పాము కాటుకు గురై ఓ విద్యార్థి మృతిచెందాడు. పాఠశాల సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపేట జిల్లా ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన సంగీత, గుండప్ప రెండో సంతానం రంజిత్ (8) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 3వ తరగత
పాఠశాలలో చదువుకుంటూ విద్యార్థి పాము కాటు కు గురై మృతి చెంది న విషాదకర ఘట న ఎక్లాస్పూర్ లో గురువారం చో టుచేసుకుంది. ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన పిచ్చికుంట్ల సంగీ త గుండప్పల రెం డో కుమా రుడు రంజిత్(8)
IIT Guwahati | గువాహటిలోలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి)లో బీటెక్ మూడవ సంవత్సరం విద్యార్థి( Student dies) ఇన్స్టిట్యూట్ క్యాంపస్లో శవమై కనిపించాడు.
లండన్లో కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ యువకుడు మృతిచెందాడు. స్నేహితుడి బర్త్ డే పార్టీకి వెళ్లి, అతడి గదిలో అనుమానాస్పదస్థితిలో మృతిచెందగా, ఈ ఘటన రెండు రోజుల క్రితం చోటుచేసుకున్నది. ఇందుకు సంబంధించిన వి
గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్న గాంధీ మెడికల్ కాలేజీ బీఎస్సీ అలైడ్ సైన్సెస్ (ఓటీటీ) రెండో సంవత్సరం చదువుతున్న పల్లవి గౌడ్ (19) మృతి చెందింది. కార్వాన్లోని జియాగూడకు చెందిన వెంకటేశ్ గౌడ్, సంతోషి దం�
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఆదివారం ప్రిన్సిపాల్, ఆటోడ్రైవర్ నిర్లక్ష్యంతో ఆటో నుంచి కింద పడి 8వ తరగతి విద్యార్థిని సంగీత (13) మృతిచెందింది. బాధిత కుట�
విద్యుదాఘాతం తో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా తాడూరు మండలం ఇంద్రకల్ పాఠశాలలో మంగళవారం చోటుచేసుకున్నది. ఇంద్రకల్ జడ్పీహెచ్ఎస్లో మంగళవారం పాఠశాల ప్రహరీకి ఆనుకొని ఉన్న స్తంభం తీ�
జర్మనీలోని మాగ్డేబర్గ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో జనగామ జిల్లాకు చెందిన విద్యార్థి మృతి చెందాడు. జనగామ జిల్లా చిల్పూరు మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన తోకల సంపత్రెడ్డి-స్వర్ణ దంపతుల కుమారుడు హృతిక�
‘నయా భారత్', ‘వికసిత్ భారత్' అంటూ ఒకవైపు ఆర్భాటపు ప్రచారాల్లో మునిగిపోతున్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వం.. దేశంలో పెరుగుతున్న విద్వేష దాడులపై నోరుమెదపడం లేదు. జాతి వివక్ష దాడులతో సొంత పౌరులపైనే పేట్రేగ�
రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థిని మృతి చెందింది. ఈ సంఘటన మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోట చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...సిరిసిల్ల పట్టణం, శివానగర్కు చెందిన దాసరి బాస్కర్ కూతురు హాసిన�