రాయపోల్ మండల పరిధిలోని రైతులకు 5 రోటావేటర్లు, 5 పవర్ నాక్ తైవాన్ స్పియర్లు ,1 పవర్ వీడర్ అందుబాటులో ఉన్నాయని మండల వ్యవసాయ అధికారి నరేష్ పేర్కొన్నారు. ఆయా యంత్రాలు కావాల్సిన రైతులు తమ వ్యవసాయ విస్తరణ అధికారు
నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 3 నెలల క్రితం రాజీవ్ యువ వికాసం (Rajiv Yuva Vikasam) పథకానికి శ్రీకారం చుట్టింది. పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, మైనార్టీలకు రూ.50
రాజీవ్ యువ వికాసం పథకం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం యువతను మోసం చేసింది. ఉపాధి కల్పన కోసం సబ్సిడీపై రుణాలు ఇప్పిస్తామని దరఖాస్తులు స్వీకరించి పథకాన్ని పక్కనబెట్టింది.
జీవనోపాధి కరు వై నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ప్రభుత్వం అదేమీ పట్టించుకోకుండా అందా ల పోటీల్లో మునిగితేలుతుందని మాజీ ఎమ్మెల్సీ, చేనేత కార్మిక సంఘం గౌరవాధ్యక్షుడు చెరుపల్లి సీతారాములు విమర్శించార
రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం సబ్సిడీతో రైతులకు పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ చేస్తుందని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. జిల్లా కేంద్రంలోని పెద్దపల్లి బస్టాండ్ వద్ద గల గోదాంలో జీలుగు విత్తనాల పంపణీనీ పెద్దపల్ల
Collector Koya Sri Harsha | రైతులకు 50% రాయితీ పై పచ్చిరొట్ట(జీలుగ)విత్తనాలను పంపిణీ చేస్తున్నామన్నారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష. రాబోయే వానాకాలం పంట కోసం 51 సేల్స్ పాయింట్ల వద్ద ఆన్ లైన్ ద్వారా విత్తనాలను పంప
Subsidy | సబ్సిడీలకు రాష్ట్ర ప్రభుత్వం మంగళం పాడబోతున్నదా..ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇది నిజమేననిపిస్తున్నది. కొంత సొంత పెట్టుబడి, మరికొంత బ్యాంకు వద్ద రుణం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకా
వడగండ్ల వానకు పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 25 వేల ఇన్పుట్ సబ్సిడీ అంచాలని, అలాగే రైతులకు వానకాలం సాగుకు ఉచితంగా విత్తనాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు డిమాండ�
Agriculture Material | నార్సింగి మండలంలో మహిళా రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లను అందజేయడం జరుగుతుందని మండల వ్యవసాయశాఖ అధికారి ఎం యాదగిరి తెలిపారు. రాయితీపై వ్యవసాయ, ట్రాక్టర్ పనిముట్లను అందజేయడం జరుగుతుందన్నా�
Machinery Equipments | రాష్టీయ స్వయం వికాస యోజన, సబ్మిషన్ అగ్రికల్చర్ మేకనైజేషన్లో భాగంగా మహిళలకు సబ్సీడీపై అందజేయనున్నట్లు రామాయంపేట డివిజన్ వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు రాజ్నారాయణ పేర్కొన్నారు.