విద్యాభివృద్ధికి కృషి చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను వంచిస్తున్నదని అఖిలపక్ష విద్యార్థి సంఘాల నేతలు మండిపడ్డారు. రుద్రూర్ మండలం అక్బర్నగర్లో ఉన్న వ్యవసాయ �
నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని వామపక్ష విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. నీట్ వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు చేపట్టనున్నట్లు స్పష
నీట్-యూజీ పేపర్ లీకేజీపై దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. పరీక్షను రద్దు చేస్తూ ఎన్టీఏ నిర్ణయం తీసుకోవడాన్ని తప్పుబడుతూ ఢిల్లీలోని శాస్త్రి భవన్ ముందు ఎన్ఎస్యూఐ, ఎస్ఎఫ్ఐ సంఘాల వి�
భారీ మెజారిటీతో పదవి చేపట్టిన నేపాల్ ప్రధాని బాలెన్ షాకు నెల రోజుల్లోపే ప్రజలు, విద్యార్థుల నుంచి నిరసన సెగ తగిలింది. రాజధాని కాఠ్మాండూ సహా పలు నగరాల్లో విద్యార్థులు, రాజకీయ గ్రూపులు, సామాన్యులు వీధుల�
ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కాపాడుకొనేందుకు తెలంగాణ తరహాలో మరో పోరాటానికి శ్రీకారం చుడుతామని విద్యార్థి సంఘాలు ప్రకటించాయి. ఫీజులపై పోరుకు సిద్ధమని వెల్లడించాయి.
హాస్టల్ విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుడిని వెంటనే సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని మెనారిటీ గురుకుల హాస్టల్ను సోమవారం పలు
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కు కేటాయించిన ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్(ఐవోఈ) నిధుల వినియోగంలో భారీ అక్రమాలు జరిగాయని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి.
కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భూముల పరిరక్షణ కోసం విద్యార్థి సంఘాల నాయకులు గురువారం స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో ఏర్పాటుచేసిన రౌండ్ టేబుల్ సమావేశాన్ని పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థి సం�
దేశంలోనే మొదటి సాంకేతిక విశ్వవిద్యాలయమైన జేఎన్టీయూహెచ్ ఓ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నది. పీహెచ్డీ గైడ్షిప్ కోసం ఎక్కడా లేని విధంగా కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఓ రూ.5వేలు కడితే చాలు ప్రైవేట్ కాలేజ�
సాధారణంగా సెలవు రోజుల్లో బోర్డు పరీక్షలు పెట్టరు. కానీ, తాజాగా విడుదల చేసిన పదో తరగతి పరీక్షల షెడ్యూల్లో రెండో శనివారం పరీక్ష పెట్టడం విద్యార్థులు, ఉపాధ్యాయులను విస్మయానికి గురిచేస్తున్నది.
హైదరాబాద్లోని వేలాది ఎకరాల భూములను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన హిల్ట్ పాలసీని తక్షణమే రద్దు చేయకుంటే తెలంగాణ ఉద్యమం తరహాలోనే మరో ఉద్యమం చేపడతామని బీఆర్ఎస్�
విద్యార్థుల నుండి సేకరించిన నగదును దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీటెక్ కాలేజీ కాంట్రాక్ట్ ప్రొఫెసర్పై తక్షణ చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. నల్లగొ�
నిజామాబాద్ జిల్లాకు తలమానికంగా ఉండాల్సిన తెలంగాణ యూనివర్సిటీ నిత్యం వివాదాలతో కొట్టుమిట్టాడుతోంది. విద్యార్థులకు ఉన్నత విద్యను అందించి పరిశోధన పత్రాల విషయంలో నాణ్యతను సాధించాల్సి ఉండగా చీటికి మాటి�