సాధారణంగా సెలవు రోజుల్లో బోర్డు పరీక్షలు పెట్టరు. కానీ, తాజాగా విడుదల చేసిన పదో తరగతి పరీక్షల షెడ్యూల్లో రెండో శనివారం పరీక్ష పెట్టడం విద్యార్థులు, ఉపాధ్యాయులను విస్మయానికి గురిచేస్తున్నది.
హైదరాబాద్లోని వేలాది ఎకరాల భూములను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన హిల్ట్ పాలసీని తక్షణమే రద్దు చేయకుంటే తెలంగాణ ఉద్యమం తరహాలోనే మరో ఉద్యమం చేపడతామని బీఆర్ఎస్�
విద్యార్థుల నుండి సేకరించిన నగదును దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీటెక్ కాలేజీ కాంట్రాక్ట్ ప్రొఫెసర్పై తక్షణ చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. నల్లగొ�
నిజామాబాద్ జిల్లాకు తలమానికంగా ఉండాల్సిన తెలంగాణ యూనివర్సిటీ నిత్యం వివాదాలతో కొట్టుమిట్టాడుతోంది. విద్యార్థులకు ఉన్నత విద్యను అందించి పరిశోధన పత్రాల విషయంలో నాణ్యతను సాధించాల్సి ఉండగా చీటికి మాటి�
తమకు సరిగ్గా భోజనం పెట్టడంలేదని, కాస్మెటిక్ చార్జీలు ఇవ్వడం లేదని, పరీక్షల పేరుతో అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారని, ప్రిన్సిపాల్ ఏడాదిగా వేధిస్తున్నదని ఆరోపిస్తూ ఫరూఖ్నగర్ మండలంలోని కమ్మదనం గ్ర�
రాజ్యం దుర్మార్గం ఆగనంత వరకు పోరాటం కొనసాగుతుందని పౌరహక్కుల సంఘం, పీస్ కమిటీ, ఆదివాసీ హక్కుల సంఘం, పూర్వవిప్లవ విద్యార్థుల సంఘం, భారత ప్రజా న్యాయవాదుల సంఘం, ప్రగతిశీల మహిళా సంఘం, రీసెర్చ్ స్కాలర్స్ అసో
తెలంగాణ ఉద్యమం తరహాలో బీసీ రిజర్వేషన్ల పెంపు ఉద్యమం చేపడుతామని విద్యార్థి సంఘాలు ప్రకటించాయి. ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా వివిధ బీసీ కులాల సంఘాల నాయకులు సోమవారం సమావేశమయ్యారు.
‘దసరా సెలవుల్లో మాతో తిరిగిన దోస్తులంతా ఇప్పుడు సూళ్లకు పోతుంటే మేం ఇంటి దగ్గరే ఉంటున్నం. మేమేం పాపం చేశాం. బడికి వెళ్తే సార్లు రానివ్వడం లేదు. దీంతో క్లాస్లు మిస్సవుతున్నం. దయచేసి బకాయి ఫీజులు విడుదల చే
Student unions | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రజాపాలన కమీషన్ల పాలనలా ఉన్నదని కేయూ ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు మండిపడ్డారు. రాష్ర్టంలో 20 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో రేవంత్రెడ్డి సర్కారు చెలగాటమాడుతోందని
జేఎన్టీయూ-రోట్లింజన్ విశ్వవిద్యాలయ ఎంవోయూ పత్రాలను బయటపెట్టాలని హైదరాబాద్ జేఎన్టీయూలోని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ ఒప్పదానికీ, వంగపండు నాగరాజుకూ సంబంధమేమిటని వర్సిటీ అధికారులను విద్యార్�
వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపు మేరకు జిల్లాలో బుధవారం నిర్వహించిన విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యూ తదితర వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు జిల్లాలోని అన్ని ప్రైవేట్, కార�
Odisha | ‘బేటీ బచావో.. బేటీ పడావో’ అంటూ ఒకవైపు ప్రచారం చేసుకొంటున్న బీజేపీ అధికారంలో ఉన్న ఒడిశాలో విద్యార్థినులకు రక్షణ లేకుండా పోయింది. తనను లైంగికంగా వేధిస్తున్నాడని, చదువు సాగాలంటే తన కోరిక తీర్చాలని ఒత్తి
DEO Suspend Demand | జిల్లాలో పలు ప్రైవేట్ విద్యాసంస్థలు నిబంధనలకు విరుద్ధంగా టెక్ట్స్, నోట్ పుస్తకాలు విక్రయాన్ని అడ్డుకోని డీఈవోను వెంటనే సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.
ఓపెన్ స్కూల్ పేరిట సన్ ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ నిర్వహిస్తున్న పరీక్షలో విద్యార్థులు మాస్ కాపీయింగ్కు పాల్పడుతుండగా యువజన, విద్యార్థి సంఘాలు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నాయి.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ జేఏసీ శుక్రవారం హైదరాబాద్ సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా శుక్రవారం ఉమ్మడి జిల్లావ్యాప్�