సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని ముదిమాణిక్యం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రమాదం అంచుకు చేరింది. ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పాఠశాల గదుల్లోకి నీళ్లు చేరాయి. పురాతన బిల్డింగ్ కావడంతో స�
పాలమాకుల కస్తుర్బాగాంధీ హాస్టల్ విద్యార్థినులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి శ్రీధర్బాబు హామీ ఇచ్చా రు. మండలంలోని పాలమాకుల కస్తుర్బాగాంధీ హాస్టల్ను స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్గౌ�
మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని గిరిజన సంక్షేమ పాఠశాల, కళాశాలలో కొన్ని సమస్యలు నెలకొన్నాయి. 25 ఏండ్ల క్రితం నిర్మించిన ఈ గిరిజన సంక్షేమ పాఠశాల, కళాశాల లు వేరువేరుగా ఉంటాయి. గిరిజన పాఠశాలలో బాల బాలికలత�
మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలోని టీఎస్ బాలుర గురుకుల విద్యాలయం సమస్యలతో కొ ట్టుమిట్టాడుతున్నది. సరిపడా టీచర్లు ఉన్నా రోజురోజుకు సమస్యలు తీవ్రమవుతున్నాయి. సరిపడా భవనాలు లేక విద్యార్థులు చదువుకునే చ�
తెలంగాణ తొలి ప్రభుత్వంలో పదేండ్లు పకడ్బందీగా సాగిన గురుకుల పాఠశాలల నిర్వహణ కాంగ్రెస్ సర్కారులో అనేక సమస్యల తో సతమతమవుతున్నాయి. నారాయణపేట జిల్లాలో ని పలు గురుకులాల్లో కనీస వసతులు లేక విద్యార్థులు ఇబ్బ
మండల కేంద్రంతోపాటు పల్లెమోనికాలనీ వద్ద గల మహాత్మాజ్యోతిరావు ఫూలే గురుకుల పాఠశాలల్లో సమస్యలతో విద్యార్థులు సతమతమవుతున్నారు. ప్రహరీలేక గురుకులాల్లోకి విషసర్పాలు వస్తున్నాయని విద్యార్థులు వాపోతున్నా�
మండల కేంద్రంలోని బాలికల గురుకులం సమస్యలకు నిలయంగా మా రింది. చదువులో ఉన్నత ఫలితాలు.. క్రీడల్లో జాతీ య స్థాయి ఫలితాలు సాధిస్తున్న విద్యార్థులున్న స రస్వతీ నిలయంలో అటు పాలకులు.. ఇటు అధికారులు అభివృద్ధికి శ్ర
అరకొర వసతులు, సవాలక్ష సమస్యలతో అస్తవ్యస్తంగా ప్రభుత్వ గురుకులాలు మారాయి. సరిపడా గదులు లేక కొన్ని, ఉన్నా శిథిలమై పెచ్చులూడే తరగతులు, ఉరుస్తున్న భవనాల భయంభయంగా విద్యార్థులు చదువుకోవాల్సిన పరిస్థితులు నె�
సిద్దిపేట పట్టణ శివారు ఎల్లంకి కాలేజీ ఆవరణలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో నెలకొన్న సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పాఠశాలలో 339 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. రెగ్యులర్ ప�
సమస్యల వలయంలో గురుకులాలు కొట్టుమిట్టాడుతున్నాయి. విద్యార్థులకు సరైన వసతులు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. విద్యా సంవత్సరం ప్రారంభమై రెం డు నెలలు గడుస్తున్నా గురుకులాల సమస్యలపై సర్కారు దృష�
రేపటి భావిభారత పౌరులకు విద్యానిలయాలుగా ఉండాల్సిన గురుకులాలు సమస్యల వలయాలుగా మారాయి. చదువు సంగతి దేవుడెరుగు.. కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది అధికారులు చిన్నారులతో ఏక�