పండుగ పూట జిల్లాలో విషాదం అలుముకుంది. దసరా వేడుకలు నిర్వహించుకోవాల్సిన పలువురి ఇండ్లలో చావుడప్పు మోగింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల రోదనలతో పలు గ్రామాల్లో విషాదం నెలకొంది. ఈ హృదయవిదారక ఘటనలు రాయపర్తి
Tragedy | ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రణస్థలం మండలం పాతర్లపల్లిలో నిర్మాణంలో ఉన్న పాఠశాల అదనపు భవనానికి చెందిన సజ్జ బుధవారం మధ్యాహ్నం కుప్పకూలింది.
గురుకుల పాఠశాల విద్యార్థిని శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో చోటు చేసుకున్న ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. జుక్కల్ మండలం పడంపల
దివ్యాంగుల హాస్టల్లో సరైన వసతులు లేక ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఓ విద్యార్థి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. హాస్టల్లో సరైన వసతులు, సహాయకులు లేక పోవడం వల్లే విద్యార్థి మృతి చెందాడని విద్యార్థులు ఆరోపిం�
జిల్లాలో విష జ్వరాలు ప్రబలుతున్నాయి. సదాశివనగర్ మండలంలోని భూంపల్లి గ్రామంలో ఇటీవల విషజ్వరంతో ఓ విద్యార్థి మృతిచెందగా.. శనివారం అదే గ్రామానికి చెందిన మరో బాలిక మృతి చెందింది.
రెక్కాడితేగాని డొక్కాడని పేద కుటుంబం వారిది. కొడుకు అమెరికాలో ఉన్నత చదువులు చదువుతానని చెబితే అప్పులు చేసి కొడుకును అమెరికాకు పంపారు. బాగా చదువుకొని అమెరికాలో పెద్ద ఉద్యోగం సాధించి కుటుంబాన్ని పోషిస్త
విష జ్వరంతో విద్యార్థి మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామంలో చోటు చేసుకున్నది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భూంపల్లికి చెందిన మహిపాల్, చైతన్య దంపతులు కొడుకు
సోషల్ మీడియాలో రీల్స్ కోసం బైక్పై స్టంట్కు పాల్పడిన ఘటనలో ప్రమాదవశాత్తు కిందపడి ఓ విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందాడు. మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు.
ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్నకోరుకొండికి చెందిన కిరణ్.. అమెరికాలో మరణించాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్ర కారం.. నవంబర్లో అమెరికా వెళ్లిన అతడు.. అక్కడి మిస్సోరీ స్టేట్లో శ్యాండిల్ ఎస్ టౌన్లో ఉంటూ ఎం ఎ�
Electric shock | కరెంట్ షాక్తో(Electric shock) విద్యార్థి మృతి చెందిన విషాదకర సంఘటన నారాయణ కళాశాలలో(Narayana College) చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.