గతంలో మండలానికి ఒకటో రెండో పెద్ద చెరువులు..వర్షానికి అవి నిండితే దానికో కాంట్రాక్టర్..ఆ కాంట్రాక్టర్ చేపలు పడితే ఆ మండలంలోని మాంస ప్రియులంతా క్యూ కట్టినా ఒక్క చేప దొరకనిది అప్పటి పరిస్థితి.
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఘనంగా కొనసాగుతున్నాయి. రెండో రోజైన శనివారం రైతు దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఊరూరా రైతు సంబురాలు అంబరాన్నంటాయి. డప్పుల దరువులు, రైత�
EV Two Wheelers | ఈవీ టూ వీలర్స్ మీద కేంద్రం సబ్సిడీ 40 శాతం నుంచి 15 శాతానికి తగ్గించడంతో ఆయా వాహనాల తయారీ సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బ్యాటరీ కెపాసిటీ తగ్గిస్తాయని తెలుస్తున్నది.
ఉమ్మడి పాలనలో నిరాదరణకు గురై కూలిపోయిన కులవృత్తులకు, ఆర్థికంగా చితికిపోయిన సేవావృత్తులకు అండగా నిలిచి పునరుజ్జీవం కల్పించారు ముఖ్యమంత్రి కేసీఆర్. గతంలో కులవృత్తులకు సరైన ఆదరణ లేక జీవనం కష్టకాలంగా సా�
పంటల సాగుకు రసాయన ఎరువులను తగ్గించి సహజ ఎరువుల వినియోగాన్ని పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. పచ్చిరొట్ట విత్తనాలను 65 శాతం సబ్సిడీపై సరఫరా చేస్తున్నది. ఈ ఏడాది కూడా అవసరమైన జనుము, జీలుగ, పిల్లిపెసర ప�
భూసార పరిరక్షణ ప్రభుత్వ ధ్యేయమని, భూసారాన్ని రక్షించేందుకు రైతులకు సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలు అందించనున్నట్టు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు.
రెండో విడుత గొర్రెల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. వచ్చే సెప్టెంబర్లోగా ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నది. ఎప్పుడు ప్రారంభించాలనేది త్వరలో నిర్ణయించబోతున్నది. మొదటి విడుతలో 11,23
మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు వరి పంటనే కాకుండా తీగ జాతి పంటలను కూడా సాగు చేసి అధిక దిగుబడులను సాధించొచ్చని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. ప్రభుత్వం వరికి ప్రత్యామ్నాయంగా ఉద్యానవన పంటలతోపాటు �
పర్యావరణ పరిరక్షణతోపాటు ప్రజల ఇంధన ఖర్చులను తగ్గించేందుకు ప్రపంచ దేశాలన్నీ పునరుత్పాదక ఇంధన వనరుల ఉత్పత్తి, వినియోగాన్ని ప్రోత్సహిస్తుంటే నరేంద్రమోదీ ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తు�
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిరాదరణకు గురైన కులవృత్తులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. గతంలో ఉపాధి కోసం వలసబాట పట్టిన జనం.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో సొంత గ్రామాలకు తిరిగొస్తున్నారు.
ప్రస్తుతం వేసవికాలంలో పశువులకు మేత దొరకక రైతులు ఇబ్బందులు పడకుండా పశుగ్రాసం కొరతను అధిగమించేందుకు ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే మేలు. ఇలాంటి సమయంలో బోరుబావుల వద్ద నీటి వసతి ఉన్నవారు తమకున్న భూమిలో కొంత
సాధారణంగా మాంసాహారులు బాయిలర్ కోళ్ల కంటే పెరటి కోళ్ల(నాటు)కు ప్రాధాన్యమిస్తారు. అయితే పెరటికోళ్ల వినియోగాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం గడిచిన ఏడెనిమిదేండ్లుగా ప్రతి ఏటా సబ్సిడీపై ఈ కోడి పిల్లలన�