ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా రూపొందించిన బడిబాట కార్యక్రమం నేటి(గురువారం) నుంచి ప్రారంభం కానున్నది. ఇందులో భాగంగా బడీడు, బడి మానేసిన పిల్లలను పాఠశాలల్లో చేర్పించనున్నారు.
డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) మొదటి విడత సీట్లను గురువారం కేటాయిస్తారు. ఆప్షన్ల ఎంపికను బట్టి మెరిట్ ప్రకారం ప్రాధాన్యక్రమంలో విద్యార్థులకు సీట్లను కేటాయిస్తారు.
2024- -25 విద్యా సంవత్సరానికి ఎంబీఏ, ఎంసీఏలో ప్రవేశాలకు నిర్వహించిన టీజీఐసెట్ బుధవారం ప్రశాంతంగా ప్రారంభమైనట్లు కన్వీనర్ ప్రొఫెసర్ నర్సింహాచారి తెలిపారు.
నీట్-2024 ఫలితాల్లో శివాని కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపినట్లు కరస్పాండెంట్ టీ స్వామి బుధవారం తెలిపారు. విద్యార్థులు సీహెచ్ సాత్విక, ఎస్.సాయిప్రియ, వీ భవాని, ఎన్.ప్రదీప్, ఇ.కార్తీక్, సీహెచ్ సాద్విక,
కాకతీయ యూనివర్సిటీలో అంతులేని అవినీతి జరుగుతున్నది. విద్యార్థుల భవిష్యత్తులో కీలకమైన పరీక్ష పేపర్ల వాల్యూయేషన్లో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయి. రెగ్యులర్, డిస్టెన్స్.. డిగ్రీ, పీజీ, బీఈడీ, ఎల్ఎల�
నీట్ యూజీ ఫలితాల్లో మహబూబ్నగర్లోని అక్షర జూనియర్ కళాశాల విద్యార్థి సనా ఫాతి మా 552మార్కులు (720 మార్కులకు) సాధించినట్లు ప్రిన్సిపాల్ విజయ్కుమార్ తెలిపారు.
నీట్ యూజీ ఫలితాల్లో పాలమూరులోని వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థులు విజయఢంకా మోగించారని కళాశాల కరస్పాండెంట్ విజేత వెంకట్రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యమైన విద్యనందించి సాధారణ �
నీట్ ఫలితాల్లో మహబూబ్నగర్లోని రిషి జూనియర్ కళాశాల విద్యార్థులు జాతీయస్థాయిలో విజయభేరి మోగించారు. కె.అనన్య 627 (720 మార్కులకు) మార్కులు సాధించి మొదటి స్థానాన్ని సాధించిందని కళాశాల కరస్పాండెంట్ ఎస్.చం�
జిల్లా విద్యా కుసుమాలు విరబూశాయి. కష్టపడితే ఫలితం రాక తప్పదని నిరూపించాయి. నీట్లో జిల్లాకు లభించిన ర్యాంకులే ఇందుకు నిదర్శనాలుగా నిలిచాయి. వైద్య విద్యలో ప్రవేశం కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీ�
వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్-2024 ఆలిండియా ఓపెన్ క్యాటగిరీలో తమ విద్యార్థులు విజయ దుందుభి మోగించినట్టు నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్లు డాక్టర్ పీ సింధూర నారాయణ, పీ శరణి నారాయణ తెలిపారు.
నీట్-24 ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ఉత్తమ ర్యాంకులు సాధించినట్టు విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్రెడ్డి తెలిపారు.
దేశ భవిష్యత్తును నిర్ణయించే సార్వత్రిక ఎన్నికల ఫలితాలను వేగంగా, భిన్నంగా ప్రజలకు అందించేందుకు సీఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యార్థులు వినూత్న వెబ్సైట్ను ఆవిష్కరించారు.
పాఠశాలలు పునఃప్రారంభయ్యే జూన్ 12నే విద్యార్థులకు రెండుజతల యూనిఫాంలు ఇవ్వాలి. ఇది విద్యాశాఖ అధికారుల ఆదేశాలు. కానీ అధికారుల అలసత్వం, ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో ఒక జత యూనిఫాం మాత్రమే అందజేయనున్నారు.