జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో శ్రీ చైతన్య తన అధిపత్యాన్ని కొనసాగిస్తూ.. ఆల్టైమ్ రికార్డు నమోదుచేసినట్టు విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ సుష్మ తెలిపారు. ఆలిండియా మొదటి ర్యాంకుతో పాటు ఓపెన్ క్యాటగిర�
జేఈఈ 2024 ఫలితాల్లో మహబూబ్నగర్లోని రిషి ఐఐటీ అకాడమీ విద్యార్థులు జాతీయస్థాయి ర్యాంకులు సాధించారని అకాడమీ కరస్పాండెంట్ చంద్రకళావెంకట్, సలహాదారు వెంకటయ్య, డీన్ భూపాల్రెడ్డి తెలిపారు.
ఆదివారం విడుదలైన జేఈఈ 2024 ఫలితాల్లో మహబూబ్నగర్లోని ప్రతిభ జూనియర్ కళాశాల విద్యార్థులు విజయఢంకా మోగించారు. ఉమ్మడి జిల్లా చరిత్రలోనే తొలిసారిగా ప్రతిభ కళాశాల విద్యార్థి ఎల్.ప్రవీణ్కు ఆలిండియా 6వ ర్య�
ఈనెల 4న సార్వత్రిక ఎన్నికల ఫలితాలను దేశమంతా ఆసక్తిగా చూస్తున్న వేళ హడావుడిగా నీట్ -యూజీ 2024 ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. వాస్తవానికి నీట్ ఫలితాలను జూన్ 14న విడుదల చేయాల్సి ఉంది. ఎందుకో తెలియదు గానీ, 10 రో�
పిల్లల చదువుకు కుటుంబం నుంచి లభించని ప్రోత్సాహం, బతుకుదెరువు కోసం వలసలు పోవడం కారణంగా భావిభారతం బడి బయటనే మగ్గుతున్నది. రాష్ట్రంలో ‘ఔట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్' మొత్తం 16,683 మంది ఉన్నట్లు తేలడం ఆందోళన కలి�
టాంకాం సంస్థ ద్వారా శిక్షణ పొందేందుకు దరఖాస్తు చేసుకొని, ఫీజులు చెల్లించిన విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. విదేశాల్లో ఉన్న ఉద్యోగ అవకాశాలను తెలంగాణ విద్యార్థులు అందిపుచ్చుకొనేందుకు అవసర
సివిల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఇంజినీరింగ్ (సీసీఈఈఎం) డిగ్రీ, డిప్లొమా విద్యార్థులను ప్రోత్సహించేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) స్కాలర్షిప్ పథకాన్ని ప్ర
‘ఉపాధ్యాయులు లేని పాఠశాలలో చేర్పించి మా పిల్లల భవిష్యత్తును నాశనం చేసుకోబోం’ అంటూ బడిబాట కార్యక్రమాన్ని తల్లిదండ్రులు అడ్డుకున్నారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తిలో బడిబాటలో భాగంగా ఇంటి
టీజీ ఐసెట్ ప్రశాంతంగా జరిగినట్లు కన్వీనర్ నరసింహాచారి తెలిపారు. గురువారం ఉదయం జరిగిన మూడో సెషన్లో 28,256 మంది విద్యార్థులకు 25,662 మంది హాజరయ్యారని, మొత్తం 5, 6 తేదీల్లో మూడు సెషన్లలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోన
సర్కారు బడుల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి(డీఈవో)శ్రీనివాస్రెడ్డి అన్నారు. గురువారం మద్దూరు మండల కేంద్రంలో బడిబాట కార్యక్రమాన్ని డీఈవో లాంఛనంగా ప్రారంభించార�
ఆకాశ్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఈఎస్ఎల్) విద్యార్థులు నీట్ యూజీ-2024లో అత్యుత్తమ ఫలితా లు సాధించారని ఆ సంస్థ చీఫ్ అకడమిక్, బిజినెస్ హెడ్ ధీరజ్ కుమార్ మిశ్రా గురువా రం తెలిపారు.
పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని జిల్లావ్యాప్తంగా బుధవారం నిర్వహించారు. పర్యావరణ సంరక్షణ ఆవశ్యతను వైద్యసిబ్బంది ర్యాలీలు నిర్వహించి అవగాహన కల్పించారు. పర్యావరణ కాలుష్యంతోనే వ్యాధులు విజృంభిస్తున్నా
పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని కలలు కనే తల్లిదండ్రులకు ఫీజులు పెనుభారంగా మారుతున్నాయి. ప్రైవేటు స్కూళ్లలో ఫీజులు నానాటికీ పెరుగుతున్నాయి. దీనికి తోడు యూనిఫాం, షూస్, బెల్టులు, పుస్తకాల ఫీజుల పేరిట ప