సమగ్ర శిక్షా ఉద్యోగులు రిలే నిరసన దీక్షలను విరమించారు. గురువారం హైదరాబాద్లో ఉద్యోగులతో విద్యాశాఖ మంత్రి సబిత, ఎమ్మెల్సీ కవిత చర్చల అనంతరం దీక్ష విరమిచారు.
Anganwadi | రాష్ట్రంలోని అంగన్వాడీ కార్యకర్తలు తక్షణమే సమ్మెను విరమించి విధుల్లో చేరాలని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సేవలను గుర్తించి అత్యధిక
బెంగళూరులో ప్రైవేట్ వాహనాల ఆపరేటర్లు సోమవారం బంద్ చేపట్టనున్నారు. కర్ణాటక ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న శక్తి పథకాన్ని కేవలం ప్రభుత్వ రవాణా బస్సులకు మాత్రమే కాకుండా ప్రైవేటు బస్సులకు కూడా విస్తరిం�
విద్యుత్తు సంస్థల్లో మరో ఆరు నెలలపాటు సమ్మెలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. తెలంగాణ ట్రాన్స్కో, రెండు డిస్కం (ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్)లలో అత్యవసర సేవల నిర్వహణ చట్టం కింద సమ్మె చ�
గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు సమ్మె విరమించారు. మంత్రి ఎర్రబెల్లితో మాజీ ఎమ్మెల్సీ సీతారాములు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆధ్వర్యంలో గ్రామ పంచాయితీల ఉద్యోగ కార్మికుల జేఏసీ ప్రతినిధులు మ�
ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాచుర్యం సంపాదించుకున్న హాలీవుడ్ ఇండస్ట్రీలో సమ్మె అనే మాట వినిపించడం చాలా అరుదు. ప్రతీ విషయంలో ప్రణాళికాబద్దంగా వ్యవహరించడం, నిబంధనల ప్రకారం నడుచుకునే వ్యవస్థ కావడంతో అక్క�
సమస్యల పరిష్కారం కోరుతూ సమ్మె చేస్తున్న రేషన్ డీలర్లతో పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీం తో వారు సమ్మె విరమించారు. మంగళవారం సాయంత్రం రేషన్ దుకాణాలు తెరిచి, సరుకులు పంపి�
రాష్ట్రవ్యాప్తంగా రేషన్ డీలర్లు సమ్మెకు దిగారు. దీంతో రేషన్ దుకాణాలు మూతపడ్డాయి. ఈ నెల మూడో తేదీ నుంచి లబ్ధిదారులకు సరఫరా కావాల్సిన రేషన్ సరుకుల పంపిణీ నిలిచిపోయింది.
సైబర్ చీటర్లు మళ్లీ పంజా విసిరారు. ఓ గృహిణిని మాయమాటలతో నమ్మించి.. లక్షలు కాజేశారు. కాప్రాకు చెందిన బాధితురాలి వాట్సాప్కు మార్చి నెలలో ఓమినికామ్ గ్రూప్ నుంచి యూట్యూబ్ లింక్లు క్లిక్ చేసి సబ్స్ర్
నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్న సమ్మెను జూనియర్ పంచాయతీ కార్యదర్శులు (JPS) వెంటనే విరమించుకోవాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar Rao) అన్నారు.
భారతదేశ విద్యుత్రంగంలో కొంతకాలంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు వినియోగదారులను, ఉద్యోగులను, రైతులను, పేద ప్రజానీకాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. కేంద్ర, రాష్ర్టాల ఉమ్మడి అంశంగా రాజ్యాంగంలో పొంద�