హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను రక్షించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ, ఎస్ఎఫ్ఐ, ఎంఎస్ఎఫ్ ఎంజీయూ విద్యార్థి సంఘం నాయకులు మంగళవారం మహాత్మాగాంధీ యూనివర్సిటీ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర
Kakatiya University | కాకతీయ యూనివర్సిటీలో బీఆర్ఎస్వీ, పీడీఎస్యూ, ఏఐఎస్ఎఫ్, వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి శవయాత్ర నిర్వహించారు.
ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు జారీ చేసిన మరో సర్క్యులర్పై వివాదం రాజుకుంటున్నది. ఓయూలో అన్ని రకాల ఆందోళనలను నిషేధిస్తూ 15 రోజుల క్రితం జారీ చేసిన సర్క్యులర్పై విద్యార్థి సంఘాలు ఇప్పటికే ఆందోళనలు కొ�
ఉస్మానియా యూనివర్సిటీ.. తెలంగాణ సమాజంలో ఉద్యమాలకు పురిటిగడ్డ. ప్రజాగొంతుకగా నిలిచిన వేదిక. కానీ కాంగ్రెస్ సర్కారు విద్యార్థుల గొంతులను అణచివేస్తున్నదని విద్యార్థి సంఘాలు తీవ్రఅభ్యంతరం వ్యక్తంచేస్తు
తెలంగాణ యూనివర్సిటీ పేరును మార్చనున్నారనే ప్రచారం ఉమ్మడి జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది. మన ఆత్మగౌరవానికి, అస్తిత్వానికి ప్రతీక అయిన ‘తెలంగాణ’ను మార్చాలన్న ప్రతిపాదనలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున�
వచ్చే నెలలో సూర్యాపేట జిల్లాలో వారం రోజుల పాటు జరుగబోతున్న గొల్ల గట్టు లింగమంతుల జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించాలని ఉస్మానియా యూనివర్సిటీలో వివిధ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశాయి. ఓయూ విద్యార
Osmania University | పోరాడి సాధించుకున్న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మళ్లీ ఆంధ్రులకే ప్రాధాన్యం కల్పిస్తున్నారని విద్యార్థి సంఘాలు(Student unions) భగ్గుమంటున్నాయి.
మహిళా, ఉన్నత విద్యాభివృద్ధికి రాజాబహద్దూర్ వెంకట్రామిరెడ్డి కృషి ఎనలేనిదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్లోని రాజాబహద్దూర్ వెంకట్రామిరెడ్డి హాస్టల్ పూర్వ విద�
పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్పులు, ఫీజు రీయింబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు సోమవారం వనపర్తి కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. బీఎస్ఎఫ్, బీజీవీఎస్, బీసీ విద్యార్థి సంఘ
దేశంలోనే మెట్టమొదటిదైన సర్వేల్ గురుకుల పాఠశాల కాంగ్రెస్ పాలనలో నిర్వీర్యం అవుతున్నదని విద్యార్థి నాయకులు మండిపడ్డారు. తోటి విద్యార్థులకు రాగి జావ సర్వ్ చేస్తుండగా కాళ్ల మీద పడి తీవ్రంగా గాయపడిన వి�
ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు, విద్యార్థుల మరణాలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బాధ్యత వహించాలని ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యూ నేతలు డిమాండ్ చేశారు.
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఖాజీపల్లి శివారులోని నారాయణ కళాశాల హాస్టల్లో ఇంటర్ మొదటి సంవత్సర విద్యార్థిని బాలబోయిన వైష్ణవి(16) సోమవారం సాయంత్రం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన వారి కుటుంబంలో,
వనపర్తి జిల్లా కేంద్రంలోని జేఎన్టీయూ కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని మంగళవారం కళాశాల విద్యార్థులు కదంతొక్కారు. వనపర్తి, గోపాల్పేట ప్రదాన రహదారిపై 4గంటలపాటు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర�