే అంతే అనుకుని నిరాశలోకి వెళ్లిపోతారు. కానీ పట్టుదల, క్రమశిక్షణ ఉంటే ఏ వైఫల్యాన్నైనా విజయంగా మార్చుకోవచ్చని
చదివింది ప్రభుత్వ పాఠశాలలో.. అందుకే సర్కార్ బడులపై ఆమెకు ప్రేమ. అక్కడున్న విద్యార్థులకు ఏదో చేయాలనే తపన. ఆకలిగొన్న వారికి అన్నం పెట్టాలనే యోచన. బస్తీల్లో ఆనందం చూడాలన్న ఆకాంక్ష. ఈ మూడు లక్ష్యాలే తమిళనాడు
దారిలో ఎవరికైనా ఆపదొస్తే మనకేందుకులే అని అనుకుంటాం. గాయాలతో బాధపడుతుంటే ‘అమ్మో’ అంటూ దూరంగా జరిగిపోతాం. కానీ ఆయన మాత్రం అలా కాదు. ఏ సంబంధం లేని వారి కష్టాల్లో తోడుగా నిలుస్తాడు. గాయపడిన వారికి సాయం చేస్తా
అంతర్జాతీయ బ్రాండ్లు, లగ్జరీ కాస్ట్యూమ్స్ మాత్రమే కనిపించే ఆ ప్రపంచ వేదికపై తొలిసారి మన తెలంగాణ హస్తకళ ముచ్చటగా నడయాడింది. అదొక ఫ్యాషన్ షో మాత్రమే కాదు మన నేతన్న కష్టాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన
భరతనాట్యం నేర్చుకోవాలనే ఆశతో గజ్జె కట్టారామె. ఘనంగా అరంగేట్రం చేశారు. అయినా తనివి తీరలేదు. గురుకులానికి వెళ్లి కఠోర సాధన చేశారు. దేశవిదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చారు.
సినిమాలు, టీవీలు వచ్చాక నాటకాల ఆదరణ తగ్గింది. అలాంటి నాటకాన్ని ఇంకా భుజాన మోస్తున్నది సురభి డ్రామా థియేటర్. ఒకప్పుడు వన్స్మోర్లతో వెలిగిపోయిన సురభి.. ఇప్పుడు ఒక్కచాన్స్ ప్లీజ్ అనే స్థితికి వచ్చింది
ఎంత గొప్పగా తయారు చేసిన వస్తువైనా సరైన ఆదరణ లేకపోతే ఆ కళ రాణించదు. మనం వద్దనుకున్న కళలను విదేశీయులు కోరుకోవడం గమనించింది ఆ యువతి. చదువుకునే వయసులోనే ఆంత్రప్రెన్యూర్ అవతారమెత్తింది.
లాంగ్ రైడింగ్ చేయాలంటే ఏ స్పోర్ట్ బైకో లేక బుల్లెటు మీదనో వెళుతుంటారు కదా.
పాత బైక్పై దూరపు ప్రయాణాలు చేయాలని ఎవరు మాత్రం కోరుకుంటారు. కానీ ఈ కుర్రోడు చేసి చూపించాడు.
బిందు ఎంబీఏ చదివింది. ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీలో ఉద్యోగంలో చేరింది. మౌనిక బీటెక్ చదివింది. జీఎంఆర్ ఇన్నోవెక్స్లో ఉద్యోగం చేస్తున్నది. హైదరాబాద్లో జరిగిన ఒక ఈవెంట్లో ఒకరినొకరు పరిచయం చేసుకున్నార