విద్యుత్ శాఖలో ప్రైవేటీకరణను నిరసిస్తూ చండీగఢ్ విద్యుత్ ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. దీంతో సోమవారం నుంచి అక్కడ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో 36 గంటలుగా చండీగఢ్ చీకటిలోనే ఉండిపోయి�
డిమాండ్లను సాధించుకునేందుకు ఏపీలోని లక్షలాది మంది ఉద్యోగులు ప్రత్యక్ష కార్యాచరణకు దిగేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల రూపంలో మరోసారి సమ్మె గంటలు...
సింగరేణిలోని నాలుగు బొగ్గు బ్లాకులను కార్పొరేట్లకు ధారాదత్తం చేసే కుట్రకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెరలేపడంపై టీఆర్ఎస్ భగ్గుమంటున్నది. కొన్ని రోజులుగా సింగరేణి వ్యాప్తంగా టీఆర్ఎస్, టీబీజీకే�
అమరావతి : ఏపీలో ఏ ఒక్క ఉద్యోగికి జీతాలు తగ్గవని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ అన్నారు. కొత్త పీఆర్సీ వల్ల వేతనాల్లో పెరుగుదల ఉందని స్పష్టం చేశారు. ఆయన ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడారు. మూడు స�
పీఆర్సీ సాధన సమితిగా ఏకమైన ఉద్యోగ సంఘాలు 12 మందితో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు వేతన బిల్లులు ప్రాసెస్ చేయబోమని లేఖ రాసిన పే అండ్ అకౌంట్స్ ఉద్యోగుల సంఘం పీఆర్సీ జీవోల యథాతథ అమలుకు క్యాబినెట్ ఆమోదం హైదరాబ�
అమరావతి : ఏపీ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటైన పీఆర్సీ సాధన సమితి ఉద్యమాల తేదీలను ఖరారు చేసింది. ఈ మేరకు సాధన సమితి నాయకులు విజయవాడలోని ఎన్జీవో హోంలో సమావేశమై ఆందోళన కార్యక్రమాలపై చర్చించారు. ఈ మేరకు ఇవాళ
strike | ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన సమ్మె (strike) రెండో రోజూ కొనసాగుతున్నది. బీజేపీ సర్కార్ ప్రభుత్వ రంగ బ్యాంకులను కార్పొరేట్లకు కట్టబెట్టడానికి కుట్రలు
సమ్మెలో పాల్గొన్న బ్యాంక్ ఉద్యోగులు | నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బ్యాంకు సేవలకు అంతరాయం ఏర్పడింది. బ్యాంకుల ఎదుట ఉద్యోగులు ధర్నాలు చేపట్టి, కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Singareni | బొగ్గుగనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న సింగరేణి సమ్మె మూడోరోజుకు చేరింది. సిగరేణి వ్యాప్తంగా కార్మికులు విధులకు హాజరుకాకపోవడంతో ఆరు లక్షల టన్నుల
Singareni | సింగరేణి సంస్థకు చెందిన 4 బొగ్గు బ్లాకులను వేలం వేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. వీటిని వేలం వేయొద్దని సింగరేణి కార్మికులు సమ్మెకు దిగారు.
భూపాలపల్లి: బొగ్గు బ్లాకుల వేలానికి వ్యతిరేకంగా చేపట్టిన సింగరేణి సమ్మె రెండో రోజుకు చేరింది. సంస్థలోని అన్ని కార్మిక సంఘాలు సమ్మెకు మద్దతు ప్రకటించడంతో కార్మికులు విధులకు దూరంగా ఉన్నారు. దీంతో నాలుగు �
Singareni | సింగరేణి బొగ్గు గనుల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. సింగరేణిలోని నాలుగు బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కార్మికుల సమ్మె ప్రారంభమయింది.