Employees Agitation | ఏపీలోని ఉద్యోగులు(AP Empolyees) ఆందోళన బాట పట్టనున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ గత కొన్ని నెలలుగా ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాలు ఒత్తిళ్లు చేస్తున్నాయి.
రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు న్యాయం చేసి, వారు ఆత్మహత్యలకు పాల్పడకుండా ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతూ ఈ నెల 15న ఒక రోజు ఆటో బంద్ నిర్వహిస్తున్నట్టు తెలంగాణ ఆటో డ్రైవర్స్ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ మహ్మద్ అ�
లారీ డ్రైవర్ల సమ్మెతో దేశంలోని అనేక ప్రాంతాల్లో రహదారులు కిక్కిరిసిపోయాయి. దీంతో దేశ రవాణా వ్యవస్థ ఉక్కిరిబిక్కిరైంది. సరుకు రవాణా స్తంభించడంతో సామాన్యులు విలవిల్లాడిపోయారు. ట్యాంకర్ల మెరుపు సమ్మెతో �
RTC | ఆర్టీసీ అద్దె బస్సుల యాజమాన్యం సమ్మెకు సిద్ధమైంది. తమ డిమాండ్లను తక్షణం పరిష్కరించని పక్షంలో 5 నుంచి సమ్మెకు వెళ్తామని హెచ్చరించింది. అద్దె బస్సులకు నిర్వహించిన టెండర్లలో కూడా అద్దె బస్సుల యాజమానులు �
స్టయిఫండ్ తదితర సమస్యలపై మంగళవారం నుంచి నిర్వహించతలపెట్టిన సమ్మెను విరమిస్తున్నట్టు జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్ట�
Khammam | ప్రేమిస్తున్నాని చెప్పి శారీరకంగా లోబర్చుకొని మోసం చేసిన యువకుడి ఇంటి ముందు ఓ యువతి(Girlfriend) ధర్నాకు(Strike) దిగింది. ఈ ఘటన ఖమ్మం(Khammam) జిల్లా కాకరవాయి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెం�
మహారాష్ట్రలో బీజేపీ-శివసేన (షిండే వర్గం) సర్కారుపై కాంట్రాక్టర్లు కన్నెర్ర చేశారు. పెండింగ్ బిల్లులపై ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వారు పోరుబాట పట్టారు. ఈ నెల 26లోగా బిల్లు
ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సితారామరాజు జిల్లాలో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రాంతమైన చారిత్రక బొర్రా గుహలను (Borra Caves) సందర్శించాలనుకుంటున్నారా. అయితే మీకో బ్యాడ్ న్యూస్.