సీఎన్జీ సబ్సిడీ ఇవ్వాలని, ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ట్యాక్సీ రేట్లు పెంచుకునే వీలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ఆటో, ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్ల యూనియన్లు సమ్మె
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ అవలంభిస్తున్న రైతు, కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపట్టిన దేశవ్యాప్త సమ్మె నర్సాపూర్లో సీఐటీయూ ఆధ్వర్యంలో రెండో రోజు కొనసాగింది. నర్సాపూర్ పోలీస్స్టేషన్ �
నర్సంపేటలోని అంగడి సెంటర్లో మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎఫ్డీడబ్ల్యూ జిల్లా కార్యదర్శి వంగాల రాగసుధ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తున్నదని విమర్శి�
‘ప్రజలను కాపాడుకుందాం- దేశాన్ని రక్షించుకుందాం..’ నినాదంతో కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర సంఘాల ఐక్యవేదిక మార్చి 28, 29 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ఉద్యోగులు, రైతులు, సామాన్య ప్రజానీకం జీవి
దేశ వ్యాప్తంగా రెండు రోజుల పాటు ట్రేడ్ యూనియన్లు సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో కేంద్ర విద్యుత్ శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసింది. ఈ సమ్మె ప్రభావం విద్యుత్ పంపిణీ వ్యవస్థపై పడొద్
ప్రైవేటీకరణకు నిరసనగా కార్మిక సంఘాల పిలుపు మద్దతు ప్రకటించిన టీఆర్ఎస్ కార్మిక విభాగం సమ్మె సన్నాహక సదస్సు నిర్వహించిన సంఘాలు కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రజా క్షేత్రంలో ఎండగడతాం రాష్ట్ర ప్రణాళికా సంఘ�
విద్యుత్ శాఖలో ప్రైవేటీకరణను నిరసిస్తూ చండీగఢ్ విద్యుత్ ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. దీంతో సోమవారం నుంచి అక్కడ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో 36 గంటలుగా చండీగఢ్ చీకటిలోనే ఉండిపోయి�
డిమాండ్లను సాధించుకునేందుకు ఏపీలోని లక్షలాది మంది ఉద్యోగులు ప్రత్యక్ష కార్యాచరణకు దిగేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల రూపంలో మరోసారి సమ్మె గంటలు...
సింగరేణిలోని నాలుగు బొగ్గు బ్లాకులను కార్పొరేట్లకు ధారాదత్తం చేసే కుట్రకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెరలేపడంపై టీఆర్ఎస్ భగ్గుమంటున్నది. కొన్ని రోజులుగా సింగరేణి వ్యాప్తంగా టీఆర్ఎస్, టీబీజీకే�
అమరావతి : ఏపీలో ఏ ఒక్క ఉద్యోగికి జీతాలు తగ్గవని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ అన్నారు. కొత్త పీఆర్సీ వల్ల వేతనాల్లో పెరుగుదల ఉందని స్పష్టం చేశారు. ఆయన ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడారు. మూడు స�
పీఆర్సీ సాధన సమితిగా ఏకమైన ఉద్యోగ సంఘాలు 12 మందితో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు వేతన బిల్లులు ప్రాసెస్ చేయబోమని లేఖ రాసిన పే అండ్ అకౌంట్స్ ఉద్యోగుల సంఘం పీఆర్సీ జీవోల యథాతథ అమలుకు క్యాబినెట్ ఆమోదం హైదరాబ�
అమరావతి : ఏపీ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటైన పీఆర్సీ సాధన సమితి ఉద్యమాల తేదీలను ఖరారు చేసింది. ఈ మేరకు సాధన సమితి నాయకులు విజయవాడలోని ఎన్జీవో హోంలో సమావేశమై ఆందోళన కార్యక్రమాలపై చర్చించారు. ఈ మేరకు ఇవాళ