నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డీవైఎఫ్ఐ, ఏఐవైఎఫ్, పీవైఎల్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ, వామపక్ష యువజన, విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ సమితి నేడు రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్�
నీట్ యూజీ, యూజీసీ నెట్ పరీక్షా పత్రాల లీకేజీపై విద్యార్థి, యువజన సంఘాల ఐక్య కార్యాచరణ సమితి రణానికి దిగింది. పరీక్ష రాసిన 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలు ఆగమైపోతున్నా నోరు మెదపని కేంద్ర మంత్రి బండి సం�
“నీట్ను రద్దు చేయండి.. భావి పౌరుల భవితవ్యాన్ని కాపాడండి, ఎన్టీఏను వెంటనే రద్దు పర్చండి అంటూ నగరంలో శుక్రవారం సైతం పలు యూనివర్సిటీలలో విద్యార్థి సంఘాలు, పలు పార్టీల నేతలు పెద్ద పెట్టున నినదిస్తూ రాస్తార�
శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్న తీరుగా కార్పొరేట్ పాఠశాలలు పనిచేస్తున్నాయి. పుస్తకాలు, స్కూల్ బ్యాగులు ఇలా విద్యార్థులకు అవసరమైన సామగ్రిని ప్రైవేట్ స్కూల్స్లో విక్రయించరాదని ప్రభుత్వం హు
నిరుద్యోగ యువత ఆశలపై కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు చల్లింది. వారికి ఉపాధి కల్పిస్తామంటూ అధికారంలోకి వచ్చిన ‘హస్తం’.. వారి భవిష్యత్తును ఆగమాగం చేసింది. నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకు�
ఉస్మానియా యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలో పార్ట్ టైం లెక్చరర్ నియామకాల్లో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తూ కళాశాల ఎదుట బుధవారం ఆందోళనకు దిగారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని 2014లో మోదీ ఇచ్చిన హామీ ఏమైందని తెలంగాణ రాష్ట్ర విద్యార్థ్ధి సంఘాలు నిలదీశాయి. ‘ప్రధాని మోదీ ఈ ఎనిమిదేండ్లలో 16 కోట్ల ఉద్యోగాలివ్వాలి.
న్యూఢిల్లీ: జేఎన్యూ వర్సిటీలో రెండు విద్యార్థి సంఘాల మధ్య జరిగిన ఘర్షణపై వైస్ ఛాన్సలర్ శాంతిశ్రీ దూళిపూడి పండిట్ స్పందించారు. జేఎన్యూ ఫ్రీ యూనివర్సిటీ అని, వ్యక్తిగత ఇష్టాలను గౌరవిస్తామ�