విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించతలపెట్టిన ఉన్నత విద్యా మండలి ఎదుట ధర్నా కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశా�
కాకతీయ యూనివర్సిటీలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్పై రచ్చ రోజురోజుకు ముదురుతోంది. ఈ నెల 17న హైదరాబాద్లో జరిగిన కేయూ పాలకమండలి సమావేశంలో స్కూల్ ఏర్పాటుకు ఆమోదం తెలుపడంపై భగ్గుమంటున్న విద్యార్థి �
ప్రైవేట్ పాఠశాలల్లో జరుగుతున్న అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలని కోరుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఎంఈఓ బాలాజీ నాయక్కు శనివారం వినతి పత్రం అందజేశారు.
“అది హిమాయత్నగర్లోని ఓ పైవేట్ స్కూల్. ఎల్కేజీలో తన కూతురిని చేర్పించడానికి ప్రకాశ్ అనే తండ్రి వెళ్లాడు. ఫీజు 95వేలు అంటూ యాజమాన్యం చెప్పింది. ఎల్కేజీకి అంత ఫీజు ఎందుకు ఉంటుందని అడిగితే.. మా స్కూల్�
దోమలగూడలోని ప్రభుత్వ వ్యాయామ విద్య కళాశాల(1991)పూర్వ విద్యార్థుల సమ్మేళనం కళాశాలలో ఆదివారం జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి 70మందికి పైగా వ్యాయామ విద్య ఉపాధ్యాయులు ఈ సమ్మేళనానికి హాజరయ్యారు. ఇందులో �
విద్యాసంస్థలు జూన్ 12 నుంచి పున:ప్రారంభం కానున్నాయి. పాఠశాలలు ప్రారంభం కాకముందే స్కూల్ బస్సుల ఫిట్నెస్ పరీక్షలు పూర్తిచేయాలి. సంగారెడ్డి జిల్లాలో 1461, సిద్దిపేట జిల్లాలో 381, మెదక్ జిల్లాలో 170 స్కూల్ బస�
అందరిది ఒకటే గొంతు.. పర్యావరణ పరిరక్షణకు అందరిది ఒకే బాట.. విషయం ఏదైనా ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని బట్టబయలు చేయడమే తమ లక్ష్యం అన్నట్లుగా అరుదైన జీవవైవిధ్యం నిండిన హెచ్సీయూ భూముల పరిరక్షణకు ఒకటిగా గళం వ�
కామారెడ్డి వైద్య కళాశాలలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాల్లో అవకతవకలు జరిగాయని, వెంటనే వాటిని రద్దు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు శుక్రవారం కళాశాలను ముట్టడించా రు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను రక్షించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ, ఎస్ఎఫ్ఐ, ఎంఎస్ఎఫ్ ఎంజీయూ విద్యార్థి సంఘం నాయకులు మంగళవారం మహాత్మాగాంధీ యూనివర్సిటీ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర
Kakatiya University | కాకతీయ యూనివర్సిటీలో బీఆర్ఎస్వీ, పీడీఎస్యూ, ఏఐఎస్ఎఫ్, వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి శవయాత్ర నిర్వహించారు.
ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు జారీ చేసిన మరో సర్క్యులర్పై వివాదం రాజుకుంటున్నది. ఓయూలో అన్ని రకాల ఆందోళనలను నిషేధిస్తూ 15 రోజుల క్రితం జారీ చేసిన సర్క్యులర్పై విద్యార్థి సంఘాలు ఇప్పటికే ఆందోళనలు కొ�
ఉస్మానియా యూనివర్సిటీ.. తెలంగాణ సమాజంలో ఉద్యమాలకు పురిటిగడ్డ. ప్రజాగొంతుకగా నిలిచిన వేదిక. కానీ కాంగ్రెస్ సర్కారు విద్యార్థుల గొంతులను అణచివేస్తున్నదని విద్యార్థి సంఘాలు తీవ్రఅభ్యంతరం వ్యక్తంచేస్తు
తెలంగాణ యూనివర్సిటీ పేరును మార్చనున్నారనే ప్రచారం ఉమ్మడి జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది. మన ఆత్మగౌరవానికి, అస్తిత్వానికి ప్రతీక అయిన ‘తెలంగాణ’ను మార్చాలన్న ప్రతిపాదనలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున�
వచ్చే నెలలో సూర్యాపేట జిల్లాలో వారం రోజుల పాటు జరుగబోతున్న గొల్ల గట్టు లింగమంతుల జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించాలని ఉస్మానియా యూనివర్సిటీలో వివిధ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశాయి. ఓయూ విద్యార