సీఎన్జీ సబ్సిడీ ఇవ్వాలని, ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ట్యాక్సీ రేట్లు పెంచుకునే వీలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ఆటో, ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్ల యూనియన్లు సమ్మె
Pakistan | రాజకీయ అస్తిరత నెలకొన్న పాకిస్థాన్లో కొత్త ప్రభుత్వం ఏర్పడి నాలుగు రోజులు కాలేదు. అప్పుడే ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ను సమస్యలు వెంటాడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా క్రూడాయిల్ ధరలు పెరగడం, రూపాయి మా�
రాష్ట్రంలో పాలు, మాంసం ఉత్పత్తులు పెంచేందుకు పశుగ్రాసం విత్తనాలను 75 శాతం సబ్సిడీపై సరఫరా చేసినట్టు రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాల్రాజు యాదవ్ తెలిపారు. బుధవారం
రైతులకు ప్రభుత్వం అండగా ఉండి, పంట, దీర్ఘకాలిక, బంగారు రుణాలిచ్చి ఆసరాగా నిలుస్తున్నది. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ రైతు సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ రైతుబంధు, రైతుబీమాను అమలు చేస్తున్నారు. కీసరలోని ప్ర�
పొద్దున లేచి తట్ట, పార పట్టుకొని కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి ఒళ్లు హూనమయ్యేలా కష్టపడి రాత్రికి గానీ ఇంటికి చేరుకోలేని దయనీయ పరిస్థితి భవన నిర్మాణ కార్మికులది. బైక్ కొనాలనుకొన్నా వారి ఆర్థిక స్థోమత అంత
Assembly session | ఇళ్లపై సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుంటే 3 కిలోవాట్ల వరకు సబ్సిడీ ఇస్తామని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. 3 నుంచి 10 కిలోవాట్ల వరకు 20 శాతం సబ్సిడీ ఇస్తామన్నారు
ఈశాన్య రాష్ర్టాలకు 90% సబ్సిడీ ఇతర రాష్ర్టాలకు 60ః 40లో సాయం సాగు సాయంలో కేంద్రం వివక్ష నూతన పాలసీలో విచిత్ర విధానం మద్దతు ధర ఖరారులోనూ అశాస్త్రీయత కేంద్రానికి లేఖ రాయనున్న తెలంగాణ రాష్ట్రంలో 50 వేల ఎకరాలకే అ�
సాగు ప్రోత్సాహానికి 11,040 కోట్లు ఐదేండ్లలో సాగును విస్తృతం చేయడమే లక్ష్యం సాగు సాయం హెక్టారుకు రూ.17 వేలు పెంపు ఎన్ఎమ్ఈవో-వోపీ పథకానికి కేంద్రం ఆమోదం రాష్ట్రంలో ఇప్పటికే ఆయిల్పామ్పై విస్తృత ప్రచారం 20 లక
ఇబ్రహీంపట్నం : వ్యవసాయ ప్రత్యామ్నాయ రంగాలైన పాడి పరిశ్రమ, పౌల్ట్రీ, పౌల్ట్రీ అనుబంధ రంగాలకు ప్రభుత్వం ఒక్కో యూనిట్కు రూ. 2 చొప్పున సబ్సిడీ ఇస్తూ ప్రకటించడంతో పౌల్ట్రీ, పాడి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్
రైతుల సంక్షేమానికి 10 కోట్లు ప్రతి పశువుకూ వెయ్యి చొప్పున బీమా విజయ డెయిరీ డైరెక్టర్ల బోర్డు సమావేశంలో కీలక నిర్ణయాలు హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని విజయ పాడి రైతుల సంక్షేమం కోసం రూ.10 కో�
ముంబై,జూన్ 24: ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ సంస్థ కోమకి తమ ఉత్పత్తుల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా చేసిన సబ్సిడీ సవరణలతో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు కిందకు దిగొస్తున్నాయి. కో�
న్యూఢిల్లీ: సొంత ఇల్లు కొనుక్కోవాలని చూస్తున్నారా..! ప్రత్యేకించి ఎంఐజీ-1, ఎంఐజీ-2 క్యాటగిరీ ఇండ్లను కొనుక్కునే వారికి పీఎంఏవై సీఎల్ఎస్ఎస్ కింద సబ్సిడీ పొందవచ్చు. అయితే ఈ నెలాఖరు వరకు మాత్రమే ఈ క�