కేసీఆర్ ప్రభుత్వంలో విద్యా పరంగా వెలుగు వెలి గిన గురు కులాలు నేడు మస క బా రు తు న్నాయి. సన్న బి య్యంతో భోజనం చేసిన విద్యా ర్థులు నేడు పురు గుల అన్నంతో పస్తు లుం టు న్నారు. నాణ్య త లేని భోజనం.. కరు వైన వస తు లతో �
విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం, పాఠశాల విద్యను విస్మరిస్తున్నది. నిధులు ఇవ్వకుండా చిన్నచూపు చూస్తున్నది. కేసీఆర్ పాలనలో పాఠశాలల నిర్వహణ పద్దు ఏటా రెండు విడుతలుగా మంజూరు కా�
హాస్టళపై అధికారుల పర్యవేక్షణ కరువై విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని బుధేరా మహిళా డిగ్రీ రెసిడెన్షియల్ గురుకుల కళాశాల విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అం�
సీఎం రేవంత్ ప్రాతినిథ్యం వహిస్తున్న నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గం కోస్గి మండలంలోని నాచారం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో పురుగుల అన్నమే పెడుతున్నారు.
సిద్దిపేట జిల్లా మద్దూరులోని బాలికల వసతి గృహాలు సమస్యలకు నిలయాలుగా మారాయి. ప్రభుత్వం నిర్లక్ష్యంతో విద్యార్థినులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిరుపేద బాలికలకు మెరుగైన వసతి సౌకర్యాలను కల్పించాలనే సదు
నిజాం కళాశాలలోని గర్ల్స్ హాస్టల్ను పూర్తి స్థాయిలో యూజీ విద్యార్థినులకే కేటాయించాలంటూ.. శనివారం చింతచెట్టు వద్ద ప్లకార్డులతో విద్యార్థినీ, విద్యార్థులు నిరసన తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి తమలాంట�
చిన్నచిన్న పదాలు, సంఖ్యలు, పటాలపై చారిత్రక ప్రదేశాలు, ప్రాంతాలను గుర్తించేందుకు చాలామంది విద్యార్థులు సమస్యలను ఎదుర్కొంటున్నారు. పాఠశాల స్థాయిలో నిర్వహించే పరీక్షల్లో ప్రతిభ కనబరుస్తున్నప్పటికీ జాతీ
సిద్దిపేట జిల్లా సిద్దిపేట అర్బ న్ మండలం మందపల్లి మధిర గ్రామమైన పిట్టలవాడకు చెందిన విద్యార్థులు తమ గ్రామంలో పాఠశాల లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆ గ్రామంలో 70కి పైగా ఇండ్లు ఉండగా.. జనాభా సుమారు 300 మంది పై
నిరుపేద విద్యార్థులకు వసతి కల్పించేందుకు ఏర్పాటు చేసిన సాంఘిక సంక్షేమ వసతి గృహాల(హాస్టళ్లు)ను విద్యార్థులు లేరనే సాకుతో ఎత్తివేసే యోచనలో రాష్ట్ర ప్ర భుత్వం ఉన్నట్లు సమాచారం. కొన్ని ద శాబ్దాల నుంచి సిద్�
సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ శివారులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాల యం సమీపంలో ఓ అద్దె భవనంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల, కళాశాల కొనసాగుతున్నది. గతంలో ఈ పాఠశా ల, కళాశాల మిరుదొడ్డిలో ఉండే�
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని వెనుకబడిన కులాల విద్యార్థుల వసతిగృహం అసౌకర్యాలకు నిలయంగా మారింది. ప్రీమెట్రిక్ స్థాయిలో పట్టణంలోని కరీంనగర్ రోడ్డులో నిర్వహిస్తున్న ఈ హాస్టల్లో విద్యార్థులు నిత�
ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు సమస్యలకు నిలయాలుగా మారాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల హాస్టళ్లలో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదురొంటున్నారు. నాసిరకం భోజనంతో విద్యార్థులకు ఇక్కట్లు తప్పడం లేదు. సిద్దిపేట జి�
విద్యారంగంపై కాంగ్రస్ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని ఏబీవీపీ చేవెళ్ల నగర కార్యదర్శి మహిపాల్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించి, ప్రైవేట్, కార్పొర�