నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాల ఐక్యవేదిక నాయకులు (ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యూఐ, పీడీఎస్యూ, ఏఐఎఫ్డీఎస్, ఏ
ప్రైవేట్ స్కూల్స్ నగరంలో హద్దు మీరుతున్నాయి. విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయంటూ ఆరోపణలు వెల్లువె త్తుతున్నాయి. ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేయడం, తమకు నచ్చినట్టుగా విద్యాబోధనలో మార్
బాన్సువాడలోని ఎస్సీ హాస్టల్లో ఓ విద్యార్థిని బుధవారం ఆత్మహత్యకు పాల్పడింది. రెండ్రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె హాస్టల్ గదిలో ఫ్యాన్కు ఉరేసుకుంది. అయితే, ఆమె మృతికి వార్డెన్ కారణమని బీఆర్ఎ
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవడంలో జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో)మండల విద్యాశాఖ అధికారులు (ఎంఈవో) పూర్తిగా విఫలమయ్యారని ఆరోపిస్�
జాతీయ స్థాయి పరీక్షల్లో అవకతవకలను నిరసిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు సోమవారం ఢిల్లీలో ధర్నా నిర్వహించాయి. కేంద్ర విద్యా శాఖ కార్యాలయం బయట జరిగిన ఈ �
విద్యాభివృద్ధికి కృషి చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను వంచిస్తున్నదని అఖిలపక్ష విద్యార్థి సంఘాల నేతలు మండిపడ్డారు. రుద్రూర్ మండలం అక్బర్నగర్లో ఉన్న వ్యవసాయ �
నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని వామపక్ష విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. నీట్ వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు చేపట్టనున్నట్లు స్పష
నీట్-యూజీ పేపర్ లీకేజీపై దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. పరీక్షను రద్దు చేస్తూ ఎన్టీఏ నిర్ణయం తీసుకోవడాన్ని తప్పుబడుతూ ఢిల్లీలోని శాస్త్రి భవన్ ముందు ఎన్ఎస్యూఐ, ఎస్ఎఫ్ఐ సంఘాల వి�
భారీ మెజారిటీతో పదవి చేపట్టిన నేపాల్ ప్రధాని బాలెన్ షాకు నెల రోజుల్లోపే ప్రజలు, విద్యార్థుల నుంచి నిరసన సెగ తగిలింది. రాజధాని కాఠ్మాండూ సహా పలు నగరాల్లో విద్యార్థులు, రాజకీయ గ్రూపులు, సామాన్యులు వీధుల�
ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కాపాడుకొనేందుకు తెలంగాణ తరహాలో మరో పోరాటానికి శ్రీకారం చుడుతామని విద్యార్థి సంఘాలు ప్రకటించాయి. ఫీజులపై పోరుకు సిద్ధమని వెల్లడించాయి.
హాస్టల్ విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుడిని వెంటనే సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని మెనారిటీ గురుకుల హాస్టల్ను సోమవారం పలు