Siddaramaiah | కేంద్రం ఇచ్చిన కరువు సహాయక నిధులపై సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సహా పలువురు కాంగ్రెస్ నేతుల బెంగళూరులో మంగళవారం నిరసన తెలిపారు. కేంద్రం సవతి తల్లిలా వ్యవహరిస్తోందని రాష్ట్ర ప్�
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఈ నెల 7న ప్రపంచవ్యాప్తంగా నిరాహారదీక్షకు దిగాలని ఆమ్ఆద్మీ పార్టీ పిలుపునిచ్చింది.
సింగరేణి సంస్థలో సమ్మెలపై మరో ఆరు నెలలు నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ఏఎం రిజ్వీ బుధవారం జీవో విడుదల చేశారు.
కేంద్ర ప్రభుత్వం 2004లో తీసుకొచ్చిన కొత్త పెన్షన్ విధానానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ రైల్వే ఉద్యోగులతోపాటు పోస్టల్, టెలి�
వారివి నిరుపేద కుటుంబాలు. పొద్దంతా ఆటో నడిపితేనే గడిచే జీవితాలు వారివి. ఉన్నంతలో భార్యాబిడ్డలతో ఆనందంగా గడుపుతున్న వారి జీవితాల్లో ఇటీవల కల్లోలం రేగింది. ఉచిత బస్సు పథకం కారణంగా ఆటోలవైపు చూసేవారు కరువయ�
Employees Agitation | ఏపీలోని ఉద్యోగులు(AP Empolyees) ఆందోళన బాట పట్టనున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ గత కొన్ని నెలలుగా ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాలు ఒత్తిళ్లు చేస్తున్నాయి.
రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు న్యాయం చేసి, వారు ఆత్మహత్యలకు పాల్పడకుండా ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతూ ఈ నెల 15న ఒక రోజు ఆటో బంద్ నిర్వహిస్తున్నట్టు తెలంగాణ ఆటో డ్రైవర్స్ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ మహ్మద్ అ�
లారీ డ్రైవర్ల సమ్మెతో దేశంలోని అనేక ప్రాంతాల్లో రహదారులు కిక్కిరిసిపోయాయి. దీంతో దేశ రవాణా వ్యవస్థ ఉక్కిరిబిక్కిరైంది. సరుకు రవాణా స్తంభించడంతో సామాన్యులు విలవిల్లాడిపోయారు. ట్యాంకర్ల మెరుపు సమ్మెతో �
RTC | ఆర్టీసీ అద్దె బస్సుల యాజమాన్యం సమ్మెకు సిద్ధమైంది. తమ డిమాండ్లను తక్షణం పరిష్కరించని పక్షంలో 5 నుంచి సమ్మెకు వెళ్తామని హెచ్చరించింది. అద్దె బస్సులకు నిర్వహించిన టెండర్లలో కూడా అద్దె బస్సుల యాజమానులు �
స్టయిఫండ్ తదితర సమస్యలపై మంగళవారం నుంచి నిర్వహించతలపెట్టిన సమ్మెను విరమిస్తున్నట్టు జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్ట�