చింతకాని మండలం పందిళ్లపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.. సార్గా అవతారమెత్తారు. తరగతి గదులను కలియతిరుగుతూ వెళ్లిన ఆయన 6వ తరగతి విద్యార్థులకు ఉపాధ్యా�
మాగనూర్ పాఠశాలకు చెందిన విద్యార్థులు ఫుడ్ పాయిజన్ వల్ల అస్వస్థతకు గురైన చికిత్సకోసం బుధవారం రాత్రి మక్తల్ ప్రభు త్వ దవాఖానకు తీసుకువచ్చారు. కాగా దవాఖాన లో సరిపడా బెడ్లు లేకపోవడంతో వైద్య సిబ్బంది ఒ�
సకాలంలో బస్సులు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యార్థులు బీర్కూర్లో బుధవారం ధర్నాకు దిగారు. బీర్కూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న కిష్టాపూర్ గ్రామ విద్యార్థులు బీర్కూర్-పొ�
గురుకులాల్లో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా కాంగ్రెస్ సర్కార్ మొద్దు నిద్ర వీడదా? అని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. సంక్షేమ హాస్టళ్లలో అదే నిర్లక్ష్యం, అలసత్వమా? అని ప్రశ్నించారు. గురుక
జిల్లాలో గురుకుల విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది. గురుకులాల్లో సరైన వసతులు లేక, పౌష్టికాహారం అం దక, తాగునీటి కొరతతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ గురుక�
గ్రామీణం నుంచి పట్టణ ప్రాంతాలకు వి ద్యనభ్యసించేందుకు వచ్చే విద్యార్థులు అరకొర బస్సులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం మహిళలకు ఉచిత బ స్సు సౌకర్యం కల్పించడంతోపాటు బస్సుల సంఖ్యను తగ్గించడ�
చేసిన పనులకు బిల్లులు చెల్లించలేదని బడికి తాళంవేసి నిరసన వ్యక్తం చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లి గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. మండలంలోని మేచరాజుపల్లి ప్రాథమిక, జిల్లా
విద్యారంగానికి పెద్దపీట వేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చాక ఆ దిశగా కృషిచేయడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ఎంతగానో కృషి చేసింది.‘మనఊరు-మన బడి’ కా�
వ్యాధుల కాలం.. పరిసరాల పరిశుభ్రతే ప్రధానం అంటున్న ప్ర భుత్వం.. సర్కారు బడులను మాత్రం పట్టించుకోవడం లే దు. దీంతో పారిశుధ్యం పడకేసింది. మరుగుదొడ్లు, మూత్రశాలలను శుభ్రం చేసే సిబ్బంది లేకపోవడంతో పాఠశాల ప్రాంగ
జిల్లా కేంద్రంలోని అ ర్బన్ పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న నీటి సమస్యపై ‘విద్యార్థుల పానీపాట్లు’ కథనం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైంది. దీనిపై ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి గంటా కవితాదేవి
సమగ్ర శిక్షా అభియాన్లో పనిచేస్తున్న సీఆర్పీలే ఆ పాఠశాల విద్యార్థులకు దిక్కయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం రెడ్డిపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో 35 మంది విద్యార్థులున్నారు.
విద్యార్థులకు సైతం నీటి కష్టాలు తప్పడం లేదు. తల్లిదండ్రులు లేని వారు, బాలకార్మికులు, చదువు మధ్యలో మానేసిన చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించి వారిని ప్రయోజకులుగా మార్చేందు కోసం జమ్మిచేడ్ సమీపంలో నిర
వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నా.. విద్యాలయాల్లో నీటి గోస మాత్రం తీరడం లేదు. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులు పానీ కోసం పాట్లు పడుతున్నారు. బోరు మోటర్ చెడి�
అయిజ పట్టణంలోని కేజీబీవీ పాఠశాలలో తాగునీటికి కటకట ఏర్పడింది. పాఠశాలకు సరఫరా చేసే బోరు మోటరు వారం కిందట కాలిపోయింది. మోటర్కు మరమ్మతు చేయపోవడంతో విద్యార్థినులకు పాఠశాల ఆవరణలోని చేతిపంపు నీరే ఆధారమైంది.