కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడా పోటీల్లో పాల్గొన్న ఓ విద్యార్థి కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. శనివారం వనపర్తి జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఇ�
నిర్మల్ పట్టణంలోని ఎంజేపీ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న షేక్ ఆయాన్ హుస్సేన్(14) మంగళవారం మృతి చెందాడు. దిలావర్పూర్ మండలంలోని లోలం గ్రామానికి చెందిన నాసర్-షరీఫ దంపతులకు ఇద్దరు కుమారులు కాగా.. ప
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని సెవెంత్ డే అడ్వాంటిస్ట్ పాఠశాలలో సాత్విక్ (12) ఐదో తరగతి చదువుతున్నాడు. పాఠశాల మూడో అంతస్తులోని హాస్టల్ రూంలో ఇనుప మంచానికి కట్టిన తాడుతో విద్యార్థులు ఆడుకుంట
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఆదివాసీ గిరిజన విద్యార్థిని మడావి గంగోత్రి (14) వాంతులు, విరేచనాలు చేసుకుని శనివారం మృతి చెంది�
Tragedy | కడప జిల్లాలో ఘోరం జరిగింది. ఆడుతూ పాడుతూ స్కూల్కు వెళ్తున్న ఇద్దరు విద్యార్థులకు విద్యుత్ తీగలు తగిలి ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు.
మెట్పల్లి మండలంలోని పెద్దాపూర్ గురుకుల స్కూల్లో గురువారం అర్ధరాత్రి ఓ విద్యార్థి మరణించడం, మరో ఇద్దరు అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది. స్థానికుల వివరాల ప్రకారం..
అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన జెట్ స్కీ ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఒక విద్యార్థి మృతి చెందాడు. కాజీపేటకు చెందిన 27 ఏండ్ల వెంకటరమణ పిట్టల హెల్త్ ఇన్ఫర్మేటిక్స్లో ఇండియానా యూనివర్సిటీలో మాస్టర్స్ చే�
Asifabad | ఆసిఫాబాద్ : ఓ విద్యార్థి పుట్టిన రోజునే అనంతలోకాలకు వెళ్లిపోయాడు. మరికొద్ది గంటల్లోనే పుట్టిన రోజు జరుపుకోవాల్సి ఉండగా, అంతలోనే ఆ విద్యార్థి గుండె ఆగిపోయింది. పుట్టిన రోజునే కుమారుడు మరణిం
IIT Kharagpur | పశ్చిమ బెంగాల్లోని ఐఐటీ ఖరగ్పూర్లో ఓ విద్యార్థి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. రెండు రోజుల నుంచి తన గదిలో నుంచి బయటకు రాకపోవడంతో.. అనుమానంతో తోటి విద్యార్థులు క్యాంపస్ సిబ్బందికి సమాచారం అం�