కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఆదివారం ప్రిన్సిపాల్, ఆటోడ్రైవర్ నిర్లక్ష్యంతో ఆటో నుంచి కింద పడి 8వ తరగతి విద్యార్థిని సంగీత (13) మృతిచెందింది. బాధిత కుట�
విద్యుదాఘాతం తో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా తాడూరు మండలం ఇంద్రకల్ పాఠశాలలో మంగళవారం చోటుచేసుకున్నది. ఇంద్రకల్ జడ్పీహెచ్ఎస్లో మంగళవారం పాఠశాల ప్రహరీకి ఆనుకొని ఉన్న స్తంభం తీ�
జర్మనీలోని మాగ్డేబర్గ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో జనగామ జిల్లాకు చెందిన విద్యార్థి మృతి చెందాడు. జనగామ జిల్లా చిల్పూరు మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన తోకల సంపత్రెడ్డి-స్వర్ణ దంపతుల కుమారుడు హృతిక�
‘నయా భారత్', ‘వికసిత్ భారత్' అంటూ ఒకవైపు ఆర్భాటపు ప్రచారాల్లో మునిగిపోతున్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వం.. దేశంలో పెరుగుతున్న విద్వేష దాడులపై నోరుమెదపడం లేదు. జాతి వివక్ష దాడులతో సొంత పౌరులపైనే పేట్రేగ�
రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థిని మృతి చెందింది. ఈ సంఘటన మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోట చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...సిరిసిల్ల పట్టణం, శివానగర్కు చెందిన దాసరి బాస్కర్ కూతురు హాసిన�
సీఎం రేవంత్రెడ్డి సొంత జిల్లాలో ప్రభుత్వ దవాఖానల్లో సరైన వైద్యం అందని దుస్థితి నెలకొన్నదని బాధిత కుటుం బ సభ్యులు ఆరోపించారు. వనపర్తి జిల్లా పెబ్బేరుకు చెందిన చేగువీర (11) అనే గురుకులం విద్యార్ధి జ డ్చర్ల
బాలల దినోత్సవం వేళ సంబురంగా వేడుకల్లో పాల్గొనాలని పాఠశా లకు బయలుదేరిన బాలికను దారిలోనే మృత్యువు కబళించింది. మండలంలోని రాంబోజీగూడెం గ్రామానికి చెందిన రైతు నక్కిరెడ్డి కృష్ణారెడ్డి-మౌనిక రెండో కూతురు ప�
కొత్తకోట మండలంలోని అమడబాకుల జాతీయ రహదారి పక్కన కొనసాగుతున్న మైనార్టీ గురుకుల కళాశాలలో సీఈసీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్ది నవీన్ భీమా ఫేస్-2 కాల్వలో పడి మృతి చెందిన ఘటన సోమవారం ఆలస్యంగా వెలుగుల�
మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం ఎస్.కొండాపూర్కు చెందిన కుమ్మరి శ్యామ్, పుష్పలత దంపతుల కుమారుడు కుమ్మరి ప్రభాస్ (20) కూకట్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అక్కడే ప్రైవేట్�
అక్కడ కుక్క మృతి చెందినా కూడా పోస్టుమార్టం చేయించారు. కానీ ఒక విద్యార్థి చనిపోతే పోస్టుమార్టం చేయించలేదు. ఇదీ హైదరాబాద్ ఉత్తర శివారులోని ఓ యూనివర్సిటీ యాజమాన్యం వ్యవహారించిన తీరు. ఈ ఘటనపై ఎవరూ ఫిర్యాదు
బడికెందుకు పోలేదని తల్లి మందలించినందుకు ఓ బాలిక మనస్థాపం చెంది ఆత్మహత్యా యత్నం చేసుకుని మంగళవారం మృతి చెందిన ఘటన సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జరిగింది.
సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం అనంతసాగర్లో డెంగీతో బోనగిరి యశ్వంత్(10) శుక్రవారం మృతిచెందాడు. యశ్వంత్కు రెండు రోజుల క్రితం జ్వరం రావడంతో అతని తండ్రి కిష్టయ్య కుకునూర్పల్లెలో వైద్యం చేయించారు.
అనుమానాస్పద స్థితిలో ఓ విద్యార్థిని మృతిచెందిన ఘటన ఖమ్మం రూరల్ మండలంలో సోమవారం చోటుచేసుకున్నది. తోటి విద్యార్థినులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని గొల్లగూడెం గిరిజన ఆశ్రమ ప
అభం శుభం తెలియని ఓ గిరిజన విద్యార్థిని చదువుకునేందుకు వచ్చి గురుకుల పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యానికి బలైంది. చౌటుప్పల్ మండలం తూప్రాన్పేట పరిధిలోని మహత్మా జ్యోతిరావు ఫూలే ట్రైబల్ బీసీ వెల్ఫేర్ రెసి�