Bhagirath Choudhary | కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రితో పాటు బీజేపీ ఎంపీ ఒకరు, నేషనల్ హార్టికల్చర్ బోర్డ్ (ఎన్ఎహ్బీ) పథకం కింద ఆర్థిక సహాయం పొందారు. అయితే కేంద్ర మంత్రి మాత్రం ఆ సబ్సిడీని తిరిగి చెల్లించారని కేంద్ర ప్�
Bhagirath Chaudhary | కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయమంత్రి భగీరథ్ చౌదరి రాజస్థాన్లో తన దోసకాయల సాగు కోసం రూ.99 లక్షలకుపైగా మొత్తాన్ని సబ్సిడీగా పొందారు.
Union Budget | కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వార్షిక బడ్జెట్ ఊరించి ఉసూరుమనిపించింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2026-27)గాను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంట్లో పద్దును ప్రవేశపెట్టారు. ‘పేరు గొప్ప.. ఊ
సబ్సిడీ సిలిండర్ స్కీం అటకెక్కిందా..? ‘మహాలక్ష్మి’ కింద రూ.500కే అందిస్తామన్న కాంగ్రెస్ హామీ మూన్నాళ్ల ముచ్చటే అయ్యిందా..? కేవలం ఏడాది పాటు అమలు చేసి, పేద మహిళలను మురిపించి చేతులెత్తేసిందా..?
రాయపోల్ మండల పరిధిలోని రైతులకు 5 రోటావేటర్లు, 5 పవర్ నాక్ తైవాన్ స్పియర్లు ,1 పవర్ వీడర్ అందుబాటులో ఉన్నాయని మండల వ్యవసాయ అధికారి నరేష్ పేర్కొన్నారు. ఆయా యంత్రాలు కావాల్సిన రైతులు తమ వ్యవసాయ విస్తరణ అధికారు
నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 3 నెలల క్రితం రాజీవ్ యువ వికాసం (Rajiv Yuva Vikasam) పథకానికి శ్రీకారం చుట్టింది. పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, మైనార్టీలకు రూ.50
రాజీవ్ యువ వికాసం పథకం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం యువతను మోసం చేసింది. ఉపాధి కల్పన కోసం సబ్సిడీపై రుణాలు ఇప్పిస్తామని దరఖాస్తులు స్వీకరించి పథకాన్ని పక్కనబెట్టింది.