గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, పాడి తర్వాత స్థానం పెరటి కోళ్లదే. రానురాను వాటి పెంపకం తగ్గిపోతున్నది. ఈ క్రమంలో ప్రభుత్వం నాటుకోళ్ల పెంపకానికి ప్రోత్సాహం అందిస్తోంది. పేద, మధ్య తరగతి వారికి సబ్సిడీపై కోడ�
రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమంతోపాటు గ్రామీణ ప్రాంత పేదలకు ఉపాధి మార్గం చూపుతున్నది. ఈ క్రమంలో గ్రామీణ మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు, ప్రజలకు నాణ్యమైన పోషకాలు కలిగిన కోడి మాంసం అందించేందుకు చర�
నిరుపేదల కోసం అన్ని జిల్లాల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్బెడ్రూం ఇండ్ల పంపిణీ ప్రక్రియను జనవరి నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఆయా జిల్లా ల కలెక్టర
గొల్లకురుమల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా సబ్సిడీపై గొర్రెల యూనిట్ల పథకాన్ని అమలు చేస్తున్నారు. కానీ బీజేపీ నాయకులు ఆ పథకాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మునుగో�
ఆర్థికంగా వెనుకబడిన గొల్ల, కురమల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు గొర్రెల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మొదటి విడుత పంపిణీతో ఆశించిన ఫలితాలు రావడంతో రెండో విడు�
ఉమ్మడి రాష్ట్రంలో ఛిద్రమైన కుల వృత్తులకు తెలంగాణ ప్రభుత్వం జీవం పోస్తున్నది. సబ్బండ వర్గాలకు వివిధ పథకాలతో ఉపాధికి బాటలు వేస్తున్నది. ఉన్నచోట పని కల్పించడంతో వలసెళ్లిన వారందరూ తిరిగి పల్లెబాట పడుతున్న
ఆయిల్ పామ్ సాగు సబ్సిడీలను ఎత్తివేయలేదు. ఇది నిరాధారమైన వార్త. ఇలాంటి వార్తలను రైతులు నమ్మవద్దు. జాతీయంగా, అంతర్జాతీయంగా ఆయిల్పామ్కు ఉన్న డిమాండ్ను గమనించి, 20 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని తెలంగాణ ప్ర
మత్స్యకారుల అభివృద్ధి, సంఘాల బలోపేతం, మత్స్య సంపద పెంపునకు కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఏటా ఉచితంగా చేప పిల్లలను వంద శాతం రాయితీతో అందిస్తున్నది. ఈ సారి కూడా సమగ్ర మత్స్య అభివృద్ధి పథకం కింద సూర్యాప�
సబ్సిడీ గొర్రెలను ఇప్పిస్తామని గొల్ల, కుర్మలను నమ్మించి కోట్లు కాజేసి పరారీలో ఉన్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన ఘటన ఘట్కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. ఘట్క
గ్యాస్ ధర మళ్లీ మండింది.. ఇప్పటికే భారంగా మారిన గృహ (డొమెస్టిక్) సిలిండర్ ధరను కేంద్రం రూ.50 పెంచి సామాన్యుడి నడ్డి విరిచింది. అసలే పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలతో సతమతమవుతున్న జనానికి గ్యాస్ ధర శరాఘాతం�
ముంబై: కేంద్రప్రభుత్వం ఇంధన ధరలపై సుంకాలు తగ్గించినప్పటికీ, కొన్ని రాష్ట్రాలు పన్నులు తగ్గించడంలేదని, సహకార సమాఖ్య స్ఫూర్తితో ఇకనైనా ఆయా రాష్ట్రాలు పన్నులను తగ్గించాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేసిన వ