Student Suicide Over Hindi-Marathi Row | ఒక విద్యార్థి లోకల్ ట్రైన్లో కాలేజీకి బయలుదేరాడు. అతడు హిందీలో మాట్లాడటంపై కొందరు వ్యక్తులు గొడవపడ్డారు. మరాఠీలో మాట్లాడకపోవడంపై ఆ యువకుడిని కొట్టారు. తీవ్ర మనస్థాపం చెందిన ఆ విద్యార్�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏడో తరగతి విద్యార్థిని కిడ్నాప్ కు యత్నించాలని ఘటనపై పోలీసు బృందాలు దర్యాప్తు చేపట్టాయి. నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి పర్యవేక్షణలో నగర సీఐ శ్రీనివాసరాజ్ ఆధ్వర్యంలో ర
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉదయం ఓ విద్యార్థిని దుండగులు కిడ్నాప్ కు యత్నించిన ఘటన కలకలం సృష్టించింది. ఏడో తరగతి చదివే బాలిక కిల్లా రోడ్డులోని పాఠశాలకు వెళుతుండగా కారులో వచ్చిన దుండగులు ఆమెను కిడ్నాప్ �
IIT Bhilai Student Death | జ్వరం బారిన పడిన ఐఐటీ భిలాయ్ విద్యార్థి మరణించాడు. అయితే సకాలంలో వైద్యం అందకపోవడంతో అతడు మరణించినట్లు స్టూడెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాంపస్లో నిరసన తెలిపారు. వైద్య నిర్లక్ష్యంపై దర్య
కొత్తకోట మండలంలోని అమడబాకుల జాతీయ రహదారి పక్కన కొనసాగుతున్న మైనార్టీ గురుకుల కళాశాలలో సీఈసీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్ది నవీన్ భీమా ఫేస్-2 కాల్వలో పడి మృతి చెందిన ఘటన సోమవారం ఆలస్యంగా వెలుగుల�
ఉపాధ్యాయుడు కొట్టిన దెబ్బలకు విద్యార్థి కర్ణభేరి దెబ్బతిన్న ఘటన జడ్చర్లలోని స్వామి నారాయణ్ గురుకల్ పాఠశాలలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఆగ్రహించిన విద్యా ర్థి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆం దోళన చేప
Student Burns To Death | కాలేజీ ఫీజు చెల్లించనందుకు పరీక్ష రాసేందుకు విద్యార్థిని నిరాకరించారు. దీనిపై నిరసన తెలుపడంతో పోలీసులను రప్పించి అతడ్ని వేధించారు. ఈ నేపథ్యంలో ఆ యువకుడు నిప్పంటించుకుని మరణించాడు.
రాష్ట్ర ప్రభుత్వం రూ.8,300 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలనే డిమాండ్తో ఖమ్మం యువకుడు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రాకేశ్దత్తా పోరుబాట పట్టాడు.
Class 7 Student Raped | ఒక విద్యార్థినిని రెండు రోజుల పాటు హోటల్ గదిలో నిర్బంధించారు. ఇన్స్టా ఫ్రెండ్, మరో ఇద్దరు వ్యక్తులు కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత బాలిక తల్లి ఫిర్యాదుతో ఇద్దరు నిందిత�
ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు మంగళవారం ఆయా జిల్లాల్లోని మంత్రుల ఇండ్లను ముట్టడించారు.
గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ కారణంగా ఓ విద్యార్థిని నాలుగు నెలలుగా చదువుకు దూరమైంది. గురుకులంలో తనకు పాము కాటు వేసిందని చెప్పడంతో పాఠశాల నుంచి గెంటేసినట్టు విద్యార్థినితోపాటు ఆమె తల్లిదండ్రులు ఆవేదన �
కరీంనగర్ శ్రీ చైతన్య విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్ స్కాలర్షిప్ టాలెంట్ టెస్ట్ లో భాగంగా నిర్వహించిన లక్కీ డ్రా లో పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్
ధర్మారం మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఎన్.తేజస్విని అనే విద్యార్థిని 69వ రాష్ట్రస్థాయి ఎస్ జి ఎఫ్ అండర్ 14 పోటీలకు ఎంపికైంది. ఈనెల 1న గోదావరిఖనిలో జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా �
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల కేంద్రంలని ఓ ప్రైవేటు పాఠశాలలో చిన్నారిని చితకబాదిన ఘటన శనివారం చోటు చేసుకున్నది. బాధిత విద్యార్థిని తండ్రి సాయన్న వివరాల ప్రకారం.. మండల కేంద్రంలో గల ఒక ప్రైవేటు పాఠశాలలో �
నల్లగొండ జిల్లా దేవరకొండ (Devarakonda) మండలం పెంచికల్పేట బాలికల గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. ఆరోగ్యం బాగోలేక పోవడంతో నాలుగు రోజుల క్రితం ఇంటికి వెళ్లిన బాలిక.. శుక్రవారం తల్ల