స్కూల్ వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ విద్యార్థిని మృతిచెందింది. మరో విద్యార్థినికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ హృదయ విదారక సంఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. పోలీసులు, స్థ�
చలివాగు ఆ తండ్రి కొడుకుల పాలిట శాపంగా మారింది. నాడు తండ్రి చలివాగులో మునిగిన తన కొడుకుని కాపాడి అతడు మృతి చెందాడు. అదే కొడుకు బుధవారం చలివాగులో మళ్లీ మునిగాడు కానీ కాపాడేందుకు తండ్రి లేకపోవడంతో తుది శ్వా�
Road accident | ట్యూషన్కు వెళ్లి తిరిగి ఇంటికి తిరిగి వస్తుండగా టిప్పర్ ఢీ కొని పదో తరగతి విద్యార్థి మృతి చెందాడు. ఈ విషాకర సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం భీంపూర్ జడ్పీఎస్ఎస్ విద్యార్థి రాథోడ్ బన్నీ(15) ఖోఖో ఆడుతూ మృతిచెందాడు. కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయుల వివరాల ప్రకారం.. బన్నీ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు.
Adilabad | ఆటలంటే పిల్లలకు ఎంతో ఇష్టం. స్కూల్లో కానీ, స్టేడియంలో కానీ.. పిల్లలు గేమ్స్లో పాల్గొంటూ తమ ప్రతిభను చాటుకుంటుంటారు. ఆ మాదిరిగానే ఓ విద్యార్థి ఖోఖో ఆడి గెలవాలనుకున్నాడు. కానీ ఖోఖో ఆడుతూ కుప్ప�
అమెరికాలో జరోడ్డు ప్రమాదంలో బోధన్కు చెందిన విద్యార్థి మృతి చెందాడు. రాకాసిపేట గౌడ్స్కాలనీకి చెంది న శంకర్గౌడ్, నీరజ దంపతుల కుమారుడు పంజాల నీరజ్గౌడ్ (23) అమెరికాలోని న్యూ హెవెన్ సిటీలో ఎంఎస్ చదువు�
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని బీసీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో ఉంటూ స్థానిక శ్రీనిధి డీఎడ్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని తొర్రం వెంకటలక్ష్మి (19) శుక్రవారం ఆకస్మికంగా మృత�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడా పోటీల్లో పాల్గొన్న ఓ విద్యార్థి కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. శనివారం వనపర్తి జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఇ�
నిర్మల్ పట్టణంలోని ఎంజేపీ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న షేక్ ఆయాన్ హుస్సేన్(14) మంగళవారం మృతి చెందాడు. దిలావర్పూర్ మండలంలోని లోలం గ్రామానికి చెందిన నాసర్-షరీఫ దంపతులకు ఇద్దరు కుమారులు కాగా.. ప
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని సెవెంత్ డే అడ్వాంటిస్ట్ పాఠశాలలో సాత్విక్ (12) ఐదో తరగతి చదువుతున్నాడు. పాఠశాల మూడో అంతస్తులోని హాస్టల్ రూంలో ఇనుప మంచానికి కట్టిన తాడుతో విద్యార్థులు ఆడుకుంట
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఆదివాసీ గిరిజన విద్యార్థిని మడావి గంగోత్రి (14) వాంతులు, విరేచనాలు చేసుకుని శనివారం మృతి చెంది�