సైబర్ చీటర్లు మళ్లీ పంజా విసిరారు. ఓ గృహిణిని మాయమాటలతో నమ్మించి.. లక్షలు కాజేశారు. కాప్రాకు చెందిన బాధితురాలి వాట్సాప్కు మార్చి నెలలో ఓమినికామ్ గ్రూప్ నుంచి యూట్యూబ్ లింక్లు క్లిక్ చేసి సబ్స్ర్
నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్న సమ్మెను జూనియర్ పంచాయతీ కార్యదర్శులు (JPS) వెంటనే విరమించుకోవాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar Rao) అన్నారు.
భారతదేశ విద్యుత్రంగంలో కొంతకాలంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు వినియోగదారులను, ఉద్యోగులను, రైతులను, పేద ప్రజానీకాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. కేంద్ర, రాష్ర్టాల ఉమ్మడి అంశంగా రాజ్యాంగంలో పొంద�
strike | విద్యుత్ శాఖ ఉద్యోగుల సమ్మె (strike) వల్ల సుదీర్ఘ విద్యుత్ కోతలపై వారణాసి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జనం వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. నగరంలోని భదాయిని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ఆందోళనలు, చక్కా జామ�
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో విద్యుత్తు సంస్థల ప్రైవేటీకరణను నిరసిస్తూ విద్యుత్తు ఉద్యోగులు 72 గంటల సమ్మెకు దిగడంతో రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో చీకట్లు కమ్ముకున్నాయి.
మహిళలు గళమెత్తారు. తమకు జరుగుతున్న అన్యాయంపై కన్నెర్ర చేశారు. మూడు దశాబ్దాలుగా మహిళా బిల్లును తొక్కిపెట్టిన కేంద్రం తీరుకు నిరసనగా జంతర్మంతర్ వేదికగా చేపట్టిన ఒక రోజు నిరసన దీక్షలో తమ సత్తా చాటారు.
దశాబ్ద కాలంలోనే అతి పెద్ద సమ్మెతో బ్రిటన్ అట్టుడుకుతున్నది. పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా.. తమ వేతనాలు పెంచాలని, పని పరిస్థితులు మెరుగుపర్చాలని డిమాండ్ చేస్తూ పలు రంగాలకు చెందిన కార్మికుల
బీజేపీ పాలిత కర్ణాటకలో సమ్మె సైరన్ మోగింది. సీఎం బొమ్మై ప్రభుత్వ తీరుకు నిరసనగా స్థానిక సంస్థలకు చెందిన ఔట్సోర్సింగ్ కార్మికులందరూ బుధవారం నుంచి నిరవధిక సమ్మెకు వెళ్లనున్నారు.
ప్రభుత్వరంగ బీమా సంస్థల ఉద్యోగులు సమ్మె బాటపట్టారు. బీమా సంస్థలను బలహీన పరుచాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు వ్యతిరేకంగా జనవరి 4న సమ్మె చేయాలని నిర్ణయించినట్లు ది జాయింట్ ఫోరం ఆఫ్�
కేంద్రం మొండిగా విద్యుత్తు సవరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడితే నిరవధిక సమ్మకు దిగుతామని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్ (టీఈఈఏ) అధ్యక్షుడు ఎన్ శివాజీ హెచ్చరించారు.
ప్రభుత్వరంగ బ్యాంకింగ్ ఉద్యోగులు మరోసారి సమ్మె బాటపట్టారు. బ్యాంకింగ్ కార్యకలాపాల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు వ్యతిరేకంగా ఈ శనివారం దేశవ్యాప్తంగా సమ్మె చేయనున్నట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి.