పేద విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన గురుకుల విద్యాలయాలు సమస్యలకు నిలయాలుగా మారాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గురుకులాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉ�
మరికల్ మండలంలోని పస్పుల ప్రాథమిక పాఠశాల చిన్నపాటి వర్షానికి కుంటలా మారడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పాఠశాల ప్రహరీని ఇటీవల రూ.8.25 లక్షలతో నిర్మించారు. అయితే పాఠశాలలో
పరీక్షా కేంద్రానికి రావడానికి విద్యార్థులు నానా యాతన పడుతున్నారు. మండల కేంద్రంలోని గంగు వెంకటకృష్ణారెడ్డి జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో మానవపాడు, కేజీబీవీ, ఇ�
జగిత్యాల జిల్లా కోరుట్లలోని అల్లమయ్య గుట్ట్ట ప్రభుత్వ మహిళా అగ్రికల్చర్ డిగ్రీ కళాశాల విద్యార్థినులు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం పట్టణంలోని వేములవాడ రోడ్డు ప్రధాన రహదారిపై బైఠాయ�
అతడి పేరు భూక్యా హరికృష్ణ. ఇంటర్ విద్యార్థి. అతడి తండ్రి చిన్నపాటి రైతు, పేద కుంటుంబం. పంట చేతికొస్తేనే కుటుంబం గడిచే పరిస్థితి. అతడిది చండ్రుగొండ మండలం రావికంపాడు. ఆ గ్రామంలోనే ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశా�
మెనూ కచ్చితంగా పాటిస్తున్నామని, నాణ్యమైన భోజనం పెడుతున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం ఊదరగొడుతున్నా వేళకు అందని పరిస్థితి నెలకొన్నది. మధ్యాహ్నం దాటిపోయినా భోజనం వడ్డించకపోవడంతో విద్యార్థినులు ఆకలితో అల�
జిల్లా కేంద్రంలోని వివిధ పరీక్షా కేంద్రాల్లో తెలంగాణ గురుకుల ప్రవేశ పరీక్షలు ఆదివారం నిర్వహించారు. ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో ఓ విద్యార్థినికి హాల్ టికెట్ ఉన్నా ప
కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో కొన్నిరోజులుగా బోధన తరగతులు కొనసాగడంలేదు. తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లాలోని కాంట్రాక్ట్ రెసిడెన్సియల్ ఉపాధ్యాయులు సమ్మెబాట పట్టడంతో.. కస్తూర్బా పాఠశాలల్లోని విద్యార
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో మరో విద్యార్థి పాముకాటుకు గురయ్యాడు. బుధవారం ఓ విద్యార్థికి పాముకాటు వేయగా, తాజాగా గురువారం ఉదయం మరో విద్యార్థిని పాము కాటేసింది.
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో మరో విద్యార్థి పాముకాటుకు గురయ్యాడు. గత జూలై 26న రాజారపు గణాదిత్య, ఆగస్టు 9న ఎడమల్ల అనిరుధ్ అనే ఇద్దరు విద్యార్థులు విష కీటకం కుట్టి చన�
తెలంగాణలో గురుకులాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రోజూ ఏదో ఒక గురుకుల పాఠశాల, కళాశాలల్లో సమస్యలపై విద్యార్థులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గిర్మాపూర్ గురుకుల పా