నూతనంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరిన విద్యార్థులు ఉన్నత లక్ష్యం కోసం నిరంతరం కృషి చేయాలని ఇంటర్ మీడియట్ జిల్లా విద్యాధికారి (డీఐఈవో) సత్యవర్ధన్ రావు అన్నారు.
విప్లవాల యుగం మనది.. విప్లవిస్తే జయం మనది అనే నినాదాలు 70వ దశకంలో గోడల మీద దర్శనమిచ్చేవి. వామపక్ష విద్యార్థి ఉద్యమాల కాలంలో అది సర్వసాధారణంగా ఉండేది. కానీ కాలక్రమంలో ఉద్యమాలు వెనుకతట్టు పట్టాయి. ప్రజాసమస్�
తరగతి గదుల నుంచి విద్యార్థులు బయటకొస్తున్నారు. తమ స్కూల్ గేట్ల ముందు నిలబడి నినాదాలు చేస్తున్నారు. బీహార్ నుంచి తమిళనాడు దాకా.. రాజస్థాన్ నుంచి పశ్చిమబెంగాల్ దాకా విద్యార్థుల నినాదాలతో దేశవ్యాప్తం�
ఓ టోక్నో స్కూల్ హాస్టల్లో విద్యార్థిపై జరిగిన దాడి ఘటనను దాచిపెట్టేందుకు యత్నించిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం డీసీపీ శ్రీధర్ కేసు వివరాలను వెల్లడించారు.
security guard rapes student | ఒక విద్యార్థిని పీజీ వసతి గృహంలో నివసిస్తున్నది. రాత్రి వేళ వాకింగ్ కోసం టెర్రస్పైకి ఆమె వెళ్లింది. అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డు ఆ యువతి మెడకు వైరు బిగించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. �
IIT Bombay Student Suicide | మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ప్రతిష్టాత్మక ఐఐటీ బాంబే క్యాంపస్లో ఒక విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. హాస్టల్ రూమ్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే కుటుంబ సమస్యలు, రిలేషన్షిప
IIT-Kanpur | ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిస్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) కాన్పూర్లో ప్రవేశం కోసం ఒక విద్యార్థి ప్రయత్నించాడు. సైబర్ సెక్యూరిటీ కోర్సులో అడ్మిషన్ నిరాకరించడంతో ఏకంగా ఆ సంస్థ వెబ్సైట్ను హ్య
NEET Protest : సీజేపీ ఆందోళన సందర్భంగా గాయపడ్డ యువతి ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ మేరకు ఆమె ఆరోగ్య పరిస్థితిపై సోమవారం ఆస్పత్రి యాజమాన్యం ప్రకటన చేసింది. జూలై 20న ఢిల్లీలో సీజేపీ ఆధ్వర్యంలో �
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని రూపు నారాయణపేట గ్రామ శివారులోని మానేరు చెక్ డ్యాంలో ఈతకు వెళ్లి విద్యార్థి మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు చెక్ డ్యాం నీటిలో ఈత కొట్టడానికి చేలిక ఆదిత్య, యశ్వంత్ ఇద్ద�
Student locked in classroom | క్లాస్రూమ్లో ఒక విద్యార్థి ఉన్న సంగతిని టీచర్ పట్టించుకోలేదు. తనిఖీ చేసుకోకుండా తరగతి గదికి లాక్ వేసి వెళ్లిపోయారు. క్లాస్రూమ్లో బంధీ అయిన ఆ స్టూడెంట్ ఏడుస్తుండటాన్ని స్థానికులు గమన�
ప్రభుత్వం విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు భారీగా నిధులు కేటాయిస్తుంటే, క్షేత్రస్థాయిలో అధికారుల అలసత్వం వల్ల విద్యార్థులు సష్టపోతున్నారని దీన్ని ఏమాత్రం సహించేది లేదని, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అ�