ప్రభుత్వం వ్యవసాయ అనుబంధ రంగమైన పాడి అభివృద్ధికి, పశుగ్రాస కొరత నివారణకు తోడ్పాటుగా నిలుస్తున్నది. ప్రధానంగా వేసవి కాలంలో ఏర్పడనున్న పశుగ్రాస కొరతను నివారించేందుకు పశువుల మేతకు సబ్సిడీపై పశుగ్రాస విత�
రాష్ట్రంలో చేపల పెంపకాన్ని పోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దేశంలో సబ్సిడీమీద రోయ్య పిల్లలను ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు.
దేశంలో ఎలాంటి హెచ్చరికలు లేకుండా ఏదో కారణంతో తరుచూ ఇంటర్నెట్ సేవలను నిలిపేస్తున్నారంటూ టెలికం విభాగం చర్యలపై పార్లమెంటరీ ప్యానెల్ ఆందోళన వ్యక్తంచేసింది.
సీఎం కేసీఆర్ బీసీల పక్షపాతి అని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. గురువారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. బీసీ సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదన్నారు.
2023-24 ఆర్థిక సంవత్సరం ప్రవేశపెట్టిన మొత్తం రూ. 45.03 లక్షల కోట్ల బడ్జెట్లో సింహభాగం వడ్డీల చెల్లింపునకే పోతున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరం రూ. 10.79 లక్షల కోట్లను వడ్డీ చెల్లింపునకే ఖర్చుచేయనున్నారు.
ప్రజల జీవితాలను ఆర్థిక వనరులు ప్రభావితం చేస్తాయి. ఆర్థిక వనరుల ప్రణాళికబద్ద రూపమే బడ్జెట్. బడ్జెట్ అనేది ఆదాయ వ్యయాల పత్రం మాత్రమే కాదు. అది ప్రభుత్వ ఆర్థిక విధాన సాధనం.
మందలకు మందలు.. రోడ్ల వెంట కిలోమీటర్ల కొద్దీ బారులు.. పచ్చిక భూముల్లో ఎటుచూసినా గుంపులు గుంపులు .. కృష్ణానది పరీవాహక ప్రాంతం గొర్రెలతో కళకళలాడుతున్నది. తెలంగాణ ప్రాంతానికి చెందిన గొర్రెలు భారీ సంఖ్యలో నది �
‘కట్టెల పొయ్యి వాడొద్దు.. ఉచితంగా సిలిండర్, పొయ్యి ఇస్తాం’ అని కేంద్రం పేదలకు ఆశ చూపింది. దీంతో ప్రజలు రేషన్, ఆధార్కార్డులు అందజేసి ఉచిత గ్యాస్ కనెక్షన్లు తీసుకున్నారు.
బ్సిడీ గొర్రెల యూనిట్ల పంపిణీకి సర్వం సిద్ధం చేశామని గొర్రెలు, మేకల పెంపకందారుల సమాఖ్య చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ తెలిపా రు. ఈ నెల రెండో వారంలో నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని లబ్ధిదారుల
రాష్ట్రంలో ఆయిల్ కొరతను అధిగమించేందుకు ఆయిల్ పామ్ సాగు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ మేరకు సబ్సిడీపై మొక్కలు అందించడంతోపాటు నాలుగేండ్లపాటు సాగు ఖర్చులు అందిస్తూ రైతులను ప్రోత్సహిస్త