ఏజెన్సీ ప్రాంతమైన పోలవరం జిల్లా గొల్లగుప్పలో తీవ్ర విషాదం నెలకొంది. క్లోరోక్విన్ మాత్రలు వికటించడంతో ఒక విద్యార్థిని మృతిచెందింది. మరో 53 మంది అస్వస్థతకు గురయ్యారు.
Tragedy | తెలంగాణలో విద్యార్థి కత్తిపోట్లకు ప్రిన్సిపల్ దుర్మరణం చెందిన ఘటన మరవకముందే ఏపీలో టీచర్ దెబ్బలకు కుప్పకూలి విద్యార్థి మృతి చెందిన విషాద ఘటన చోటు చేసుకుంది.
ముంబయిలో నిర్వహిస్తున్న ఓ మ్యూజిక్ ఈవెంట్ వద్ద మరో విద్యార్థి హఠాత్తుగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. మరో మహిళ తీవ్ర అస్వస్థతకు గురై..కుప్పకూలటం కలకలం రేపింది.
చెన్నూర్లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల విద్యార్థిని శ్రీహిందూ మృతిపై కాళేశ్వరం జోన్ జోనల్ అధికారి సీహెచ్ గిరిజ, మంచిర్యాల జిల్లా సమన్వయ అధికారి శ్రీమతి రామ కళ్యాణి సంయుక్తంగా వి
హాస్టల్ నుంచి విద్యార్థులను తీసుకెళ్లాలని సూచించడంతో మోడల్ స్కూల్ ఎదుట తల్లిదండ్రులు ఆదివారం ఆందోళన చేట్టారు. కల్వల గ్రామంలో ఉన్న మోడల్ స్కూల్ వసతి గృహంలో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 80 మంది వ�
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నగరానికి చెందిన విద్యార్థి మృతిచెందాడు. పాత మలక్పేట డివిజన్కు చెందిన మహ్మద్ జాహెద్(20) గతేడాది అమెరికా కనెక్టికట్లోని యూనివర్సిటీ ఆఫ్ బ్రిడ్జిపోర్ట్లో హెల్త్ �
గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ విద్యార్థిని మృతి చెందిన ఘటన మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం... కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం నల్లమడుగుల తండాకు చెందిన ధనావత్ అర్చన(16
గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కామారెడ్డి జిల్లా, నసూల్ రాబాద్
ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు ఆశ్రమ బాలుర వసతి గృహంలో 8వ తరగతి చదువుతున్న సోయం వినీత్(13) శనివారం రాత్రి మృతి చెందగా, హాస్టల్ వార్డెన్, హెచ్ఎం నిర్లక్ష్యమే కారణమని ఆదివారం కుటుంబసభ్యులు ధర్నా చేశార�
Mahabubnagar | రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ పర్యవేక్షణ లోపం, అధికారుల నిర్లక్ష్యంతో గురుకులాల్లో విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నారు.