ధర్మారం మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఎన్.తేజస్విని అనే విద్యార్థిని 69వ రాష్ట్రస్థాయి ఎస్ జి ఎఫ్ అండర్ 14 పోటీలకు ఎంపికైంది. ఈనెల 1న గోదావరిఖనిలో జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా �
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల కేంద్రంలని ఓ ప్రైవేటు పాఠశాలలో చిన్నారిని చితకబాదిన ఘటన శనివారం చోటు చేసుకున్నది. బాధిత విద్యార్థిని తండ్రి సాయన్న వివరాల ప్రకారం.. మండల కేంద్రంలో గల ఒక ప్రైవేటు పాఠశాలలో �
నల్లగొండ జిల్లా దేవరకొండ (Devarakonda) మండలం పెంచికల్పేట బాలికల గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. ఆరోగ్యం బాగోలేక పోవడంతో నాలుగు రోజుల క్రితం ఇంటికి వెళ్లిన బాలిక.. శుక్రవారం తల్ల
బోధనా సమయంలో టీచర్ గద్దించడంతో ఓ విద్యార్థినికి నోటి మాట బందైన విషయం మంగళవారం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మహబూబాబాద్ జిల్లా బయ్యార ం మండలం వెంకట్రాంపురం జె డ్పీ పాఠశాలలో చోక్లతండాకు చెందిన ఓ విద
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో మస్కాపూర్లోని ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహంలో ఆరో తరగతి విద్యార్థిపై ఇద్దరు సీనియర్ విద్యార్థులు లైంగిక దాడికి పాల్పడిన ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పాఠశాల ఆవరణలోని బోరుమోటర్ ఆన్చేసే క్రమంలో విద్యుత్ షాక్ తగిలి విద్యార్థి గాయపడ్డాడు. ఈ క్రమంలో స్పృహకోల్పోవడంతో ఓ ఉపాధ్యాయుడు వెంటనే సీపీఆర్ చేయగా కదలిక రావడంతో దవాఖానకు తరలించారు.
Student Slaps Professor | పోలీసుల ముందే ప్రొఫెసర్తో విద్యార్థిని ఘర్షణ పడింది. ఆయన చెంపపై ఆమె కొట్టింది. అయితే ఆ విద్యార్థిని చర్యను టీచర్స్ సంఘాలు ఖండించాయి. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Slapped By Principal, Student Dies | చెప్పులు వేసుకుని స్కూల్కు వచ్చిన విద్యార్థిని చెంపపై ప్రిన్సిపాల్ కొట్టింది. నాటి నుంచి మానసికంగా కుంగిపోయిన ఆ బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. దీంతో విద్యార్థిని కుటుంబం, గ
ఎంపికైన ప్రతి విద్యార్థి పాఠశాలలో ఉండాలని, సమస్యల పరిషారంపై ఆయా పాఠశాలల యాజమాన్యాలతో చర్చించి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార అన్నారు.
(student thrashed by police | ఒక విద్యార్థిని పోలీసులు చుట్టుముట్టారు. అతడి చొక్కా విప్పించి కర్రతో దారుణంగా కొట్టారు. తీవ్రంగా గాయపడిన ఆ యువకుడు మరణించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Student Made To Sit On Floor | ఒక విద్యార్థి స్కూల్ ఫీజు చెల్లించలేదు. ఈ నేపథ్యంలో అతడ్ని బలవంతంగా నేలపై కూర్చోబెట్టి పరీక్షలు రాయించారు. విద్యార్థి తండ్రి ఫిర్యాదుతో ప్రధానోపాధ్యాయురాలు, టీచర్పై పోలీసులు కేసు నమోదు చే
IIIT Raipur | ఒక స్టూడెంట్ 36 మంది విద్యార్థినుల ఫొటోలు మార్ఫింగ్ చేశాడు. ఏఐ ఉయోగించి అశ్లీల చిత్రాలుగా మార్చాడు. ఇది బయటపడటంతో బాధిత విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. అంతర్గత కమిటీ దర్యాప్తు తర్వాత ఆ స్టూడెంట్న
SI Slaps, Kicks Student | ఒక స్టూడెంట్పై పోలీస్ అధికారి ప్రతాపం చూపించాడు. ఆ యువకుడి చెంపపై కొట్టడంతో పాటు తిట్టాడు. ఈ వీడియో క్లిప్ వైరల్ అయ్యింది. దీంతో ఆ పోలీస్ అధికారిపై దర్యాప్తు చేస్తున్నారు.