Mumbai school bus : మహారాష్ట్ర రాజధాని ముంబైలో దారుణం జరిగింది. స్కూల్ బస్సుపై ఒక పెద్ద చెట్టు కూలడంతో ఒక విద్యార్థి మరణించాడు. మరో నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. ఈ ఘటన ముంబైలోని చెంబూర్లో మంగళవారం మధ్యాహ్నం 2.50 గం
Meghamsh Srihari | దివంగత రియల్ స్టార్ శ్రీహరి వారసుడిగా టాలీవుడ్లో తనదైన గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్న యువ హీరో మేఘాంశ్ శ్రీహరి సరికొత్త యాక్షన్ డ్రామా చిత్రం స్టూడెంట్ (Student) ద్వారా ప్రేక్షకుల ముందు�
బావతో ప్రేమ వ్యవహారం నడిపి గర్భం దాల్చిన ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థిని శిశువుకు జన్మనిచ్చింది. విషయం బయటపడకుండా శిశువును మూడో అంతస్తు పై నుంచి విసిరివేయడంతో నవజాత శిశువు మృతి చెందింది. మృతదేహాన్న�
పాలమూరు విశ్వవిద్యాలయంలో చేరిన విద్యార్థి ఉద్యోగంతో లేదా ఏదైనా కంపెనీ వ్యవస్థాపకుడిగా బయటకు వెళ్లాలన్నదే మా లక్ష్యం. ఆ దిశగా విద్యార్థులకు నైపుణ్యశిక్షణలతోపాటు వారి ఆలోచనలను గుర్తించి ప్రోత్సహిస్తు�
NEET-UG Retest | ఒక విద్యార్థి టెలిగ్రామ్ ద్వారా ఫేక్ నీట్ రీటెస్ట్ పేపర్లు విక్రయిస్తున్నట్లు పోలీసులకు నిఘా సమాచారం అందింది. దీంతో అతడి ఇంటిపై రైడ్ చేశారు. ఆ యువకుడిని అరెస్ట్ చేశారు. నీట్ రీటెస్ట్కు రెండు �
బడిబాట పట్టిన తొలిరోజే ఓ విద్యార్థి ప్రమాదానికి గురై ప్రాణపాయ స్థితికి చేరుకున్న ఘటన సోమవారం కొండమల్లేపల్లిలో చోటు చేసుకుంది. వేసవి సెలవుల అనంతరం సోమవారం ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న క్రమంల�
అద్విత ఇంటర్నేషనల్ స్కూల్కు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని వి నందిని కరీంనగర్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ (కేడీబీఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన కరీంనగర్ జిల్లా బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్- 2
పాలమూరు యూనివర్సిటీలోని హాస్టల్ గదిలో ఓ విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్కు చెందిన తుప్పరి కృష్ణయ�
కాల్వశ్రీరాంపూర్ మండలంలోని ఇప్పలపల్లి గ్రామానికి చెందిన రుషిగాని వినూత్న నేపాల్ రాజధాని ఖాట్మండులో ఇటీవల నిర్వహించిన అంతర్జాతీయ కరాటే పోటీల్లో అండర్-12 విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది.
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని ఐలాపూర్కు చెందిన ఓ విద్యార్థి గత నెల 27న హైదరాబాద్లో తప్పిపోయాడు. పలుచోట్ల తల్లిదండ్రులు, పోలీసులు వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. అయితే ఆంధ్రప్రదేశ్లో అతడి మృతదేహం లభ్�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలావనపర్తి గ్రామానికి చెందిన మేకల సౌమ్య అనే విద్యార్థిని బాసరలో ట్రిపుల్ ఐటీ లో సీటు సాధించగా ఆమెను గ్రామ సర్పంచ్ మోతే కనకయ్య ఆధ్వర్యంలో సన్మానించారు.
viral video : సోషల్ మీడియా కారణంగా గోవాలో ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. రోడ్డుపై ఒక వ్యక్తి చెత్త పడేస్తుండగా వైరల్ కావడం, అతడిపై ట్రోలింగ్ జరగడం వంటి కారణాలతో కుంగిపోయిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నాయకుడు రాకేశ్ దత్త ఖమ్మం కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద శనివారం ని�