Agricultural implements | వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా మహిళా రైతులకు ఎస్ ఎమ్ ఎ ఎమ్ పథకం ద్వారా 50 శాతం రాయితీ పై వ్యవసాయ పనిముట్లు అందుబాటులో ఉన్నాయని మండల వ్యవసాయ అధికారి పద్మజ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్రంలో నిధులలేమితో పలు కార్పొరేషన్లు కొట్టుమిట్టాడుతున్నాయి. కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం అయినప్పటి నుంచి కార్పొరేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధుల కేటాయించలేదని చైర్మన్లు వాపోతున్నారు.
యాసంగిలో రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని క్వింటాల్కు రూ.300 సబ్సిడీపై శనగ విత్తనాలను సరఫరా చేయనున్నట్టు తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేశ్రెడ్డి తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించింది. దీనిలో రూ. 500కే సబ్సిడీ గ్యాస్ను తీసుకొచ్చింది.
ఇండ్లపై సోలార్ విద్యుత్తు యూనిట్లు ఏర్పాటు చేసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం రాయితీలను గణనీయంగా పెంచింది. పీఎం సూర్య ఘర్-ముఫ్త్ బిజిలీ యోజన కింద 2 నుంచి 7 కిలోవాట్లలోపు సామర్థ్యంతో కూడిన చిన్న యూనిట్ల�
రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)లను ఏర్పాటు చేసుకున్నవారికి ప్రభుత్వం ఇవ్వాల్సిన రాయితీలు కొద్ది నెలలుగా నిలిచిపోవడంతో పారిశ్రామికవేత్తలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సబ్సిడీ బక�
రూఫ్టాప్ సోలార్ స్కీమ్ ‘పీఎం-సూర్యఘర్: ముఫ్తి బిజిలీ యోజన’కు కేంద్ర మంత్రివర్గం గురువారం ఆమోదం తెలిపింది. కోటి ఇండ్లకు ఉచిత విద్యుత్తు అందించేందుకు అవసరమైన సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు రూ.75,021 కోట్లత�
కేంద్రం ప్రకటించిన పీఎం సూర్య ఘర్ ఉచిత సోలార్ విద్యుత్తు పథకానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సబ్సిడీ ఇవ్వాలని తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ అధ్యక్షుడు బీ అశోక్కుమార్ కోరారు. దీనివల్ల సోలార్ విద్
రాష్ట్రంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అందిస్తున్న రాయితీలపై నీలినీడలు కమ్ముకున్నాయి. టీ-ఐడియా, టీ-ప్రైడ్ పథకాల కింద దాదాపు రూ.2,500 కోట్ల సబ్సిడీ బకాయిలు పేరుకుపోయాయి.
వానకాలం సీజన్లో ఎరువులకు ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకున్నది. వర్షాలు సమృద్ధిగా కురవడంతో గతేడాదితో పోలిస్తే సాగు విస్తీర్ణం పెరిగింది.
రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సబ్సిడీతో అందజేసే రూ.లక్ష రుణ సాయానికి అర్హత కలిగిన క్రిస్టియన్లు దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడె రాజీవ్సాగర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 31 నుంచి ఆగస్టు 14 వర�
సబ్సిడీల దుర్వినియోగం ఆరోపణల వ్యవహారం ఇప్పుడు దేశీయ విద్యుత్తు ఆధారిత (ఈవీ) ద్విచక్ర వాహన తయారీ పరిశ్రమను కుదిపేస్తోంది. పలు ఈవీ కంపెనీలు.. ఇప్పటిదాకా టూవీలర్ కొనుగోలుదారులకు తాము ఇచ్చిన అదనపు రాయితీని
పట్టుపురుగులు ఆకు తింటున్న తీరును పరిశీలిస్తున్న ఈ రైతు పేరు కిషన్రెడ్డి. ఇతడిది రామడుగు మండలం గోపాల్రావుపేట. తనకున్న రెండెకరాల్లో గతంలో అరటి, బొప్పాయి వంటి పంటలు వేశాడు. అధికారుల సూచనల మేరకు ఐదేళ్ల న�