అధికారంలోకి వచ్చిన తర్వాత ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని 2014లో మోదీ ఇచ్చిన హామీ ఏమైందని తెలంగాణ రాష్ట్ర విద్యార్థ్ధి సంఘాలు నిలదీశాయి. ‘ప్రధాని మోదీ ఈ ఎనిమిదేండ్లలో 16 కోట్ల ఉద్యోగాలివ్వాలి.
న్యూఢిల్లీ: జేఎన్యూ వర్సిటీలో రెండు విద్యార్థి సంఘాల మధ్య జరిగిన ఘర్షణపై వైస్ ఛాన్సలర్ శాంతిశ్రీ దూళిపూడి పండిట్ స్పందించారు. జేఎన్యూ ఫ్రీ యూనివర్సిటీ అని, వ్యక్తిగత ఇష్టాలను గౌరవిస్తామ�