బడిబాట పట్టిన తొలిరోజే ఓ విద్యార్థి ప్రమాదానికి గురై ప్రాణపాయ స్థితికి చేరుకున్న ఘటన సోమవారం కొండమల్లేపల్లిలో చోటు చేసుకుంది. వేసవి సెలవుల అనంతరం సోమవారం ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న క్రమంల�
అద్విత ఇంటర్నేషనల్ స్కూల్కు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని వి నందిని కరీంనగర్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ (కేడీబీఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన కరీంనగర్ జిల్లా బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్- 2
పాలమూరు యూనివర్సిటీలోని హాస్టల్ గదిలో ఓ విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్కు చెందిన తుప్పరి కృష్ణయ�
కాల్వశ్రీరాంపూర్ మండలంలోని ఇప్పలపల్లి గ్రామానికి చెందిన రుషిగాని వినూత్న నేపాల్ రాజధాని ఖాట్మండులో ఇటీవల నిర్వహించిన అంతర్జాతీయ కరాటే పోటీల్లో అండర్-12 విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది.
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని ఐలాపూర్కు చెందిన ఓ విద్యార్థి గత నెల 27న హైదరాబాద్లో తప్పిపోయాడు. పలుచోట్ల తల్లిదండ్రులు, పోలీసులు వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. అయితే ఆంధ్రప్రదేశ్లో అతడి మృతదేహం లభ్�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలావనపర్తి గ్రామానికి చెందిన మేకల సౌమ్య అనే విద్యార్థిని బాసరలో ట్రిపుల్ ఐటీ లో సీటు సాధించగా ఆమెను గ్రామ సర్పంచ్ మోతే కనకయ్య ఆధ్వర్యంలో సన్మానించారు.
viral video : సోషల్ మీడియా కారణంగా గోవాలో ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. రోడ్డుపై ఒక వ్యక్తి చెత్త పడేస్తుండగా వైరల్ కావడం, అతడిపై ట్రోలింగ్ జరగడం వంటి కారణాలతో కుంగిపోయిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నాయకుడు రాకేశ్ దత్త ఖమ్మం కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద శనివారం ని�
Lucknow Professor Arrested | ఒక విద్యార్థినిని ప్రొఫెసర్ వేధింపులకు గురి చేశాడు. ఆమె కోసం ఎగ్జామ్ పేపర్స్ లీక్ చేసి తెచ్చానని, తనను కలవాలని కోరాడు. ఆడియో కాల్ రికార్డ్ చేసిన ఆ విద్యార్థిని యూనివర్సిటీ యాజమాన్యానికి �
విద్యార్థుల్లో ఉన్నత లక్ష్యాలు, ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు బేగంపేట ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాంకిషన్ రావు వినూత్నంగా ప్రోత్సాహక కార్యక్రమం చేపట్టారు.
నకిరేకల్ మండలంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. పదోతరగతి పరీక్షా ఫలితాల రోజే ఓ విద్యార్థి మృతి చెందడంతో నకిరేకల్ మండలం, పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Turkey school : టర్కీలో స్కూళ్లలో కాల్పుల ఘటనలు కలకలం రేపుతున్నాయి. రెండు రోజుల వ్యవధిలో ఇలాంటి రెండు ఘటనలు జరిగాయి. బుధవారం ఒక స్కూల్లో జరిగిన దాడిలో నలుగురు మరణించగా, మరో 20 మంది గాయపడ్డారు.
బీఆర్ఎస్వీ పోరుబాట ముగిసింది. పది రోజుల పాటు హిమాయత్ సాగర్ నుంచి నాగోల్ దాకా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతో బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో పర్�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం పానాపటార్ గురుకులంలో ఓ విద్యార్థి మృతి చెందాడు. ఊయల కట్టి ఊగుతుండగా, పెట్టెలు, బెంచ్ తలపై పడటంతో ప్రాణాలు కోల్పోయాడు.