(student thrashed by police | ఒక విద్యార్థిని పోలీసులు చుట్టుముట్టారు. అతడి చొక్కా విప్పించి కర్రతో దారుణంగా కొట్టారు. తీవ్రంగా గాయపడిన ఆ యువకుడు మరణించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Student Made To Sit On Floor | ఒక విద్యార్థి స్కూల్ ఫీజు చెల్లించలేదు. ఈ నేపథ్యంలో అతడ్ని బలవంతంగా నేలపై కూర్చోబెట్టి పరీక్షలు రాయించారు. విద్యార్థి తండ్రి ఫిర్యాదుతో ప్రధానోపాధ్యాయురాలు, టీచర్పై పోలీసులు కేసు నమోదు చే
IIIT Raipur | ఒక స్టూడెంట్ 36 మంది విద్యార్థినుల ఫొటోలు మార్ఫింగ్ చేశాడు. ఏఐ ఉయోగించి అశ్లీల చిత్రాలుగా మార్చాడు. ఇది బయటపడటంతో బాధిత విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. అంతర్గత కమిటీ దర్యాప్తు తర్వాత ఆ స్టూడెంట్న
SI Slaps, Kicks Student | ఒక స్టూడెంట్పై పోలీస్ అధికారి ప్రతాపం చూపించాడు. ఆ యువకుడి చెంపపై కొట్టడంతో పాటు తిట్టాడు. ఈ వీడియో క్లిప్ వైరల్ అయ్యింది. దీంతో ఆ పోలీస్ అధికారిపై దర్యాప్తు చేస్తున్నారు.
Bengaluru Student Dies | కర్ణాటక రాజధాని బెంగళూరు రోడ్లపై ఉన్న గుంతలు మరో విద్యార్థిని ప్రాణాలు హరించాయి. స్కూటీపై కాలేజీకి వెళ్లున్న యువతి రోడ్డుపై ఉన్న గుంతను తప్పించేందుకు ప్రయత్నించింది. అదుపు తప్పి రోడ్డుపై పడిం
Fake Leopard Photo | చిరుత సంచరిస్తున్నట్లుగా నకిలీ ఫొటోలను ఒక విద్యార్థి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇవి వైరల్ కావడంతో ఆయా ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందారు. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే చిరుత ఫొటో�
చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూరు మోడల్ స్కూల్లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న సీహెచ్ శ్రీనిధి రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ థైక్వాండో పోటీలకు ఎంపికైనట్లు కోర్సు బుర్ర మానస ప్రవీణ్ కుమార్ తెలిపారు.
Toddy Adulteration | పాపన్నపేట మండలం పరిధిలోని ఒక గ్రామానికి చెందిన వ్యక్తి తమ కొడుకు వద్ద లక్ష్మీ నగర్లో ఉంటూ.. అక్కడ కల్లు దొరకక, తీవ్ర మానసిక ఆందోళనకు లోనై.. ఇటీవల ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.
బీజేపీ పాలిత ఒడిశాలోని పూరీ సముద్ర తీరం సమీపంలో ఓ కళాశాల విద్యార్థిని (19) సామూహిక అత్యాచారానికి గురైంది. ఈ నెల 13న ఈ ఘటన జరగ్గా, 15న బాధితురాలు ఆ షాక్ నుంచి తేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బంధువుల ఇంటికి వచ్చిన విద్యార్థి అదృశ్యమైన ఘటన బోయిన్పల్లి పీఎస్ పరిధిలో చోటు చేసుకుం ది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. షేక్పేట సాయిబాబా ఆలయం సమీపంలో దుర్గా శర్వాణి సరిపల్లి ధర్మతేజ నివాసం ఉంటున�
ఇటీవల గద్వాల జిల్లా ఉత్తనూర్ లో జరిగిన రాష్ట్రస్థాయి బాస్కెట్ బాల్ టోర్నమెంట్ లో 75 జూనియర్ ఛాంపియన్ షిప్ టీంకి మెరుగైన ప్రతిభ కనబరిచిన కేజీఆర్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న వడ్డేపల్లి సుధన్వి జాతీయ స్థాయ�
Student | కర్ణాటక (Karnataka)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని (Student) పాఠశాల వాష్రూమ్లో (school toilet) బిడ్డకు జన్మనిచ్చింది.
నల్లగొండ (Nalgonda) జిల్లాలో యూరియా కొరత ఎంత ఉంది అని చెప్పడానికి ఈ ఫోటోనే నిదర్శనం. పాఠశాలలో ప్రార్థన కోసం క్యూ లైన్లో నిల్చొని ప్రేయర్ చేయాల్సిన విద్యార్థి (Student) పొద్దు పొద్దున్నే ఓ ఫర్టిలైజర్ దుకాణం వద్ద యూర�
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వట్టిమల్ల గ్రామానికి చెందిన ఎస్ఏటీజీ అకాడమీ విద్యార్థి లాకవత్ ఆరాధ్య అత్యంత ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎంపికైంది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఇండియా ఆధ్వర్యంలో ర
కేసీఆర్ పాలనలో మెరుగైన విద్యను అందించి దేశానికే ఆదర్శంగా నిలిచిన గురుకులాలు, బెస్ట్ అవైలబుల్ స్కూ ళ్లు కాంగ్రెస్ పాలనలో సర్వనాశనమయ్యాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్ర హం వ్యక్తంచేశారు.